*21వ రాష్ట్రస్థాయి ఆహ్వాన సాంఘిక నాటికల పోటీలు - 2026*
కళాభారతి (ఏ.సి) ఆడిటోరియంలో 9 ఏప్రియల్, 2026 న జరిగిన మీడియా సమావేశంలో వి.ఎమ్.డి.ఎ. మరియు నాటకోత్సవాల అధ్యక్షులు మంతెన సత్యనారాయణ రాజు మాట్లాడుతూ గత 21 సంవత్సరాలుగా నిర్వహించబడుతున్న నాటకోత్సవాలు, ఈ ఏడాది 12, 13, 14, 15 మరియు 16 ఏప్రియల్, 2026 తేదీలలో నిర్వహంచబడుతున్నాయని, రెండు తెలుగు రాష్ట్రాలనుంచి మొత్తం 38 ఎంట్రీలు ఈ ఏడాది వచ్చాయని వాటినన్నింటిని ప్రోగ్రాం కమిటీ సభ్యులందరూ అధ్యయనం చేసి 9 నాటికలను ఎంపిక చేశారని, మొదటి నాలుగు రోజులు, రోజుకు రెండు నాటికలు, చివరి రోజు 16-4-2026 తేదీన ఒక నాటిక ప్రదర్శించబడి, ఆ తరువాత వెంటనే బహుమతి ప్రదానోత్సవం జరుగునని వివరించారు. వి.ఎమ్.డి.ఎ. ట్రస్టీ మరియు గౌ. కార్యదర్శి మరియు నాటకోత్సవాల ప్రధాన కార్యదర్శి " శ్రీరామదాస" డా. జి.ఆర్.కె. ప్రసాద్ (రాంబాబు) మాట్లాడుతూ, ఈ పోటీలలో నాటికలను ప్రదర్శించే స్థానికేతర సమాజలములకు ప్రదర్శన పారితోషికం రూ॥ 16,000/- లతో పాటు లోకల్ కన్వేయన్స్ నిమిత్తం రూ॥ 4000/- అదనంగా అందజేయబతున్నదని, మరియు ప్రదర్శన రోజున మాత్రం వీరికి వసతి ఉచితంగా ఏర్పాటు చేయబడుతున్నదని తెలిపారు. ఈ పోటీలలో నాటికలను ప్రదర్శించే స్థానిక సమాజలముల వారికి ప్రదర్శన పారితోషికం రూ॥ 16,000/- లతో పాటు అదనంగా లోకల్ కన్వేయన్స్ నిమిత్తం రూ. 2000/- అందజేయబతున్నదని తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి, ఉత్తమ ప్రదర్శనకు రూ॥ 20,000/-లు, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు రూ॥ 15,000/-లు, తృతీయ ఉత్తమ ప్రదర్శనకు రూ॥ 12,000/- లు , చతుర్థ ఉత్తమ ప్రదర్శనకు రూ॥ 10,000/-లు నగదుతో పాటు జ్ఞాపికలు అందజేయబడుతాయని, ఇవిగాక 12 వ్యక్తిగత బహుమతులు ఒక్కొక్కరికి రూ॥ 1500/-లు మరియు జ్ఞాపికలు అందజేయబడుతాయని, మూడు జ్యూరీ బహుమతులు ఒక్కొక్కరికి రూ॥ 1000/-లు నగదుతో పాటు జ్ఞాపికలు అందజేయబడుతాయని, ప్రోత్సాహక బహుమతుల క్రింద నాటికలలో పాల్గోన్న ప్రతి బాల నటీనటులకు రూ॥ 1000/- లు నగదుతో పాటు జ్ఞాపికలు బహూకరించబడతాయని, ఈ పోటీలలో ప్రదర్శించిన ప్రతి నాటిక రచయిత, దర్శకుడికి Multi coloured laminated Certificates లను నాటిక ప్రదర్శన అనంతరం, వేదిక మీద అందజేయబడుతాయని తెలియజేశారు. నాటకోత్సవాల మహారాజపోషకులు పైడా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తెలుగునేల మీద ప్రఖ్యాతిగాంచిన ఈ నాటకోత్సవాలకు మహారాజ పోషకులుగా వుండటం తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందని, రాబోయే కాలంలో కూడా ఈ నాటకోత్సవాల నిర్వహణకు తనవంతు సహాయ సహకారాలు ఇలాగే కొనసాగిస్తానని చెప్పారు. అన్ని రోజులు నాటికల ప్రదర్శనలకు ప్రవేశం ఉచితమని, వచ్చిన ప్రేక్షకులకు ప్రతిరోజు లాటరీ తీసి 1st, 2nd & 3rd బహుమతులు ఏ రోజుకారోజు ఇవ్వబడుతాయని, మరలా అన్ని రోజులకు (5 రోజుల కూపన్లు) కలిపి 1st, 2nd,3rd & 4th బహుమతులు ఇవ్వబడుతాయని తెలియజేశారు. ఛీఫ్ అడ్వైజర్ ఆచార్య బాబివర్ధన్ మాట్లాడుతూ, ఈ నాటకోత్సవాల విజయంలో పాత్రికేయుల పాత్ర చాలా విశిష్టమైనదని, ఈ ఉత్సవాల సమాచారాన్ని రెండు రాష్ట్రాలలోని అన్ని పాంతాల వారికి తెలియజేసే బాధ్యతను పాత్రికేయ మిత్రులు స్వీకరించాలని కోరారు. నాటకోత్సవాల ఛీఫ్ కన్వీనర్ డా॥ కె.జి. వేణు, నాటకోత్సవాలలో ఏర్పాటుచేస్తున్న మహాప్రాంగణకర్త స్వర్గీయ వర్రె నాంచారయ్య మరియు రోజువారి ప్రాంగణకర్తల వివరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాటకోత్సవాల ఎగ్జిక్యూటివ్ కన్వీనర్స్ బొడ్డేటి జగత్ రావుతో పాటు ఇతర కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు.
గౌరవ పెద్దలు ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు శ్రీ C. రవి కుమార్ గారు పదవి విరమణ వేడుక సందర్భంగా వైయస్సార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలియచేస్తూ దుస్సాలువతో పూలదండలతో ఆయనను సత్కరించడం జరిగింది , ఆయన శేష జీవితం ఆనందమయంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం, ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి G P Rao గారు, రీజనల్ కార్యదర్శి S V Rao , డిపో అధ్యక్ష కార్యదర్శులు V A Raju,M ch Rao, గ్యారేజ్ సెక్రెటరీ C H అప్పల రెడ్డి, డిపో ఉపాధ్యక్షులు డి ఆర్ బాబు, ఎంవిపి రావు, రీజనల్ జాయింట్ సెక్రటరీ డి ఎస్ బాబు, కోశాధికారులు K R బాబు, టైగర్ బంగారి, భారీ స్థాయిలో వైయస్సార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు 🙏
v v w news
*కళాభారతి - కీ॥శే॥ పైడా కౌషిక్ నాటకోత్సవములు - 2026*
*21వ రాష్ట్రస్థాయి ఆహ్వాన సాంఘిక నాటికల పోటీలు - 2026*
కళాభారతి (ఏ.సి) ఆడిటోరియంలో 9 ఏప్రియల్, 2026 న జరిగిన మీడియా సమావేశంలో వి.ఎమ్.డి.ఎ. మరియు నాటకోత్సవాల అధ్యక్షులు మంతెన సత్యనారాయణ రాజు మాట్లాడుతూ గత 21 సంవత్సరాలుగా నిర్వహించబడుతున్న నాటకోత్సవాలు, ఈ ఏడాది 12, 13, 14, 15 మరియు 16 ఏప్రియల్, 2026 తేదీలలో నిర్వహంచబడుతున్నాయని, రెండు తెలుగు రాష్ట్రాలనుంచి మొత్తం 38 ఎంట్రీలు ఈ ఏడాది వచ్చాయని వాటినన్నింటిని ప్రోగ్రాం కమిటీ సభ్యులందరూ అధ్యయనం చేసి 9 నాటికలను ఎంపిక చేశారని, మొదటి నాలుగు రోజులు, రోజుకు రెండు నాటికలు, చివరి రోజు 16-4-2026 తేదీన ఒక నాటిక ప్రదర్శించబడి, ఆ తరువాత వెంటనే బహుమతి ప్రదానోత్సవం జరుగునని వివరించారు.
వి.ఎమ్.డి.ఎ. ట్రస్టీ మరియు గౌ. కార్యదర్శి మరియు నాటకోత్సవాల ప్రధాన కార్యదర్శి " శ్రీరామదాస"
డా. జి.ఆర్.కె. ప్రసాద్ (రాంబాబు) మాట్లాడుతూ, ఈ పోటీలలో నాటికలను ప్రదర్శించే స్థానికేతర సమాజలములకు ప్రదర్శన పారితోషికం రూ॥ 16,000/- లతో పాటు లోకల్ కన్వేయన్స్ నిమిత్తం రూ॥ 4000/- అదనంగా అందజేయబతున్నదని, మరియు ప్రదర్శన రోజున మాత్రం వీరికి వసతి ఉచితంగా ఏర్పాటు చేయబడుతున్నదని తెలిపారు. ఈ పోటీలలో నాటికలను ప్రదర్శించే స్థానిక సమాజలముల వారికి ప్రదర్శన పారితోషికం రూ॥ 16,000/- లతో పాటు అదనంగా లోకల్ కన్వేయన్స్ నిమిత్తం రూ. 2000/- అందజేయబతున్నదని తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి, ఉత్తమ ప్రదర్శనకు రూ॥ 20,000/-లు, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు రూ॥ 15,000/-లు, తృతీయ ఉత్తమ ప్రదర్శనకు రూ॥ 12,000/- లు , చతుర్థ ఉత్తమ ప్రదర్శనకు రూ॥ 10,000/-లు నగదుతో పాటు జ్ఞాపికలు అందజేయబడుతాయని, ఇవిగాక 12 వ్యక్తిగత బహుమతులు ఒక్కొక్కరికి రూ॥ 1500/-లు మరియు జ్ఞాపికలు అందజేయబడుతాయని, మూడు జ్యూరీ బహుమతులు ఒక్కొక్కరికి రూ॥ 1000/-లు నగదుతో పాటు జ్ఞాపికలు అందజేయబడుతాయని, ప్రోత్సాహక బహుమతుల క్రింద నాటికలలో పాల్గోన్న ప్రతి బాల నటీనటులకు రూ॥ 1000/- లు నగదుతో పాటు జ్ఞాపికలు బహూకరించబడతాయని, ఈ పోటీలలో ప్రదర్శించిన ప్రతి నాటిక రచయిత, దర్శకుడికి Multi coloured laminated Certificates లను నాటిక ప్రదర్శన అనంతరం, వేదిక మీద అందజేయబడుతాయని తెలియజేశారు.
నాటకోత్సవాల మహారాజపోషకులు పైడా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తెలుగునేల మీద ప్రఖ్యాతిగాంచిన ఈ నాటకోత్సవాలకు మహారాజ పోషకులుగా వుండటం తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందని, రాబోయే కాలంలో కూడా ఈ నాటకోత్సవాల నిర్వహణకు తనవంతు సహాయ సహకారాలు ఇలాగే కొనసాగిస్తానని చెప్పారు. అన్ని రోజులు నాటికల ప్రదర్శనలకు ప్రవేశం ఉచితమని, వచ్చిన ప్రేక్షకులకు ప్రతిరోజు లాటరీ తీసి 1st, 2nd & 3rd బహుమతులు ఏ రోజుకారోజు ఇవ్వబడుతాయని, మరలా అన్ని రోజులకు (5 రోజుల కూపన్లు) కలిపి 1st, 2nd,3rd & 4th బహుమతులు ఇవ్వబడుతాయని తెలియజేశారు. ఛీఫ్ అడ్వైజర్ ఆచార్య బాబివర్ధన్ మాట్లాడుతూ, ఈ నాటకోత్సవాల విజయంలో పాత్రికేయుల పాత్ర చాలా విశిష్టమైనదని, ఈ ఉత్సవాల సమాచారాన్ని రెండు రాష్ట్రాలలోని అన్ని పాంతాల వారికి తెలియజేసే బాధ్యతను పాత్రికేయ మిత్రులు స్వీకరించాలని కోరారు.
నాటకోత్సవాల ఛీఫ్ కన్వీనర్ డా॥ కె.జి. వేణు, నాటకోత్సవాలలో ఏర్పాటుచేస్తున్న మహాప్రాంగణకర్త స్వర్గీయ వర్రె నాంచారయ్య మరియు రోజువారి ప్రాంగణకర్తల వివరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాటకోత్సవాల ఎగ్జిక్యూటివ్ కన్వీనర్స్ బొడ్డేటి జగత్ రావుతో పాటు ఇతర కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు.
3 months ago | [YT] | 5
View 0 replies
v v w news
గౌరవ పెద్దలు ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు శ్రీ C. రవి కుమార్ గారు పదవి విరమణ వేడుక సందర్భంగా వైయస్సార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలియచేస్తూ దుస్సాలువతో పూలదండలతో ఆయనను సత్కరించడం జరిగింది , ఆయన శేష జీవితం ఆనందమయంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం, ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి G P Rao గారు, రీజనల్ కార్యదర్శి S V Rao , డిపో అధ్యక్ష కార్యదర్శులు V A Raju,M ch Rao, గ్యారేజ్ సెక్రెటరీ C H అప్పల రెడ్డి, డిపో ఉపాధ్యక్షులు డి ఆర్ బాబు, ఎంవిపి రావు, రీజనల్ జాయింట్ సెక్రటరీ డి ఎస్ బాబు, కోశాధికారులు K R బాబు, టైగర్ బంగారి, భారీ స్థాయిలో వైయస్సార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు 🙏
1 year ago | [YT] | 1
View 0 replies
v v w news
Press meet
3 years ago | [YT] | 2
View 0 replies
v v w news
Vvwnews..com
3 years ago | [YT] | 3
View 0 replies
v v w news
సినిమా ప్రెస్ మీట్
3 years ago | [YT] | 3
View 0 replies
v v w news
కళాపురం మూవీ ప్రెస్ మీట్
3 years ago | [YT] | 3
View 0 replies
v v w news
త్యాగరాయ జయంతి మహోత్సవములు
మూడు రోజుల జరుగును
మే ఏడవ తేదీ 8వ తేదీ మరియు 9వ తేదీ
జరుగును
4 years ago | [YT] | 3
View 0 replies
v v w news
Chest hospital
4 years ago | [YT] | 3
View 0 replies