PEOPLE'S PULSE NEWS CHANNEL

To show the pulse of people today in the society...
Fearless , Ruthless, Transparent news
promised


PEOPLE'S PULSE NEWS CHANNEL

ప్రజాభవన్‌కు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు గారికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గారు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర విభజన అంశాల పరిష్కారంపై సీఎంలు భేటీ అయ్యారు. భేటీలో సీఎంలతోపాటు ఇరు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
#NaraChandrababuNaidu

1 year ago (edited) | [YT] | 1

PEOPLE'S PULSE NEWS CHANNEL

భారత మాజీ ఉప ప్రధానమంత్రి స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక న్యాయ సాధకుడు, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన సంఘ సంస్కర్త, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆ మహానేతకు ఘన నివాళులు అర్పించారు.

#BabuJagjivanRam

1 year ago | [YT] | 0

PEOPLE'S PULSE NEWS CHANNEL

తండ్రి వైఎస్ విగ్రహాల కోసం రూ.18కోట్లు జనం సొమ్ము ఖర్చు పెట్టడానికి సిగ్గు లేదా జగన్?
#AndhraPradesh

1 year ago | [YT] | 0

PEOPLE'S PULSE NEWS CHANNEL

కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైయస్ఆర్ సీపీ కార్యకర్త అజయ్ కుమార్ రెడ్డిని పరామర్శించిన వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు.

నిన్న వేంపల్లెలో టీడీపీ గూండాల మూకుమ్మడి దాడిలో తీవ్రంగా గాయపడిన అజయ్ కుమార్ రెడ్డి.

1 year ago | [YT] | 0

PEOPLE'S PULSE NEWS CHANNEL

టీడీపీ గూండాల దాడిలో గాయపడ్డ వైయస్ఆర్ సీపీ కార్యకర్త అజయ్ కుమార్ రెడ్డిని పరామర్శించిన అనంతరం కడప రిమ్స్ ఆస్పత్రి ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన వైయస్ జగన్ గారు.

1 year ago | [YT] | 0

PEOPLE'S PULSE NEWS CHANNEL

Nara Lokesh

1 year ago | [YT] | 1

PEOPLE'S PULSE NEWS CHANNEL

తొలుత మంగళగిరి ప్రజలకోసమని మొదలు పెట్టిన ప్రజాదర్బార్ కు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వినతులు వెల్లువెత్తుతున్నాయి. వినతిపత్రాలు తీసుకోని సంబంధిత వినతిపత్రాలను ఆయా శాఖలకు పంపి పరిష్కరించేందుకకు ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటుచేశాను. ఉండవల్లి నివాసంలో 12వ రోజు కొనసాగిన “ప్రజాదర్బార్”కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు భారీగా తరలివచ్చారు. పెన్షన్ ల కోసం వృద్ధులు, వికలాంగులు, మహిళలు, ఉద్యోగాల కోసం యువత, సమస్యల పరిష్కారం కోసం వివిధ విభాగాల ఉద్యోగాలు, విద్య, వైద్య సాయం కోసం సామాన్యులు, తాము ఎదుర్కొంటున్న కష్టాల నుంచి గట్టెక్కేందుకు బాధితులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆయా సమస్యల పరిష్కారం కృషి చేస్తానని హామీ ఇచ్చాను.

1 year ago | [YT] | 0

PEOPLE'S PULSE NEWS CHANNEL

Proud to see two women athletes Jyothi Yarraji and D Jyothika Sri from Andhra Pradesh represent India at the 2024 Paris Olympics. Years of sweat and toil has come to this moment for them. I’m sure they will chase their Olympics’ medal dream with unwavering determination and never-give-up approach. I wish them well! Make us all proud!!
#Olympics2024

1 year ago | [YT] | 0