అందరికి నమస్కారం నా పేరు ఉపెంద్రం యుగంధర్ రాజు ,
నా లక్ష్యం ఒక్కటే, ఒక్క పురాతన ఆలయం కూడా సిద్ధిలావస్థకు చేరకూడదు, ప్రతి పురాతన ఆలయం కోసం, మన ధర్మం కోసం నా చివరి శ్వాస వరకు పోరాడతాను

భారత్ మాతాకీ జై జై హింద్........