#9100505556 # భారత ప్రజలకు ఆర్ధిక స్వేచ్ఛ కల్పించాలన్నది న్యూ ఇండియా పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం అదే మా ఎజెండా.ఈ అంశాన్ని న్యూ ఇండియా పార్టీ ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నాము. "మీరు మాకు ఓటు ఇవ్వండి,మేము మీకు ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని ఇస్తాము ". భారత దేశ ఓటర్ ప్రజలకు ఆర్ధిక స్వాతంత్య్రం కేవలం న్యూ ఇండియా పార్టీ ద్వారానే సాధ్యం .కులాలు ,మతాల ,ప్రాంతాల, వర్గాల పేరుతో విభజన చేయాలనే వారిని సహించకండి ,ఇక చాలు విభజించడం ...చాలు ..మనమంతా మనుషులుగా ఒక్కటిగా కలిసుందాం .70 ఏళ్ళు నుండి ప్రజలకు రావలసిన ఆర్ధిక హక్కులు అన్నింటిని సాధిస్తాం,ఇంతకాలం ప్రజలను అన్ని రాజకీయ పార్టీలు మోసం చేసాయి ,ప్రజలు మోసపుతున్నారు.ఇక చాలు .ఆర్థిక స్వాతంత్ర్యం అంటే ఏమిటి ? దేశ సంపద పై అందరికి హక్కు ఉంది .భారత దేశానికి ఆర్ధిక స్వాతంత్య్రం రాలేదు,ప్రజాస్వామ్యం లో ప్రజలే స్వాములు .ఆర్ధిక స్వాతంత్ర్య ఫలాలను "ఆర్ధిక భద్రతతో " ప్రతి ఓటరుకి అందిస్తాం.స్వాతంత్ర్యం ఫలాలు కేవలం కొద్దిమంది అనుభవించడం అప్రజాస్వామ్యం. jai nip jai jai nip
జై ధరిత్రి ... జై ధరిత్రి . #jaya prakash bharat


1:08

Shared 7 years ago

29 views

1:52

Shared 7 years ago

206 views

1:58

Shared 7 years ago

11 views

1:37

Shared 7 years ago

11 views

2:39

Shared 7 years ago

13 views

2:31

Shared 7 years ago

29 views

1:04

Shared 7 years ago

9 views

2:34

Shared 7 years ago

12 views