డ్యామ్ దిగువన ప్లంజ్ పూల్ వద్ద ఏర్పడిన భారీ రంద్రం ప్రమాదకరంగా మారిందని నిపుణుల కమిటీ ఆందోళన
కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం డ్యామ్ వద్ద అండర్ వాటర్ పరిశీలనలు చేసి, ప్లంజ్ పూల్ వద్ద ఏర్పడిన రంద్రం డ్యామ్ పునాదుల కంటే ఎక్కువ లోతుకు విస్తరించిందని తెలిపిన నిపుణుల కమిటీ
ఈ రంద్రం 35–45 మీటర్లు ఉందని, అప్రాన్ వద్ద మొదలయ్యి 150 మీటర్ల మేర, డ్యామ్ వైపు 14–15 మీటర్లు విస్తరించిందని నిపుణుల కమిటీ నివేదికలో వెల్లడి
డ్యామ్ భద్రత ప్రశ్నార్థకంగా ఉందని, ప్రభుత్వం వెంటనే స్పందించి మరమ్మత్తు పనులు చేపట్టాలని సూచించిన నిపుణుల కమిటీ
*_Telangana Govt: రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గు మందు ఇవ్వొద్దు..!!_*
*_రాష్ట్ర వైద్యశాఖ హెచ్చరిక_*
_చిన్నారులకు దగ్గు, జలుబు రాగానే సిర్పల వైద్యం ప్రమాదకరమని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. పిల్లలకు దగ్గు మందుల వాడకంపై జాగ్రత్తలు పాటించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ సూచనల మేరకు వైద్యులు, తల్లిదండ్రులకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం అడ్వయిజరీ జారీ చేసింది._
_రెండేళ్లలోపు బాలలకు దగ్గు మందు ఇవ్వొద్దని, ఐదేళ్లలోపు పిల్లలకూ సాధారణంగా సిర్పలు వాడొద్దని పేర్కొంది. ఐదేళ్లు దాటిన చిన్నారులకు అవసరమైన మేరకు వైద్యుల పర్యవేక్షణలో సరైన మోతాదులో తక్కువ కాలంపాటు సిర్పలు వినియోగించాలని సూచించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కూడా నాణ్యమైన తయారీ ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులే రోగులకందించాలని కోరింది. ఇదిలా ఉంటే, 2025 మే నుంచి 2027 ఏప్రిల్ వరకూ గడువు గల ఎస్ఆర్-13 బ్యాచ్ కోల్ర్డిఫ్ సిర్పను వాడొద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది._
_తమిళనాడులోని స్రేసన్ కంపెనీ తయారు చేసిన ఈ సిరప్ కలిగి ఉన్న వారు వెంటనే సమీప ఔషధ నియంత్రణ అధికారులకు అప్పగించాలని కోరింది. సంబంధిత ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969 అందుబాటులోకి తెచ్చింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, బోధనాస్పత్రులకు ఈ సూచనలను తెలపడంతోపాటు కఠినంగా అమలు చేయాలని డీఎంహెచ్వోను ఆదేశించింది. దగ్గుమందుపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించాలని కోరింది._
MAITHRI CHANNEL
తీర్థయాత్రలకు ప్రత్యేక IRCTC ఫ్యాకేజీలు..
1 day ago (edited) | [YT] | 7
View 0 replies
MAITHRI CHANNEL
ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు
షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
ప్రతి రోజు సీపీఎస్ ఎదుట హాజరుకావాలని.. దేశం విడిచి వెళ్ళొద్దని స్పష్టం చేసిన హైకోర్టు
పాస్ పోర్టును పోలీసులకు అప్పగించాలని ఆదేశం
1 day ago | [YT] | 6
View 0 replies
MAITHRI CHANNEL
ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డా.మంతెన సత్యనారాయణ రాజు
ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్న డా.మంతెన సత్యనారాయణ
1 month ago | [YT] | 9
View 0 replies
MAITHRI CHANNEL
ఏపీలో న్యూ ఇయర్ సందర్భంగా వైన్ షాపుల సమయం పొడిగింపు
డిసెంబర్ 31వ తేదీ మరియు జనవరి 1వ తేదీలలో అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు, 1 గంట వరకు బార్లు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
1 month ago | [YT] | 3
View 0 replies
MAITHRI CHANNEL
1 month ago | [YT] | 15
View 0 replies
MAITHRI CHANNEL
ఐబొమ్మ రవికి తాము జాబ్ ఆఫర్ చేశామని వచ్చిన ఫేక్ వార్తలను కొట్టిపారేసిన సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు
ఐబొమ్మ రవికి మేము జాబ్ ఆఫర్ చేశామనడం అవాస్తవం
8 రోజుల కస్టడీలో రవి కొన్నిటికి మాత్రమే సమాధానం చెప్పాడు
అతనికి తప్పు చేశానన్న బాధ అసలు లేదు.. అతను 3 బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్లు గుర్తించాం
ఆర్థిక లావాదేవీలపై ఇంకా వివరాలు రాబట్టాల్సి ఉంది - సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు
2 months ago | [YT] | 5
View 0 replies
MAITHRI CHANNEL
బ్రేకింగ్ న్యూస్
శబరిమలలో ఉద్రిక్తత
తెలుగు రాష్ట్రానికి చెందిన భక్తుడి తల పగలగొట్టిన స్థానిక వ్యాపారి
వాటర్ బాటిల్ ధర ఎక్కువగా ఉందని ప్రశ్నించడంతో, భక్తుడి తలపై గాజు సీసాతో దాడి చేసి, హైదరాబాద్ నగరానికి చెందిన ఒక భక్తుడి మాలను తెంపేసిన వ్యాపారి
షాపు వద్దకు భారీగా చేరుకుని నిరసనకు దిగిన తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు
భక్తులను, స్థానిక వ్యాపారులను అడ్డుకుంటున్న పోలీసులు
(File Pic)
2 months ago | [YT] | 7
View 2 replies
MAITHRI CHANNEL
ప్రమాదంలో శ్రీశైలం డ్యామ్
డ్యామ్ దిగువన ప్లంజ్ పూల్ వద్ద ఏర్పడిన భారీ రంద్రం ప్రమాదకరంగా మారిందని నిపుణుల కమిటీ ఆందోళన
కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం డ్యామ్ వద్ద అండర్ వాటర్ పరిశీలనలు చేసి, ప్లంజ్ పూల్ వద్ద ఏర్పడిన రంద్రం డ్యామ్ పునాదుల కంటే ఎక్కువ లోతుకు విస్తరించిందని తెలిపిన నిపుణుల కమిటీ
ఈ రంద్రం 35–45 మీటర్లు ఉందని, అప్రాన్ వద్ద మొదలయ్యి 150 మీటర్ల మేర, డ్యామ్ వైపు 14–15 మీటర్లు విస్తరించిందని నిపుణుల కమిటీ నివేదికలో వెల్లడి
డ్యామ్ భద్రత ప్రశ్నార్థకంగా ఉందని, ప్రభుత్వం వెంటనే స్పందించి మరమ్మత్తు పనులు చేపట్టాలని సూచించిన నిపుణుల కమిటీ
File photo
2 months ago | [YT] | 3
View 0 replies
MAITHRI CHANNEL
బ్రేకింగ్ న్యూస్
ఈరోజు సాయంత్రం 6 గంటలకు సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్..
2 months ago | [YT] | 4
View 0 replies
MAITHRI CHANNEL
*_Telangana Govt: రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గు మందు ఇవ్వొద్దు..!!_*
*_రాష్ట్ర వైద్యశాఖ హెచ్చరిక_*
_చిన్నారులకు దగ్గు, జలుబు రాగానే సిర్పల వైద్యం ప్రమాదకరమని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. పిల్లలకు దగ్గు మందుల వాడకంపై జాగ్రత్తలు పాటించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ సూచనల మేరకు వైద్యులు, తల్లిదండ్రులకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం అడ్వయిజరీ జారీ చేసింది._
_రెండేళ్లలోపు బాలలకు దగ్గు మందు ఇవ్వొద్దని, ఐదేళ్లలోపు పిల్లలకూ సాధారణంగా సిర్పలు వాడొద్దని పేర్కొంది. ఐదేళ్లు దాటిన చిన్నారులకు అవసరమైన మేరకు వైద్యుల పర్యవేక్షణలో సరైన మోతాదులో తక్కువ కాలంపాటు సిర్పలు వినియోగించాలని సూచించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కూడా నాణ్యమైన తయారీ ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులే రోగులకందించాలని కోరింది. ఇదిలా ఉంటే, 2025 మే నుంచి 2027 ఏప్రిల్ వరకూ గడువు గల ఎస్ఆర్-13 బ్యాచ్ కోల్ర్డిఫ్ సిర్పను వాడొద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది._
_తమిళనాడులోని స్రేసన్ కంపెనీ తయారు చేసిన ఈ సిరప్ కలిగి ఉన్న వారు వెంటనే సమీప ఔషధ నియంత్రణ అధికారులకు అప్పగించాలని కోరింది. సంబంధిత ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969 అందుబాటులోకి తెచ్చింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, బోధనాస్పత్రులకు ఈ సూచనలను తెలపడంతోపాటు కఠినంగా అమలు చేయాలని డీఎంహెచ్వోను ఆదేశించింది. దగ్గుమందుపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించాలని కోరింది._
4 months ago | [YT] | 6
View 0 replies
Load more