Rajasekhar Nannapaneni

నా ఉద్ధేశ్యం:
ఈ రోజుల్లో వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమానికి ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో నేను కూడా ఈ సామాజిక మాధ్యమాన్నే కేంద్రం గా చేసుకోవాల్సి వచ్చింది. దేశానికి మూలమైన మన సంస్కృతి, పరంపరలకు హాని కలిగించే ప్రయత్నం జరుగుతున్నది.
చదువుకున్న మేధావులమని భావించే మూర్కులు, మెకాలే వారసులు మన ప్రజానీకాన్ని వాళ్ళ సంపాదన కోసం, ఎదుగుదల కోసం మరియు యువతను ఆకర్శించడం కోసం మూర్ఖపు వాదనతో గందరగోళానికి గురి చేస్తున్నారు.
దానితో మన సమాజంలో దేశం పట్ల ప్రేమాభిమానాలు సన్నగిల్లి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆ ప్రశ్నలకు సమాధానం, అనేక సందేహాల నివృత్తి మరియు భవిష్యమార్గదర్శనమే.....మన ఈ మెగామైండ్స్
ఇవి కేవలం నా వ్యక్తిగత ఆలోచనలు మాత్రమే. సంస్థాగతమైనవి కావు.
మీ రాజశేఖర్ నన్నపనేని