నేడు మనిషి తినే ఆహారం విషతుల్యమై అనేక రోగాల బారిన పడుతున్నారు.మనం జీవిత కాలం సంపాదించిన సొమ్ము కొన్ని రోజులు హాస్పిటల్ లో ఉంటే ఖాళీ అవుతుంది. మనం సంపాదన దాదాపు మొత్తం మన రోగాలకే అయిపోతే ఎలా? దీనికి పరిష్కారం రసాయనాలు వాడకుండా పండించిన పంటలు. దీని ద్వారా మనదేశం యొక్క భూమి మరియు ప్రజలు ఆరోగ్యం గా ఉండగలము. మన భారత భూమి విషతుల్యం కాకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి దాని కొరకు ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం మరియు ప్రతి వ్యక్తి ప్రకృతి వ్యవసాయం లో పండించిన ధాన్యం,గో ఆధారిత ఉత్పత్తులు వాడాలి అనే ఉద్దేశం తో మేము ప్రకృతి వ్యవసాయం ప్రారంభం చేశాము.
మహామృత్యుంజయ మంత్రం లో "సుగంధిం పుష్టి వర్ధనం " అనే సిద్ధాంతాన్ని అనుసరించి చేస్తున్నాము. అగ్ని హోత్రం చేస్తూ వచ్చిన భస్మము ను కూడా భూమి ని సుపోషణ (positive) చేయుటకు వాడుతాము. ప్రతి రోజూ భూమాత కు నమస్కారం చేసి నిద్రలేచే మనం ఆ తల్లి కి విషం ఇవ్వడం ఎంత వరకు సమంజసం. అనే విషయం అందరం ఆలోచించాలి.
మేము చేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలని ఆ భగవంతుని సహకారం కోరుతూ
మీ Vedageetam Natural farming
Shared 1 month ago
276 views
Shared 1 month ago
189 views
Shared 2 months ago
180 views
Shared 3 months ago
435 views
Shared 9 months ago
344 views
Shared 9 months ago
95 views
Shared 3 years ago
929 views
Shared 3 years ago
3.1K views
Shared 3 years ago
280 views
Shared 3 years ago
117 views
Shared 3 years ago
180 views
Shared 3 years ago
145 views
Shared 3 years ago
264 views
Shared 4 years ago
381 views
Shared 4 years ago
276 views
Shared 4 years ago
671 views
Shared 4 years ago
293 views
Shared 4 years ago
306 views
Shared 4 years ago
410 views
Shared 5 years ago
449 views
Shared 5 years ago
420 views
Shared 5 years ago
610 views
Shared 5 years ago
2.2K views
Shared 5 years ago
276 views
Shared 5 years ago
528 views
Shared 5 years ago
648 views
Shared 5 years ago
317 views
Shared 5 years ago
4.1K views
Shared 5 years ago
383 views
Shared 5 years ago
494 views
Shared 5 years ago
15K views
Shared 5 years ago
416 views
Shared 6 years ago
204 views
Shared 6 years ago
336 views
Shared 6 years ago
4.8K views
Shared 6 years ago
192 views
Shared 6 years ago
282 views
Shared 6 years ago
584 views