చంద్రగిరిలో అట్టహాసంగా జరుగుతున్న మహా భారతం ఉత్సవాలు. ఉత్సవాల్లో భాగంగా నేడు అర్జున తపస్సు. అర్జున తపస్సుకు తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి సారె సమర్పణ. సారె తీసుకు వచ్చిన చంద్రగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ సమన్వయకర్త, తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి.
ముందుగా చంద్రగిరి టవర్ క్లాక్ వద్దనున్న వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు తరువాత శ్రీ ద్రౌపతీ సమేత ధర్మరాజుల స్వామి ఆలయం వరకు సారె తీసుకు వెళ్లి సమర్పించిన మోహిత్ రెడ్డి. ధర్మరాజుల స్వామి ఆలయం ముందు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, గ్రామ పెద్దలు. ఆలయం నుంచి మహాభారతం జరిగే ప్రాంగణంకు శ్రీ ద్రౌపతీ సమేత ధర్మ రాజులు,శ్రీకృష్ణుని ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకు వచ్చిన గ్రామ పెద్దలు. ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను గ్రామస్తులతో కలిసి తన భుజంపై మోసుకుని వచ్చిన మోహిత్ రెడ్డి. తపస్సు మానుకు ప్రత్యేక పూజలు చేసి అర్జున్ తపస్సు ఘట్టాన్ని ప్రారంభించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. మహాభారతం ఉత్సవాల్లో ప్రధానమైన అర్జున తపస్సు ఘట్టంను తిలకించేందుకు భారీగా తరలి వచ్చిన భక్తులు. భక్తుల సమక్షం లో అర్జున వేష దారుణ చేసిన కళాకారుడికి కానుక సమర్పించి అభినందించిన మోహిత్ రెడ్డి. ఉత్సవాల్లో సారె సమర్పణకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వెంట తరలి వచ్చిన పార్టీ నేతలు.
కేవీఎస్ గ్రౌండ్స్లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు 🇮🇳
తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట కేవీఎస్ గ్రౌండ్స్లో వేద పాఠశాల విద్యార్థులతో కలిసి 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. వేద పాఠశాల విద్యార్థులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఆ తరువాత స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ.. దేశభక్తి స్ఫూర్తిని చాటారు. అనంతరం పిల్లలు, పెద్దలు, గ్రౌండ్ లో విధులు నిర్వహించే సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మీ పాల్గొన్నారు.
స్వాతంత్య్రం అంటే కేవలం బానిసత్వం నుంచి విముక్తి కాదు... ప్రతి పేదవాడికి గౌరవంగా జీవించే హక్కు, ప్రతి కుటుంబానికి భరోసా, ప్రతి బిడ్డకు మంచి భవిష్యత్తు కల్పించడమే నిజమైన స్వాతంత్య్ర ఫలితం అని తన పాలనతో చాటిచెప్పిన నాయకుడు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు. #YSRForever
- చంద్రగిరి పోలీస్ స్టేషన్ వద్ద హై టెన్షన్..! - శాంతియుత నిరసనపై పోలీసుల ఓవర్ యాక్షన్.
నిరసన ర్యాలీలో పాల్గొన్న ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. సెక్యూరిటీ సిబ్బందిపై అక్రమ కేసులు పెట్టడం ఏమిటి ? అంటూ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆందోళన. ఖాకీ చొక్కా వేసుకున్న వారందరిపైనా కేసులు పెడతారా? ఇదెక్కడి న్యాయం? అలాగైతే పంచాయతీ కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులు, ఆటో డ్రైవర్లు మీద కూడా కేసు పెడతారా? ప్రైవేట్ సెక్యూరిటీని విడుదల చేసేంత వరకు వెనక్కు తిరిగి వెళ్లేది లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి. ప్రైవేట్ సెక్యూరిటీని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అందగానే పోలీస్ స్టేషన్కు చేరుకున్న చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి. అక్రమ కేసులపై పోలీసులను నిలదీస్తూ స్టేషన్ ఎదుటే బైఠాయింపు. హర్షిత్ రెడ్డికి మద్దతుగా పెద్ద సంఖ్యలో చేరుకున్న పార్టీ శ్రేణులు. ఫ్ల కార్డులతో పోలీసుల తీరుపై తీవ్ర నిరసన.. హోరెత్తిన నినాదాలు. స్టేషన్ ముందు నిరసనను అడ్డుకునేందుకు పోలీసుల బల ప్రయోగం. హర్షిత్రెడ్డిని బలవంతంగా స్టేషన్కు తరలించిన పోలీసులు. పోలీసుల తోపులాటలో హర్షిత్ రెడ్డి చొక్కా చించి వేత, కుడి చేయి, కాలుకి గాయం. హర్షిత్ రెడ్డిని చుట్టు ముట్టిన పోలీసుల తీరుపై పార్టీ నేతలు ఆగ్రహం. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించిన వైఎస్సార్సీపీ శ్రేణులు.
- చంద్రగిరిలో ఎగసిపడ్డ జనసునామీ..! - చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో 15000 మంది అడుగులతో దద్దరిల్లిన చంద్రగిరి. - లోకేష్ రాజీనామాకు ఆయన సొంత నియోజకవర్గం, సొంత మండలం చంద్రగిరి నుంచే వినిపించిన నిరసన గళం..! - ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత.. విద్యార్థులు.. నిరుద్యోగుల నినాదాలతో హోరెత్తిన పట్టణం..! - జగనన్న పిలుపుతో.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నాయకత్వంలో జన ప్రవాహంగా మారిన చంద్రగిరి. - 'మేము సైతం' అంటూ మోహిత్ రెడ్డి వెంట వేలాదిగా కదంతొక్కిన జనం..!
డీఎస్సీ–2025లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై వేలాది గొంతుకలు ఒక్కటయ్యాయి. ఉద్యోగాల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలతో ప్రభుత్వం ఆటలాడుతోందని విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడ్డాయి. డీఎస్సీ–2025 వ్యవహారంలో నిజాలు వెలుగులోకి రావాలంటే సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, నిరుద్యోగులకు జరిగిన అన్యాయానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. “అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తే ప్రజల గొంతుకలను అణచివేయాలని చూస్తారా?” అని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రశ్నించారు. “ప్రజల గొంతుకలను ఎవ్వరూ ఆపలేరు” అని స్పష్టం చేస్తూ, అర్హత ఉన్న ప్రతి అభ్యర్థికి న్యాయం జరిగే వరకు జగనన్న నాయకత్వంలో పోరాటం కొనసాగుతుందని తెలిపారు. నిరుద్యోగుల హక్కుల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం, న్యాయం కోసం వైఎస్సార్సీపీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు.
విద్యార్థులు,యువత,నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, సమస్యల పరిష్కారం కోసం చంద్రగిరి నియోజకవర్గం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ...
YSR Congress Party - Chandragiri
రేపు తాడేపల్లిలో జగనన్నతో కీలక భేటీ! 🔥
ప్రజా సమస్యలు • పార్టీ బలోపేతం • స్థానిక ఎన్నికల సన్నద్ధతపై వైయస్ఆర్ సీపీ ముఖ్య నాయకులకు దిశానిర్దేశం! ✊🏻💙
2 hours ago | [YT] | 142
View 1 reply
YSR Congress Party - Chandragiri
చంద్రగిరిలో అట్టహాసంగా జరుగుతున్న మహా భారతం ఉత్సవాలు. ఉత్సవాల్లో భాగంగా నేడు అర్జున తపస్సు. అర్జున తపస్సుకు తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి సారె సమర్పణ. సారె తీసుకు వచ్చిన చంద్రగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ సమన్వయకర్త, తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి.
ముందుగా చంద్రగిరి టవర్ క్లాక్ వద్దనున్న వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు తరువాత శ్రీ ద్రౌపతీ సమేత ధర్మరాజుల స్వామి ఆలయం వరకు సారె తీసుకు వెళ్లి సమర్పించిన మోహిత్ రెడ్డి. ధర్మరాజుల స్వామి ఆలయం ముందు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, గ్రామ పెద్దలు. ఆలయం నుంచి మహాభారతం జరిగే ప్రాంగణంకు శ్రీ ద్రౌపతీ సమేత ధర్మ రాజులు,శ్రీకృష్ణుని ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకు వచ్చిన గ్రామ పెద్దలు. ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను గ్రామస్తులతో కలిసి తన భుజంపై మోసుకుని వచ్చిన మోహిత్ రెడ్డి. తపస్సు మానుకు ప్రత్యేక పూజలు చేసి అర్జున్ తపస్సు ఘట్టాన్ని ప్రారంభించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. మహాభారతం ఉత్సవాల్లో ప్రధానమైన అర్జున తపస్సు ఘట్టంను తిలకించేందుకు భారీగా తరలి వచ్చిన భక్తులు. భక్తుల సమక్షం లో అర్జున వేష దారుణ చేసిన కళాకారుడికి కానుక సమర్పించి అభినందించిన మోహిత్ రెడ్డి. ఉత్సవాల్లో సారె సమర్పణకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వెంట తరలి వచ్చిన పార్టీ నేతలు.
#ChevireddyMohithReddy #Chandragiri
1 day ago | [YT] | 49
View 1 reply
YSR Congress Party - Chandragiri
కేవీఎస్ గ్రౌండ్స్లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు 🇮🇳
తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట కేవీఎస్ గ్రౌండ్స్లో వేద పాఠశాల విద్యార్థులతో కలిసి 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. వేద పాఠశాల విద్యార్థులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఆ తరువాత స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ.. దేశభక్తి స్ఫూర్తిని చాటారు. అనంతరం పిల్లలు, పెద్దలు, గ్రౌండ్ లో విధులు నిర్వహించే సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మీ పాల్గొన్నారు.
#HappyIndependenceDay #IndependenceDay #15thAugust #ChevireddyHarshithReddy
1 week ago | [YT] | 117
View 5 replies
YSR Congress Party - Chandragiri
స్వాతంత్య్రం అంటే కేవలం బానిసత్వం నుంచి విముక్తి కాదు... ప్రతి పేదవాడికి గౌరవంగా జీవించే హక్కు, ప్రతి కుటుంబానికి భరోసా, ప్రతి బిడ్డకు మంచి భవిష్యత్తు కల్పించడమే నిజమైన స్వాతంత్య్ర ఫలితం అని తన పాలనతో చాటిచెప్పిన నాయకుడు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు.
#YSRForever
1 week ago | [YT] | 661
View 22 replies
YSR Congress Party - Chandragiri
దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన ఎందరో మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ప్రజలందరికి 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
#HappyIndependenceDay #indepenceday
#chevireddymohithReddy #Tirupati #YSRCongressParty #AndhraPradesh
1 week ago | [YT] | 299
View 3 replies
YSR Congress Party - Chandragiri
🚨 #ScamsterBabu
Nara Chandrababu Naidu .. డీఎస్సీ నియామకాల్లో మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి.. వైయస్ జగన్ గారిపై నిందలా?
హైకోర్టు ఆదేశాల మేరకు.. నిబంధనలకు అనుగుణంగా గ్రూప్-1 నియామకాలు జరిగాయి. కానీ మీరు దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి.. వారికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు
మీరు తప్పు చేశారు కాబట్టే కదా.. డీఎస్సీపై సీబీఐ విచారణకు సిద్ధమా అనగానే పారిపోతున్నారు
#TDPFakeNewsFactory
#SadistChandraBabu
#LooseLokesh
1 week ago | [YT] | 194
View 25 replies
YSR Congress Party - Chandragiri
దారులు మూసినా.. అడుగులు ఆగలేదు.
ఆంక్షలు పెట్టినా.. అభిమానం తగ్గలేదు.
కర్నూల్ జిల్లాలో జగనన్న కోసం కదిలిన జనమే ఇందుకు సాక్ష్యం.
#YSJaganInKurnool
1 week ago | [YT] | 554
View 3 replies
YSR Congress Party - Chandragiri
- చంద్రగిరి పోలీస్ స్టేషన్ వద్ద హై టెన్షన్..!
- శాంతియుత నిరసనపై పోలీసుల ఓవర్ యాక్షన్.
నిరసన ర్యాలీలో పాల్గొన్న ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. సెక్యూరిటీ సిబ్బందిపై అక్రమ కేసులు పెట్టడం ఏమిటి ? అంటూ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆందోళన. ఖాకీ చొక్కా వేసుకున్న వారందరిపైనా కేసులు పెడతారా? ఇదెక్కడి న్యాయం? అలాగైతే పంచాయతీ కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులు, ఆటో డ్రైవర్లు మీద కూడా కేసు పెడతారా? ప్రైవేట్ సెక్యూరిటీని విడుదల చేసేంత వరకు వెనక్కు తిరిగి వెళ్లేది లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి. ప్రైవేట్ సెక్యూరిటీని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అందగానే పోలీస్ స్టేషన్కు చేరుకున్న చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి. అక్రమ కేసులపై పోలీసులను నిలదీస్తూ స్టేషన్ ఎదుటే బైఠాయింపు. హర్షిత్ రెడ్డికి మద్దతుగా పెద్ద సంఖ్యలో చేరుకున్న పార్టీ శ్రేణులు. ఫ్ల కార్డులతో పోలీసుల తీరుపై తీవ్ర నిరసన.. హోరెత్తిన నినాదాలు. స్టేషన్ ముందు నిరసనను అడ్డుకునేందుకు పోలీసుల బల ప్రయోగం. హర్షిత్రెడ్డిని బలవంతంగా స్టేషన్కు తరలించిన పోలీసులు. పోలీసుల తోపులాటలో హర్షిత్ రెడ్డి చొక్కా చించి వేత, కుడి చేయి, కాలుకి గాయం. హర్షిత్ రెడ్డిని చుట్టు ముట్టిన పోలీసుల తీరుపై పార్టీ నేతలు ఆగ్రహం. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించిన వైఎస్సార్సీపీ శ్రేణులు.
#ChevireddyHarshithReddy #ChevireddyMohithReddy #Chandragiri #ChandragiriConstituency #YSRCPChandragiri #YSRCP #YSRCongressParty
#Tirupati
1 week ago | [YT] | 326
View 13 replies
YSR Congress Party - Chandragiri
- చంద్రగిరిలో ఎగసిపడ్డ జనసునామీ..!
- చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో 15000 మంది అడుగులతో దద్దరిల్లిన చంద్రగిరి.
- లోకేష్ రాజీనామాకు ఆయన సొంత నియోజకవర్గం, సొంత మండలం చంద్రగిరి నుంచే వినిపించిన నిరసన గళం..!
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత.. విద్యార్థులు.. నిరుద్యోగుల నినాదాలతో హోరెత్తిన పట్టణం..!
- జగనన్న పిలుపుతో.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నాయకత్వంలో జన ప్రవాహంగా మారిన చంద్రగిరి.
- 'మేము సైతం' అంటూ మోహిత్ రెడ్డి వెంట వేలాదిగా కదంతొక్కిన జనం..!
డీఎస్సీ–2025లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై వేలాది గొంతుకలు ఒక్కటయ్యాయి. ఉద్యోగాల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలతో ప్రభుత్వం ఆటలాడుతోందని విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడ్డాయి. డీఎస్సీ–2025 వ్యవహారంలో నిజాలు వెలుగులోకి రావాలంటే సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, నిరుద్యోగులకు జరిగిన అన్యాయానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. “అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తే ప్రజల గొంతుకలను అణచివేయాలని చూస్తారా?” అని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రశ్నించారు. “ప్రజల గొంతుకలను ఎవ్వరూ ఆపలేరు” అని స్పష్టం చేస్తూ, అర్హత ఉన్న ప్రతి అభ్యర్థికి న్యాయం జరిగే వరకు జగనన్న నాయకత్వంలో పోరాటం కొనసాగుతుందని తెలిపారు. నిరుద్యోగుల హక్కుల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం, న్యాయం కోసం వైఎస్సార్సీపీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు.
#NaraLokeshMustResign #MegaDSCScam #ChevireddyMohithReddy #ChevireddyHarshithReddy #Chandragiri #ChandragiriConstituency #YSRCPChandragiri #YSRCP #YSRCongressParty #AndhraPradesh
2 weeks ago | [YT] | 329
View 11 replies
YSR Congress Party - Chandragiri
విద్యార్థులు,యువత,నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, సమస్యల పరిష్కారం కోసం చంద్రగిరి నియోజకవర్గం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ...
#NaraLokeshMustResign #MegaDSCScam #ChevireddyMohithReddy #Chandragiri #ChandragiriConstituency #YSRCPChandragiri #AndhraPradesh
2 weeks ago | [YT] | 474
View 10 replies
Load more