Tollywoodcelebrity143



Tollywoodcelebrity143

నాకు పెళ్లి అయింది 9 సం.లు పాప ఉంది స్వామి రారా డైరెక్టర్ సుధీర్ 1st ఛాన్స్ ఇచ్చాడని పాపకు సుధీర అని పెట్టుకున్నాను -కమెడియన్ సత్య
#ComedianSatya #Wife #Daughter #Family #ViralNews

2 days ago | [YT] | 2

Tollywoodcelebrity143

దళపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్న ఈ శుభ తరుణంలో కోట్లాది మంది ఫ్యాన్స్ మనసులో ఇప్పుడు ఒకటే ప్రశ్న మెదులుతోంది. విజయ్ గెలిచాడు సరే మరి ఆయన కుటుంబం మళ్ళీ ఒక్కటవుతుందా అని. అయితే ఒకవైపు అది నిజం కాబోతుందని టాక్ వస్తుంది. అదేంటంటే నిన్నటిదాకా లండన్ లో ఉంటూ విజయ్కు దూరంగా ఉన్న ఆయన భార్య సంగీత ఇప్పుడు విజయ్ ఒక రాష్ట్రానికే రాజు కావడంతో మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చేస్తుందని టాక్ పైగా సోషల్ మీడియాలో కూడా అదే చర్చ. సంగీత తన నిర్ణయాన్ని మార్చుకుని విజయ్ పక్కన నిలబడుతుందని అంటున్నారు. మరోవైపు విజయ్ సీఎం అవ్వగానే ప్లేట్ తిప్పేసి ఒకవేళ త్రిషా రెండో భార్యగా ఉన్నా నాకు ఓకే అని ఆమె సర్దుకు పోతుందా అని జనం రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇక కొడుకు కూడా నాన్న కావాలి అంటూ మళ్ళీ తన తండ్రి దగ్గరకు వస్తాడని తెలిసింది. మరి ఇందులో ఎంత నిజం ఉందో అలాగే తమిళనాడు రాజకీయ చరిత్రను తిరగరాసిన విజయ్ ప్రయాణంతో పాటు ఆయన పర్సనల్ లైఫ్ లో ఫ్యాన్స్ కోరుకుంటున్న ఆ మార్పుల గురించి మాట్లాడుకుందాం. మే 4, 2026 ఈరోజు తమిళనాడు చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఉదయం కౌంటింగ్ మొదలైనప్పటి నుండి డిఎంకే మరియు ఏఐఏడిఎంకే ఆఫీసుల్లో టెన్షన్ మామూలుగా లేదు. విజయ్ స్థాపించిన తమిళగ వెట్రికలగం పార్టీ ప్రారంభ ట్రెండ్స్ లోనే 100 సీట్ల మార్కును దాటేసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. ఒకప్పుడు సినిమా థియేటర్ల దగ్గర టికెట్ల కోసం క్యూ కట్టిన జనం ఇప్పుడు ఓట్ల వర్షం కురిపించి విజయ్ను డైరెక్ట్ గా అసెంబ్లీకి పంపించేశారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం కూడా అసాధారణంగా పెరిగింది. ఏకంగా 85.1% 1 శాత ఓటింగ్ నమోదయిందంటే ప్రజలు ఎంతటి మార్పుడు కోరుకున్నారో మనకు అర్థమవుతుంది.
ముఖ్యంగా మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా సుమారురెండున్నర కోట్ల మంది తరలి వచ్చి విజయ్ వైపు మొగ్గు చూపారు. ద్రవిడ దిగ్గజాలుగా పిలవబడే పార్టీలు పోటీ మా మధ్య అని విర్ర వీగితే విజయ్ మాత్రం సైలెంట్ గా తన సైన్యాన్ని సిద్ధం చేసి అంచనాలను తలకిందురు చేస్తూ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించారు.
మ్యాజిక్ ఫిగర్ 118 ని ఈజీగా దాటేసి ముగా దాటేసి ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఈ గెలుపు సంబరాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు సంగీత. అవును విజయ్ భార్య సంగీత వ్యవహారం ఇప్పుడు అందరిని షాక్ కి గురిచేస్తోంది. గత కొన్నాళ్లుగా సంగీత విజయ్తో విడిపోయి లండన్ వెళ్ళిపోయిందని విడాకుల కోసం పిటిషన్ కూడా వేసిందని వార్తలు విపరీతంగా వచ్చాయి. దీనికి ప్రధాన కారణం విజయ్ కి నటి త్రిషతో ఉన్న రిలేషన్ అని ప్రత్యర్థులు గట్టిగా ప్రచారం చేశారు.

పైగా విజయ్ తన గెస్ట్ హౌస్ పక్కనే త్రిషకు ఒక ఖరీదైన గెస్ట్ హౌస్ కొనిచ్చాడని కూడా రూమర్స్ వచ్చాయి. త్రిషా మరియు విజయ్ కలిసి ఉన్న ఫోటోలు లీక్ అవ్వడం కూడా ఈ అనుమానాలకు బలాన్ని ఇచ్చాయి. కానీ ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి అవ్వగానే సోషల్ మీడియాలో సంగీత విషయంలో ఒక టాక్ గట్టిగా నడుస్తుంది. అంటే విజయ్ ఇప్పుడు సీఎం అయ్యారు కదా మళ్ళీ సంగీత విజయ్ దగ్గరికి వస్తాదేమో అని డౌట్ పడుతున్నారు. ఎందుకంటే విజయ్ ముఖ్యమంత్రి కావాలని ఇంతమంది ఆయన మంచి కోరారు కదా అంటే ఇక్కడ విజయ్ కి ఉన్న క్రేజ్ చూసి ఆయన మాజీ భార్య మళ్ళీ తన తప్పుని తెలుసుకొని వెనక్కి వస్తుందేమో అని అనుకుంటున్నారు. ఇక మరికొంతమంది ఇప్పుడు విజయ్కి వచ్చిన క్రేజ్ చూసి విజయ్ త్రిషతో ఉన్నా కూడా సంగీత విజయ్ని వదలలేదేమో అని అనుకుంటున్నారు.
మరోవైపు విజయ్ కొడుకుని కూడా ట్రోల్స్ చేస్తున్నారు. తండ్రికి దూరమైన వెంటనే తండ్రి పేరుని తీశావు కదా ఇప్పుడు చూడు మీ తండ్రి క్రేజ్ ఏంటో ఆ రోజు మీ తండ్రి పేరు నీ పేరులో నుండి తీయకపోతే ఇప్పుడు నిన్ను ఒక ముఖ్యమంత్రి కొడుకుగా పిలిచేవాళ్ళు కదా అని అంటున్నారు. బహుశా విజయ్ కొడుకు తండ్రికి వచ్చిన హోదా చూసి మళ్ళీ తండ్రి దగ్గరకు వచ్చిన ఆశ్చర్య పోనక్కర్లేదు. నిజానికి విజయ్ ప్రయాణం నిజానికి అంత ఆషామాషీగా సాగలేదు. 1974 లో చెన్నైలో జన్మించిన విజయ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే విజయ్ చిన్నతనంలోనే ఒక పెద్ద విషాదాన్ని ఎదుర్కొన్నాడు. ఆయనకు రెండేళ్ల వయసున్న చెల్లెలు విద్య ఉండేది. ఆమె అకాల మరణం విజయ్ జీవితాన్ని బాగా కుదిపేసింది.
ఇప్పటికీ ఆమె జ్ఞాపకాలను పదిలపరుచుకుంటూ తన కార్లన్నింటికీ ఆమె పుట్టిన రోజైన 0277 నంబర్ను వాడుతుంటారు. 1984 లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలైన ఆయన కెరీర్ మొదట్లో ఎన్నో విమర్శలను ఎదుర్కొంది.
లుక్స్ మరియు నటనపై వచ్చిన విమర్శలను తట్టుకొని తండ్రి పట్టువదలని ప్రయత్నాల వల్ల స్టార్ హీరోగా ఎదిగి 1994 లో రాసిగన్ సినిమాతో ఎలయ దలపతిగా ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. విజయ్ రాజకీయ ఆలోచనలు నిన్న మొన్న వచ్చినవి కావు. 2009 లోనే తన ఫ్యాన్ క్లబ్స్ ను విజయ్ మక్కల్ ఇయక్కం అనే సామాజిక సేవా సంస్థగా మార్చినప్పుడే ఆయన అడుగులు పాలిటిక్స్ వైపు పడ్డాయి. ఆ సంస్థ 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో 115 సీట్లు గెలవడంతో విజయ్ నమ్మకం పెరిగింది. ఇక 2024 ఫిబ్రవరి 2న అధికారికంగా తమిళగా వెట్రీ కలగం పార్టీని స్థాపించారు. సినిమా నా వృత్తి రాజకీయం నా బాధ్యత అని ఆయన చెప్పిన నినాదం యువతలో ఒక ఊపును తెచ్చింది. తన పార్టీ జెండాపై ఉన్న పిరప్పోకుం ఎల్లా వీర్కుం అంటే పుట్టుకతో అందరూ సమానమే అనే సిద్ధాంతాన్ని ఆయన బలంగా నమ్మారు. మీరు ఎప్పుడైనా గమనించారా ఒక సినిమా స్టార్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రజలు కేవలం గ్లామర్ చూసి ఓట్లు వేస్తారా లేక వారి వెనక ఉన్న నిజాయితీని గమనిస్తారా? విజయ్ విషయంలో ఆయన గ్లామర్ కంటే ప్రజలతో ఆయనకున్న అనుబంధమే ఎక్కువ పని చేసినట్లు కనిపిస్తోంది. విజయ్ తన పార్టీ సిద్ధాంతాలను చాలా స్పష్టంగా ప్రకటించారు.
ఆయనది సెక్యులర్ సోషల్ జస్టిస్ సిద్ధాంతం అంటే లౌకికవాదం మరియు సామాజిక న్యాయం.
అంబేద్కర్, పెరియార్, కామరాజు వంటి మహనీయ సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకొని ఎడమ పక్ష భావజాలం వైపు మొగ్గు చూపారు. ఈ ఎన్నికల్లో ఆయన నీట్ పరీక్ష రద్దు మరియు విద్యను రాష్ట్ర జాబితాలోకి తీసుకురావడం వంటి కీలక అంశాలపై గలమెత్తారు. ఇక్కడ మనల్ని మనం ఒక ప్రశ్న అడగాలి. ఒకవేళ మీకు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం వస్తే మీరు విజయ్ లాగా ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంటారా? లేక ఉన్న పాత పార్టీలలోనే చేరిపోతారా? నిజానికి అధికారం కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టే ఈ రోజుల్లో ఒక నటుడు తన కుటుంబ సమస్యలను కూడా పక్కన పెట్టి ప్రజల కోసం నిలబడటం అంటే అది మామూలు విషయం కాదు. విజయ్ తన పార్టీ తొలి మహాసభను 2024 అక్టోబర్ 27 న విక్రవాండిలో నిర్వహించారు. ఆ సభకు దాదాపు 8 లక్షల మంది హాజరయ్యారంటే ప్రజల్లో ఆయనపై ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ సభలో ఆయన బిజెపీ ని ఐడియలాజికల్ అపోనెంట్ అని డిఎంకే ను పొలిటికల్ అడ్వర్సరీ అని సంబోధించారు. డిఎంకే లోని వారసత్వ రాజకీయాలను అవినీతిని ఆయన తీవ్రంగా ఎండగట్టారు. ఆ తర్వాత మధురైలో జరిగిన రెండో సభలో మహిళా భద్రత యువత సంక్షేమం ట్రాన్స్జెండర్స్ మరియు రైతుల సంక్షేమం గురించి అనేక హామీలు ఇచ్చారు. కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంక నుండి తిరిగి స్వాధీనం చేసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
అయితే ఈ రాజకీయ ప్రయాణంలో విజయ్ కొన్ని విషాదకరమైన సంఘటనలను కూడా ఎదుర్కొన్నారు.
2025 సెప్టెంబర్ 27న కరూర్ సమీపంలో జరిగిన ర్ాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన విజయ్ను తీవ్రంగా కలిచివేసింది. బాధితుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించి వారిని పరామర్శించి అండగా నిలబడ్డారు. ఇవన్నీ ఒక పక్క జరుగుతుంటే ప్రత్యర్థులు ఆయనను వ్యక్తిగతంగా దెబ్బతీయాలని చూశారు.
విడాకుల వార్తలు త్రిషతో ఎఫైర్ వార్తలు కావాలనే ఎన్నికలకు ముందు సృష్టించారని విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన గెలుపును అడ్డుకోవడానికి తన చుట్టూ ఉన్న వాళ్ళని ఉపయోగించుకొని ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆయన గతంలోనే ఆరోపించారు.
కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సీఎం కాగానే అటు భార్య సంగీత మళ్ళీ వస్తుందేమో అని అటు త్రిషా విషయంపై కూడా ఒక క్లారిటీ రావడం చూస్తుంటే విజయ్ తన వ్యక్తిగత సమస్యలను కూడా చాకచక్యంగా పరిష్కరించుకున్నట్లు కనిపిస్తోంది. విజయ్ కేవలం మాటలతో కాకుండా చేతలతో మహిళా ఓటర్లను ఆకట్టుకున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ప్రకటించిన హామీలు ఆయన విజయంలో కీలక పాత్ర పోషించాయి. పేద కుటుంబాల పెళ్లిలకు ఒక సవరణ బంగారం మరియు పట్టుచీరలు ప్రతి నెలరెన్నరవేల రూపాయల ఆర్థిక సాయం ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలు మహిళా ఓటర్ల గుండెల్లో ఆయనకు స్థానాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా నవజాత శిశువుల కోసం వెల్కమ్ కిట్ మరియు గోల్డ్ రింగ్ ఇస్తామన్న హామి పెద్ద టాపిక్ అయింది. అందుకే ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన ప్రభుత్వం అవినీతి రహిత పారదర్శక పాలన అందిస్తుందని ఆయన మాటిచ్చారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఎన్నికల్లో డిఎంకే వారసుడు ఉదయనిధి స్టాలిన్ ఓటమి.
ఆయన తాత కరుణానిధి గారు ఐదు సార్లు ముఖ్యమంత్రిగా ఏలారు. ఆయన తండ్రి స్టాలిన్ గారు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నారు.
కానీ ఉదయనిధికి మాత్రం జనం గట్టిగా షాక్ ఇచ్చారు. తన సొంత నియోజక వర్గం చేపాక్లో ఆయన వెనకబడి ఉండటం డిఎంకే వర్గాలను నివ్వెరపరిచింది. వారసత్వ రాజకీయాల ముద్ర మరియు విజయ్ వైపు మల్లిన యువత ఓట్లు ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
స్టాలిన్ గారు కూడా తన నియోజక వర్గం కొలత్తూరులో టీవీకే అభ్యర్థి కంటే వెనకబడి ఉండడం చూస్తుంటే తమిళనాట విజయ్ మేనియా ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విజయ్ రెండు చోట్ల పోటీ చేశారు. ఒకటి పెరంబూర్ మరొకటి త్రీ ఈస్ట్ ఈ రెండు చోట్ల భారీ మెజారిటీతో గెలిచి తాను ఒక రియల్ మాస్ లీడ్ అని నిరూపించుకున్నారు. విజయ్ ఆస్తుర విషయానికి వస్తే ఆయన నిజంగానే ఒక కుబేరుడు. ఎన్నికల అఫిడివిట్ ప్రకారం విజయ్ ఆస్తుర విలువ సుమారు 640 కోట్ల రూపాయలకు పైమాటే ఇందులో 404 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉండగా మిగిలినవి నగదు మరియు ఇతర పెట్టుబడలు ఆయన దగ్గర ఖరీదైన BMW i7 Tyota వెల్ఫేర్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. కానీ ఆశ్చర్యకరంగా ఆయన దగ్గర సామాన్యులు వాడే Maruti Swift కార్ కూడా ఉండడం విశేషం. ఈ నిరాడంబరత ప్రజలకు ఆయనను మరింత దగ్గర చేసింది. కానీ వ్యక్తిగత జీవితంలో త్రిషతో ఉన్న సాన్నిహిత్యం ఆయనను ఎప్పుడూ వివాదాల్లో నిలుపుతూనే ఉంది.
సంగీతతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా విజయ్ త్రిషా కలిసి ఒక ఫంక్షన్ కు రావడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకుంటారని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు సంగీత తన వైఖరి మార్చుకొని త్రిషా రెండో భార్యగా ఉన్నా పర్వాలేదు అని అనడం సినిమాటిక్ ట్విస్ట్ కంటే తక్కువేమీ కాదు.
ముగింపుగా చూస్తే తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఒక సామాన్య నటుడిగా మొదలై అగ్ర హీరోగా ఎదిగి ఇప్పుడు ఒక రాష్ట్రాన్నే ఏలే ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయన ప్రయాణం 1984 లో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలై 2026 లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలవడం అనేది ఒక అద్భుతమైన సినిమా స్క్రిప్ట్ లా అనిపిస్తుంది. అయితే రాజకీయాల్లో రీటేక్ ఉండదు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోకపోతే ఐదేళ్ల తర్వాత జనం మల్లి ప్యాకప్ చెప్పేస్తారు.
ముఖ్యమంత్రిగా విజయ్ ముందున్న పెద్ద సమస్యలు. నీటి ఎద్దడి, నిరుద్యోగం మరియు అవినీతి. ఆయన తన మేనిఫెస్టోలో చెప్పినట్లు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తాడా అనేది కాలమే నిర్ణయించాలి కాలమే నిర్ణయించాలి

2 days ago | [YT] | 2

Tollywoodcelebrity143

ఎవరి జీవితమైనా ఇంతే..

పన్నీటితో స్నానం… ఖరీదైన కార్లలో ప్రయాణం… చివరకు అనాథలా మరణం…

తెలుగు సినిమా చరిత్రలో తొలి స్టార్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న కస్తూరి శివరావు జీవితం ఒక గొప్ప పాఠం…
ఒక విషాద గాథ….

ఒకప్పుడు ఆయన పేరు వినగానే
థియేటర్లలో నవ్వుల జల్లు కురిసేదట
లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకున్న తొలి కమెడియన్లలో ఒకరు...కస్తూరి శివరావుగారు
ఖరీదైన బ్యూక్ కారులో తిరిగేవారట… పన్నీటితో స్నానం చేసేవారని కూడా చెప్పుకునేవారట అప్పట్లో....

దాతృత్వంలో కూడా ఆయన ముందు వరుసలో ఉండేవారట...
జేబులో నోట్ల కట్టలు పెట్టుకుని అవసరమైన
వారికి సహాయం చేసేవారట....

కానీ…
నిర్మాతగా అప్పట్లో తీసిన పరమానందయ్య శిష్యులు సినిమా భారీ నష్టాలను తెచ్చిందట
ఆస్తులు, ఇల్లు, కారు అన్నీ పోయాయి...
తాగుడు వ్యసనం ఆయన జీవితాన్ని మరింత
దెబ్బతీసింది.చివరికి మళ్లీ నాటక రంగాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది....

1966లో తెనాలిలో ఒక నాటకం కోసం
వెళ్లిన ఆయన…
రైల్వే స్టేషన్‌లోని బల్లపై నిద్రపోయి…
మరుసటి రోజు అనాథలా ప్రాణాలు కోల్పోయారట....

ఒకప్పుడు స్టార్ హీరోలకు మించిన క్రేజ్
ఉన్న వ్యక్తి…చివరి ప్రయాణంలో పాడె మోయడానికి కూడా డబ్బులు ఇచ్చి
మనుషులను పిలిపించాల్సి రావడం
ఎంత దురదృష్టం...!

ఈ కథ మనకు ఒక విషయం చెబుతోంది:

పేరు, డబ్బు, స్టార్డమ్ అన్నీ తాత్కాలికం… జీవితాన్ని జాగ్రత్తగా నడపాలి....

2 weeks ago | [YT] | 0

Tollywoodcelebrity143

ఒక బంధం పదిలంగా ఉండటానికి 100 కారణాలు ఉండచ్చు విచ్చిన్నం కావడానికి ఒక్క కారణం చూపెట్టడం సహేతుకం కాదు
శర్వానంద్ విడాకుల వార్తలు ఇపుడు హల్చల్ చేస్తున్నాయి ..గతంలో వరుస ఫెయిల్యూర్స్ తో సతమత మౌతున్న ఇటీవల అతను నారి నారి నడుము.మురారి హిట్ అయ్యింది తరువాత బైకర్ బాగనే ఆడింది ఇపుడు మూడో సినిమాతో హ్యాట్రిక్ కి సిద్ధం అవుతున్నాడు
ఈ మధ్య విడాకులు మామూలు అయిపోయాయి కొత్తగా పెళ్లి అయిన వాళ్ళ.దగ్గర నుండి ఎన్నో ఏళ్ళు వివాహ జీవితం గడుపుతున్నవాళ్లు విడాకులు తీసుకుంటూ ఉన్నారు
2023 లో రక్షిత రెడ్డి బజ్ వెళ్ళి చేసుకుని ఏడాది కి కూతురిని కన్న వీళ్ళ మధ్య స్పర్ధలతో అమర్ పిల్లని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది
దీనితో విడాకులకు అప్లై చేసి insta lo వున్న వీళ్ళ పెళ్ళి ఎంగేజ్మెంట్ మరియు కూతురు నీలాదేవి ఫోటోలు కూడా తొలగించాడు
మైనేని శర్వానంద్ 1984 లో విజయవాడ లో జన్మించాడు ఇతనికి ఒక అన్న ఒక అక్క ఉన్నారు చదువుకుంది హైదరాబాద్ లో అక్కడే రామ్ చరణ్, రానా తో.స్నేహం కుదిరింది
చిన్నప్పటినుండి డాన్స్ నటన ఇష్టపడ్డ ఇతనిని తల్లి తండ్రులు డిగ్రీ పూర్తి చేసుకుని ఏదైనా అనడం తో.బీకాం పూర్తి చేసుకుని
బాడ్మెంటన్ ఫ్రెండ్ అయిన ఆర్యన్ రాజేష్ సలహాతో ముంబై లో కిషోర్ నమిత ఫిలిం ఇనిస్టిట్యూట్ లో చేరాడు అది పూర్తి చేసుకుని వచ్చిన అవకాశాలు రాలేదు
వైజాగ్ సత్య యాక్టింగ్ కోర్సు లో చేరి.ఆడిషన్ లో.సెలెక్ట్ అయి ఫైనాన్సు సపోర్ట్ చేసి 5 వ తారీఖు అని 2001 లో మొదలు పెట్టీ 2003 లో పూర్తి చేసి విడుదల చేయగా ఫెయిల్ అయ్యింది
తరువాత గౌరీ సినిమా లో.సుమంత్ ఫ్రెండ్ గా చేశాడు అప్పుడే స్రవంతి రవికిషోర్ దృష్టిలో పడి దూరపు చుట్టరికం కలసి యువసేన లో.చేశాడు ఉపయోగం లేదు అపుడే సంక్రాంతి లో. నలుగురు తమ్ముళ్లలో ఒకడిగా చేశాడు
ఎపుడైతే 2008 లో గమ్యం చేశాడో వరుసగా రన్ రాజ్ రన్ తో హ్యాట్రిక్ హీరోగా సక్సెస్ అయ్యాడు
సింగర్ స్మిత తో కొన్ని రోజులు డేట్ చేసి విడిపోయాడు
తరువాత సాయి పల్లవి తో కలసి కొన్నిరోజులు ఉండి విడిపోయాడు
2018 నుండి వరస ఫెయిల్యూర్స్ తో think తినక బక్క చిక్కి ఉన్న కొడుక్కి పెళ్లి చేస్తే వాలుకి వస్తాడని high court జడ్జి కూతురు అయిన రక్షిత రెడ్డి తో పెళ్లి fix చేశారు ఆమె us నుండి ఇండియా వచ్చి మూడేళ్లు డేటింగ్ చేసి నిచ్చితర్ధం చేసుకున్నారు
ఐతే పెళ్ళి ఊసు లేకుండా వుండటం తో రక రకాల గాసిప్స్ రాగా 2003 లో పెళ్లి 2004 లో లీలా దేవి అనే కూతురు పుట్టగా ఇటీవల వరస హిట్స్ తో ఇతని కెరీర్ ట్రాక్ లోకి రాగా ఇతని విడాకుల వార్తలు అభిమానులను బాధ పెడుతూ ఉన్నాయి
ఈ పోస్ట్ పై మీ అభిప్రాయం తెలియచేయండి
పోస్ట్ నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి కామెంట్ చెయ్యండి మా పేజీ ఫాలో అవ్వండి
#interestingfacts #unknownfacts

2 weeks ago | [YT] | 0

Tollywoodcelebrity143

అమ్మగా అమ్మతనాన్ని అక్కగా బంధాన్ని భార్యగా బాధ్యతను బామ్మగా ప్రేమాభిమానాలను అన్ని కోణాల్లో ఆవిష్కరించిన నటి నిర్మలమ్మ
అలాంటి నిర్మలమ్మ చివరి రోజుల్లో మంచంలో కదలలేని స్థితిలో చీమలు కుడుతూ ఉంటే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడం చాలా బాధాకరం
నిర్మలమ్మ అలియాస్ రాజమణి 1920 లో ఏపీ లో మచిలీపట్నంలో నలుగురు అన్నలు నలుగురు అక్కల తరువాత 9 వ సంతానంగా జన్మించింది
ఈమె పెదనాన్న మంచి స్టేజ్ ఆర్టిస్ట్ అతని నాటకాలు చూస్తూ తను అందులో నటిస్తాను అని ఇంట్లో అడగడం తో ఆడపిల్లను చదివించడమే ఎక్కువ అలాంటిది నాటకాలు వేస్తావా నోరుమూసుకుని చదువుకో అని ఇంట్లో వాళ్ళు మందలించడం తో చేసేది లేక చదువుల మీద దృష్టి పెట్టీ పదేళ్ళ వయసులో రామాయణం భగవద్గీత లాంటి గ్రంథాలు చదువుతూ వాటిని యథాతథం గా పెదనాన్న ముందు అభినందించడం తో ఆమె టాలెంట్ కి ఆశ్చర్య పోయి ఇంట్లో నచ్చ చెప్పి నాటకాలలో నటింప చేశాడు
మెల్లగా హీరోయిన్ గా చేస్తూ అక్కడే మేనేజర్ గా చేస్తున్న కృష్ణ రావు తో మంచిగా స్నేహ పూర్వకంగా ఉండేది
అందరూ ఈమె టాలెంట్ చూసి సినిమాలలో నటించమని చెప్పగా ఈమెకు చెయ్యాలని ఉన్న సినిమాలలో ఉన్న సాధక బాధకాలు తెలిసిన వ్యక్తిగా కృష్ణారావు ఇష్టపడలేదు
ఇంతలో ఇప్పటి సంగీత దర్శకుడు తాత అయినా ఘంటసాల బలరామయ్య గారు అప్పట్లో నిర్మాతగా దర్శకుడిగా చేస్తూ చుట్టు పక్కల జరిగే నాటకాలు చూస్తూ నటీనటులను సెలెక్ట్ చేసేవాడు
ఇలా నిర్మలమ్మ నటనను మెచ్చుకొని గరుడ గర్వభంగం లో హీరోయిన్ గా అవకాశం ఇస్తాను అని కృష్ణ రావు కి చెప్పగా ఆయన సినిమాలలో కాస్టింగ్ కౌచ్ గురించి తెలిసిన వాడిగా హీరోయిన్ వద్దని చిన్న పాత్ర ఇమ్మని అడగగా చెలికత్తె పాత్ర ఇచ్చాడు 1943 లో సినిమా విడుదల అయి హిట్.అయినా ఈమె పాత్రకు గుర్తింపు రాలేదు
తరువాత పాదుకా పట్టాభిషేకం లో నటించి సినిమాకు ఇంటిలో వాళ్ళను తీసుకొని వెళ్లగా ఈమె పాత్రను తొలగించి ఉండటం గుర్తించి పట్టుదలగా అవమానంగా భావించి సినిమాలలో మంచి పేరు తెచ్చుకోవాలని తీర్మానించుకుంది
అయితే ఇలాగే ఉంటే నిర్మలమ్మ చెయ్యి దాటి పోతుంది అని కృష్ణారావు ఇరు కుటుంబాల వాళ్లకు తాము పెళ్ళి చేసుకోవాలి అని చెప్పగా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు..నిర్మలమ్మ మాత్రం పెళ్ళి తరువాత కూడా నటిస్తాను అని ఒప్పుoచుకుని 1946 లో తాళి కట్టించుకుంది చాలా ఏళ్ళు వీళ్లకు పిల్లలు లేరు పిల్లల కోసం వేళ్ళని గుడి లేదు తొక్కని హాస్పిటల్ లేదు అయినా వీళ్లకు సంతానం కలగలేదు
తరువాత రెండు సినిమాలలో అవకాశాలు వచ్చిన వాళ్ళు పెట్టిన టర్న్స్ కండీషన్స్ లు నచ్చక నాటకాలలో చేస్తూ ఉండగా ఈమె నాటక.చూసిన కరీనా కపూర్ ముత్తాత పృథ్వీ రాజ్ కపూర్ నువ్వు గొప్ప నటివి అవుతావు అని ఈమెను ఆశీర్వదించాడు ఆ నాటకం చూసిన ఆదుర్తి సుబ్బారావు anr తో తీస్తున్న ఆడ పెత్తనం సినిమాలో ఈమెను హీరోయిన్ గా తీసుకోగా కృష్ణ రావు ఒప్పుకోలేదు ఆ స్థానం లో అంజలీదేవి బి తీసుకున్నారు 1948 లో ఆ సినిమా సూపర్ సూపర్ హిట్ అయ్యింది
అప్పటినుండి తను సినిమాలలో చేస్తాను అని పట్టుపట్టుకొని కూర్చోవడం తో చేసేది ఏమి లేక కృష్ణ రావు ఈమెను చెన్నై తీసుకొని వెళ్ళి ఇల్లు అద్దెకు తీసుకొని సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టిన అప్పటికే 30 ఏళ్ల వచ్చిన ఈమెకు హీరోయిన్ అవకాశాలు ఎవరు ఇవ్వలేదు చేసేది లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సిటీ అయి ఆమె ముందు తరం వాళ్ళైన svr anr ntr sobhan Babu tho చేస్తూ రెండో తరం చిరంజీవి కృష్ణం రాజు కృష్ణ లతో చేసి మూడో తరం నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ లకు అమ్మగా నానమ్మ గా 1000 సినిమాలకు పైగా నటించింది
చెన్నై లో ఒక ఇల్లు కార్ ఏర్పరచుకుంది పిల్లలు లేరు కాబట్టి ముసలి తనం లో చూసేవాళ్ళు కావాలి అని కవిత అనే అమ్మాయిని దత్తత తీసుకొని పెంచి పెద్దచేసి us కి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయగా ఆమెకు ఒక కొడుకు ఇద్దరు కూతుళ్ళతో అక్కడే సెటిల్ అయ్యింది
నిర్మలమ్మ మనవడు పడమటి సంధ్యారాగం అని జంధ్యాల సినిమా లో తిండిపోతు గణపతి పాత్రలో నటించాడు తెలుగు పెద్దగా రాని అతను తరువాత రోజుల్లో సాప్ట్ వేర్ ఉద్యోగిగా చేస్తూ అక్కడే సెటిల్ అయ్యాడు
ఒక సినిమాలో బీ గోపాల్ ఈమెను చనిపోయేలా చూపించాడు
నిర్మలమ్మ భర్త హార్ట్ ఎటాక్ తో కన్నుమూయగా ఈమె మానసికంగా కృంగి పోయింది
స్నేహం కోసం లో ఆఖరి సినిమాగా చేసిన స్వి కృష్ణవరెడ్డి ఒత్తిడితో 2002 లో చేసిన ప్రేమంటే ఇదేరా ఈమె నటించిన ఆఖరి సినిమా
తనకన్నా చిన్నవాళ్ళు అయినా శోభన్ బాబు సౌందర్య ల మరణం ఈమెను మరింత కృంగతీసింది నైరాశ్యం చోటు చేసుకునేలా చేసింది
తరువాత షుగర్ బీపీ రావడం శరీరం లో సత్తువ లేక ఇంటిపట్టునే ఉంటూ వాచ్ మాన్ కుటుంబ సాయంతో ఆఖరి రోజుకు గడిపింది వాళ్ళు బాగనే చూసిన నా అనేవాళ్ళు లేక తీవ్ర వేదనతో 2009 లో ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది
నిర్మలమ్మ నటించిన సినిమాలలో మీ favourite మూవీ కామెంట్ చెయ్యండి
పోస్ట్ నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి కామెంట్ చెయ్యండి మా పేజీ ఫాలో అవ్వండి
#interestingfacts #unknownfacts

2 weeks ago | [YT] | 2

Tollywoodcelebrity143

ఈ రోజు ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన కథను మీ ముందుకు తెస్తున్నాము. నటుడు సునీల్ విజయాల వెనుక ఉన్న అతని తల్లి త్యాగం, కృషి గురించి తెలుసుకోండి. చిన్న వయసులోనే భర్తను కోల్పోయినా, ఒంటరిగా ఇద్దరు బిడ్డలను పెంచిన గొప్ప తల్లి ఆమె. తన జీవితాన్ని పిల్లల కోసం త్యాగం చేసింది. #Sunil #ActorSunil #MotivationalStory #MotherLove #Sacrifice #Inspiration #TeluguCinema #InspiringStory #RealHero #MothersDay

1 month ago | [YT] | 1

Tollywoodcelebrity143

please subscribe like share comment for More video's

https://youtu.be/HDx3KOiFvkw?si=7NGfb...

Hi! 🙏
Here’s the video link I want to collaborate on:
👉 https://youtu.be/HDx3KOiFvkw?si=7NGfb...

You can:
⭐ Feature it in your video
⭐ Do a reaction to it
⭐ Share it in your community or story
⭐ Add it as a pinned comment

Let’s help each other grow! 😊

2 months ago | [YT] | 0

Tollywoodcelebrity143

🧮Fun Maths Puzzle for Kids!
Can you solve: 7 + 4 × 2 − 3?
Easy explanation for children.
▶️ Watch full video here 👇

https://youtu.be/hCxScfSWMbw

4 months ago | [YT] | 0