🔸కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన..!
రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ఇంటింటికి తెలుగుదేశం (డోర్ టు డోర్)” కార్యక్రమంలో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు పాల్గొన్నారు. ఉదయగిరి టౌన్లోని బోయకాలనీ, ఎస్సీ కాలనీల్లో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే గారు ఇంటింటికీ తిరిగి ప్రజలను ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు ప్రజలకు వివరించారు. పేదలు, మహిళలు, రైతులు, విద్యార్థులు, వృద్ధులు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రతి కుటుంబానికి చేరేలా వివరించి, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
“తల్లికి వందనం”తో విద్యార్థుల తల్లులకు ఆర్థిక భరోసా
ఉదయగిరి ఎస్సీ కాలనీలో పర్యటించిన సందర్భంగా సిహెచ్. భారతి–వినోద్ కుమార్ దంపతుల ఎనిమిది మంది సంతానానికి “తల్లికి వందనం” పథకం ద్వారా రూ.1,04,000/- వారి తల్లి ఖాతాలో జమ అయిన విషయాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా, అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి ఒక్కొక్కరికి రూ.13,000 చొప్పున వారి తల్లి ఖాతాలో ఆర్థిక సహాయం జమ చేయడం జరుగుతుంది. విద్యార్థుల చదువుకు అండగా నిలవడంతో పాటు, తల్లిదండ్రులపై విద్యా ఖర్చుల భారాన్ని కొంత మేర తగ్గించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం” అని తెలిపారు.
ఎనిమిది మంది సంతానానికి ఒక్కొక్కరికి రూ.13,000 చొప్పున మొత్తం రూ.1,04,000/- తల్లి ఖాతాలో జమ కావడం కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు, కుటుంబాల సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రతి ఇంటికీ చేరేలా చేయడమే “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు తెలిపారు. ప్రజలతో మమేకమై, వారి అవసరాలను తెలుసుకుని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన సూచించారు.
ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, అభివృద్ధి–సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ ఉదయగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు స్పష్టం చేశారు.
🔸టిడిపి నాయకుడు సందాని కుటుంబానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పరామర్శ..!
ఉదయగిరి మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు సయ్యద్ సందాని తండ్రిగారైన సయ్యద్ అన్సారి హుస్సేన్ అనారోగ్య సమస్యలతో మృతి చెందడంతో, గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా సయ్యద్ అన్సారి హుస్సేన్ మృతికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబానికి కలిగిన తీరని లోటు పూడ్చలేనిదని, ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు.
సయ్యద్ సందాని కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఎమ్మెల్యే గారు వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని, అవసరమైన సమయంలో తమ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రజలతో, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ అనుబంధాన్ని కొనసాగిస్తూ, కష్టసుఖాల్లో వారికి అండగా నిలవడమే తమ బాధ్యత అని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు పేర్కొన్నారు.
🔸ఉదయగిరి గమనం మారింది.. రెండేళ్ల ప్రస్థానంలో అభివృద్ధి బాటలో ఉదయగిరి..!
🔹అభివృద్ధి–సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు..!
🔸రెండేళ్లలో ఉదయగిరి నియోజకవర్గంలో రూ.4,300 కోట్లతో సంక్షేమ, అభివృద్ధి పనులు..!
🔹దుత్తలూరును పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.2,000 కోట్ల పెట్టుబడులు - ఎమ్మెల్యే కాకర్ల..!
వరికుంటపాడు మండలం, తూర్పు బోయమడుగుల పంచాయతీ పరిధిలోని అలివేలుమంగాపురం గ్రామంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం మరియు “ఇంటింటికి తెలుగుదేశం” (డోర్ టు డోర్) కార్యక్రమాలలో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు పాల్గొన్నారు. ముందుగా పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే గారు, అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
అనంతరం గ్రామ, మండల స్థాయి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను ప్రజలకు సవివరంగా వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన దిశగా ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు.
ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, కేవలం రెండేళ్ల వ్యవధిలోనే నియోజకవర్గంలో సుమారు రూ.4,300 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో భాగంగా దుత్తలూరు మండలాన్ని భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలను తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు.
అదేవిధంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో మౌలిక వసతులు, రహదారులు, తాగునీరు, విద్య, ఇతర ప్రజా అవసరాలకు సంబంధించి సుమారు రూ.650 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, జాతీయ రహదారుల అభివృద్ధి కోసం సుమారు రూ.500 కోట్ల నిధులు వెచ్చించడం జరిగిందని తెలిపారు. ప్రజల ఆర్థిక, సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తూ వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు సుమారు రూ.1,000 కోట్ల మేర ప్రయోజనాలు అందించడం జరిగిందని ఎమ్మెల్యే వివరించారు.
“అభివృద్ధి ఒక వైపు.. సంక్షేమం మరో వైపు” అన్న విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, రైతులకు అండగా నిలవడం, మహిళలు, వృద్ధులు, పేదలు, బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలను అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కాకర్ల సురేష్ గారు తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వ పాలనలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించారని ఎమ్మెల్యే విమర్శించారు. ముఖ్యంగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు డీఎస్సీ నిర్వహించకుండా కాలయాపన చేశారని అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చి మెగా డీఎస్సీ నిర్వహించి సుమారు 16 వేల పైచిలుకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లిందని తెలిపారు.
తమ ప్రభుత్వ హయాంలో డీఎస్సీ నిర్వహించని వారు, కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీపై అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని ఎమ్మెల్యే అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే విషయంలో ఎవరు ఏం చేశారో ప్రజలకు స్పష్టంగా తెలుసని, అభివృద్ధి పనులు, ఉద్యోగాల కల్పన, సంక్షేమ కార్యక్రమాల ద్వారా కూటమి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటోందని పేర్కొన్నారు.
ఉదయగిరి నియోజక వర్గంలో వైసీపీ ఇన్చార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ధర్నాపై ఎమ్మెల్యే స్పందిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిజమైన పోరాటం చేయాలే తప్ప, రాజకీయ ప్రయోజనాల కోసం నిరసనలను వేదికగా మార్చుకోవడం సరికాదన్నారు.
ప్రజలకు ఏం చేశామన్నదే రాజకీయ నాయకుల పనితీరుకు కొలమానం తప్ప, ధర్నాలు, ఆరోపణలు కాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై కూడా ఉందని, నిర్మాణాత్మక విమర్శలను స్వాగతిస్తామని తెలిపారు.
ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, మెరుగైన మౌలిక వసతులను కోరుకుంటున్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు తెలిపారు.
రాబోయే రోజుల్లో ఉదయగిరి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించి, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, మెరుగైన రహదారులు, మౌలిక వసతులతో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
🔸లావు సాంబశివరావు గారి దశదిన కార్యక్రమంలో పాల్గొని ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు..!
ఆత్కూరులోని స్వర్ణ భారతి ట్రస్ట్ నందు తానా మాజీ అధ్యక్షులు శ్రీ లావు అంజయ్య చౌదరి గారి తండ్రిగారైన శ్రీ లావు సాంబశివరావు గారి దశదిన కార్యక్రమానికి గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు హాజరై, వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు తన ఆత్మీయ మిత్రుడు శ్రీ లావు అంజయ్య చౌదరి గారిని కలిసి, వారితో కొంత సమయం గడిపారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సాంబశివరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు భగవంతుడిని ప్రార్థించారు. అలాగే, ఈ అపారమైన విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని వారి కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
🔸ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సీఐ అంకమ్మరావు..!
ఉదయగిరి సర్కిల్ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ బొప్పన అంకమ్మరావు గారు సోమవారం ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐ అంకమ్మరావు గారిని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు అభినందించి, నూతన బాధ్యతల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని ఆకాంక్షించారు.ఉదయగిరి నియోజక వర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉండేలా పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రజల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని తెలిపారు.
పోలీస్ శాఖపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంపొందించే విధంగా విధులు నిర్వహించాలని, చట్టాన్ని ప్రతి ఒక్కరికీ సమానంగా అమలు చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు నూతన సీఐ అంకమ్మరావు గారికి సూచించారు.
ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ, నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పేందుకు పోలీస్ శాఖ అన్ని విధాలుగా కృషి చేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడం మా బాధ్యత..!
కొండాపురం మండలం గరిమెనపెంట పంచాయతీ పరిధిలోని చల్లగిరిగల – గజ్జెలవారిపల్లి గ్రామాల మధ్య రూ.86 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన నూతన తారురోడ్డును ప్రారంభించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.
ఈ రహదారి వల్ల రెండు గ్రామాల ప్రజలకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు రైతులు, విద్యార్థులు, అత్యవసర సేవలకు ఎంతో ఉపయోగపడుతుంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నాణ్యమైన రహదారులు ఎంతో కీలకం.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు Nara Chandrababu Naidu గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ Pawan Kalyan గారి సహకారంతో కూటమి ప్రభుత్వం గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.
ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మెరుగైన రహదారులు, అభివృద్ధి పనులు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు అందించేందుకు నేను నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను.
– మీ కాకర్ల సురేష్ శాసనసభ్యులు, ఉదయగిరి నియోజకవర్గం
ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు నా నమస్కారాలు. 18 సంవత్సరాలు నిండిన (01 అక్టోబర్ 2008 లేదా అంతకు ముందు జన్మించిన) ప్రతి ఒక్కరూ కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరుతున్నాను. ఆధార్, ఫోటోలు, అవసరమైన పత్రాలతో మీ సమీప సచివాలయం, మీ సేవ లేదా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. #kakarlasuresh #VoterRegistration #KakarlaSuresh #UdayagiriMLA #AndhraPradesh
చెమట చుక్కను రంగుగా మార్చి చేనేత వైభవాన్ని ఖండాంతరాలకు చాటిన కళాకారులకు అండగా నిలుస్తున్నాం. ఉచిత విద్యుత్, సబ్సిడీలతో పాటు 'నేతన్నల సేవలో' పథకం కింద ప్రతి కుటుంబానికి రూ. 25,000 ఆర్థిక సాయాన్ని చీరాల వేదికగా సీఎం చంద్రబాబు గారు ప్రారంభించనున్న చారిత్రక సందర్భాన...నేతన్నలందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు!
🔹గిట్టుబాటు ధరలు, పెరిగిన సాగు వ్యయాలు, మార్కెటింగ్ సమస్యలపై రైతుల ఆవేదన..!
🔸రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం: ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు..!
ఉదయగిరి నియోజకవర్గం లోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించే ఉద్దేశంతో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు వింజమూరులోని ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో పొగాకు రైతులతో ముఖాముఖీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, పొగాకు సాగు వ్యయం గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిపోయిందని, ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు, పురుగుమందుల ధరలు అధికమవడంతో సాగు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మార్కెట్లో పొగాకుకు గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో తీవ్ర ఆర్థిక నష్టాలు చవిచూడాల్సి వస్తోందని తెలిపారు. పెట్టుబడులు తిరిగి రాక అప్పుల పాలవుతున్నామని, రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వివరించారు.
అలాగే పొగాకు కొనుగోలు ప్రక్రియలో పూర్తిస్థాయి పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని, మధ్యవర్తుల జోక్యాన్ని తగ్గించి రైతులకు న్యాయమైన ధర అందే విధంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. మార్కెటింగ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా రూపొందించి రైతుల శ్రమకు తగిన ప్రతిఫలం లభించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతి, మౌలిక వసతులు, పార్టీ సంస్థాగత బలోపేతంపై నాయకులతో విస్తృతంగా చర్చించాను.
ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని సూచించాను.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులంతా సమన్వయంతో, అంకితభావంతో పనిచేసి గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చాను. ప్రజల విశ్వాసమే మన బలం... అదే విజయానికి మార్గం.
– మీ కాకర్ల సురేష్ శాసనసభ్యులు, ఉదయగిరి నియోజకవర్గం
Kakarla Suresh
🔸ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
🔹ఉదయగిరి టౌన్లో బోయకాలనీ, ఎస్సీ కాలనీలో ఇంటింటికీ పర్యటించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు..!
🔸కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన..!
రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ఇంటింటికి తెలుగుదేశం (డోర్ టు డోర్)” కార్యక్రమంలో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు పాల్గొన్నారు. ఉదయగిరి టౌన్లోని బోయకాలనీ, ఎస్సీ కాలనీల్లో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే గారు ఇంటింటికీ తిరిగి ప్రజలను ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు ప్రజలకు వివరించారు. పేదలు, మహిళలు, రైతులు, విద్యార్థులు, వృద్ధులు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రతి కుటుంబానికి చేరేలా వివరించి, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
“తల్లికి వందనం”తో విద్యార్థుల తల్లులకు ఆర్థిక భరోసా
ఉదయగిరి ఎస్సీ కాలనీలో పర్యటించిన సందర్భంగా సిహెచ్. భారతి–వినోద్ కుమార్ దంపతుల ఎనిమిది మంది సంతానానికి “తల్లికి వందనం” పథకం ద్వారా రూ.1,04,000/- వారి తల్లి ఖాతాలో జమ అయిన విషయాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా, అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి ఒక్కొక్కరికి రూ.13,000 చొప్పున వారి తల్లి ఖాతాలో ఆర్థిక సహాయం జమ చేయడం జరుగుతుంది. విద్యార్థుల చదువుకు అండగా నిలవడంతో పాటు, తల్లిదండ్రులపై విద్యా ఖర్చుల భారాన్ని కొంత మేర తగ్గించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం” అని తెలిపారు.
ఎనిమిది మంది సంతానానికి ఒక్కొక్కరికి రూ.13,000 చొప్పున మొత్తం రూ.1,04,000/- తల్లి ఖాతాలో జమ కావడం కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు, కుటుంబాల సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రతి ఇంటికీ చేరేలా చేయడమే “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు తెలిపారు. ప్రజలతో మమేకమై, వారి అవసరాలను తెలుసుకుని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన సూచించారు.
ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, అభివృద్ధి–సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ ఉదయగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు స్పష్టం చేశారు.
#NaraChandrababuNaidu
#NaraLokesh
#IntintikiTelugudesam
#KakarlaSuresh
#UdayagiriMLA
#kakarlasuresh
#ThallikiVandanam
#TeluguDesamParty
#TDP
#AndhraPradesh
#DevelopmentAndWelfare
#IdhiManchiPrabhutvam
2 hours ago | [YT] | 12
View 0 replies
Kakarla Suresh
🔸టిడిపి నాయకుడు సందాని కుటుంబానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పరామర్శ..!
ఉదయగిరి మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు సయ్యద్ సందాని తండ్రిగారైన సయ్యద్ అన్సారి హుస్సేన్ అనారోగ్య సమస్యలతో మృతి చెందడంతో, గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా సయ్యద్ అన్సారి హుస్సేన్ మృతికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబానికి కలిగిన తీరని లోటు పూడ్చలేనిదని, ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు.
సయ్యద్ సందాని కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఎమ్మెల్యే గారు వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని, అవసరమైన సమయంలో తమ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రజలతో, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ అనుబంధాన్ని కొనసాగిస్తూ, కష్టసుఖాల్లో వారికి అండగా నిలవడమే తమ బాధ్యత అని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు పేర్కొన్నారు.
#𝗔𝗱𝗺𝗶𝗻𝗣𝗼𝘀𝘁
#KakarlaSuresh
#UdayagiriMLA
#kakarlasuresh
#TDP
#TeluguDesamParty
#Udayagiri
#TDPFamily
#Condolences
#StandWithFamily
#AndhraPradesh
11 hours ago | [YT] | 15
View 0 replies
Kakarla Suresh
🔸ఉదయగిరి గమనం మారింది.. రెండేళ్ల ప్రస్థానంలో అభివృద్ధి బాటలో ఉదయగిరి..!
🔹అభివృద్ధి–సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు..!
🔸రెండేళ్లలో ఉదయగిరి నియోజకవర్గంలో రూ.4,300 కోట్లతో సంక్షేమ, అభివృద్ధి పనులు..!
🔹దుత్తలూరును పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.2,000 కోట్ల పెట్టుబడులు - ఎమ్మెల్యే కాకర్ల..!
వరికుంటపాడు మండలం, తూర్పు బోయమడుగుల పంచాయతీ పరిధిలోని అలివేలుమంగాపురం గ్రామంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం మరియు “ఇంటింటికి తెలుగుదేశం” (డోర్ టు డోర్) కార్యక్రమాలలో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు పాల్గొన్నారు. ముందుగా పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే గారు, అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
అనంతరం గ్రామ, మండల స్థాయి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను ప్రజలకు సవివరంగా వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన దిశగా ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు.
ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, కేవలం రెండేళ్ల వ్యవధిలోనే నియోజకవర్గంలో సుమారు రూ.4,300 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో భాగంగా దుత్తలూరు మండలాన్ని భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలను తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు.
అదేవిధంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో మౌలిక వసతులు, రహదారులు, తాగునీరు, విద్య, ఇతర ప్రజా అవసరాలకు సంబంధించి సుమారు రూ.650 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, జాతీయ రహదారుల అభివృద్ధి కోసం సుమారు రూ.500 కోట్ల నిధులు వెచ్చించడం జరిగిందని తెలిపారు. ప్రజల ఆర్థిక, సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తూ వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు సుమారు రూ.1,000 కోట్ల మేర ప్రయోజనాలు అందించడం జరిగిందని ఎమ్మెల్యే వివరించారు.
“అభివృద్ధి ఒక వైపు.. సంక్షేమం మరో వైపు” అన్న విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, రైతులకు అండగా నిలవడం, మహిళలు, వృద్ధులు, పేదలు, బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలను అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కాకర్ల సురేష్ గారు తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వ పాలనలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించారని ఎమ్మెల్యే విమర్శించారు. ముఖ్యంగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు డీఎస్సీ నిర్వహించకుండా కాలయాపన చేశారని అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చి మెగా డీఎస్సీ నిర్వహించి సుమారు 16 వేల పైచిలుకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లిందని తెలిపారు.
తమ ప్రభుత్వ హయాంలో డీఎస్సీ నిర్వహించని వారు, కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీపై అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని ఎమ్మెల్యే అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే విషయంలో ఎవరు ఏం చేశారో ప్రజలకు స్పష్టంగా తెలుసని, అభివృద్ధి పనులు, ఉద్యోగాల కల్పన, సంక్షేమ కార్యక్రమాల ద్వారా కూటమి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటోందని పేర్కొన్నారు.
ఉదయగిరి నియోజక వర్గంలో వైసీపీ ఇన్చార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ధర్నాపై ఎమ్మెల్యే స్పందిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిజమైన పోరాటం చేయాలే తప్ప, రాజకీయ ప్రయోజనాల కోసం నిరసనలను వేదికగా మార్చుకోవడం సరికాదన్నారు.
ప్రజలకు ఏం చేశామన్నదే రాజకీయ నాయకుల పనితీరుకు కొలమానం తప్ప, ధర్నాలు, ఆరోపణలు కాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై కూడా ఉందని, నిర్మాణాత్మక విమర్శలను స్వాగతిస్తామని తెలిపారు.
ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, మెరుగైన మౌలిక వసతులను కోరుకుంటున్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు తెలిపారు.
రాబోయే రోజుల్లో ఉదయగిరి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించి, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, మెరుగైన రహదారులు, మౌలిక వసతులతో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#AdminPost
#KakarlaSuresh
#MLAKakarlaSuresh
#Udayagiri
#ChandrababuNaidu
#PawanKalyan
#NaraLokesh
#kakarlasuresh
#TeluguDesamParty
#TDP
#AndhraPradesh
#SuperSix
#IntintikiTelugudesam
1 day ago | [YT] | 62
View 1 reply
Kakarla Suresh
🔸లావు సాంబశివరావు గారి దశదిన కార్యక్రమంలో పాల్గొని ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు..!
ఆత్కూరులోని స్వర్ణ భారతి ట్రస్ట్ నందు తానా మాజీ అధ్యక్షులు శ్రీ లావు అంజయ్య చౌదరి గారి తండ్రిగారైన శ్రీ లావు సాంబశివరావు గారి దశదిన కార్యక్రమానికి గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు హాజరై, వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు తన ఆత్మీయ మిత్రుడు శ్రీ లావు అంజయ్య చౌదరి గారిని కలిసి, వారితో కొంత సమయం గడిపారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సాంబశివరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు భగవంతుడిని ప్రార్థించారు. అలాగే, ఈ అపారమైన విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని వారి కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
#AdminPost
#kakarlasuresh
#UdayagiriMLA
#KakarlaSuresh
2 days ago | [YT] | 37
View 0 replies
Kakarla Suresh
🔸ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సీఐ అంకమ్మరావు..!
ఉదయగిరి సర్కిల్ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ బొప్పన అంకమ్మరావు గారు సోమవారం ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐ అంకమ్మరావు గారిని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు అభినందించి, నూతన బాధ్యతల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని ఆకాంక్షించారు.ఉదయగిరి నియోజక వర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉండేలా పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రజల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని తెలిపారు.
పోలీస్ శాఖపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంపొందించే విధంగా విధులు నిర్వహించాలని, చట్టాన్ని ప్రతి ఒక్కరికీ సమానంగా అమలు చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు నూతన సీఐ అంకమ్మరావు గారికి సూచించారు.
ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ, నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పేందుకు పోలీస్ శాఖ అన్ని విధాలుగా కృషి చేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
#AdminPost
#KakarlaSuresh
#MLAKakarlaSuresh
#kakarlasuresh
#Udayagiri
#UdayagiriConstituency
#UdayagiriCI
#LawAndOrder
#AndhraPradesh
2 days ago | [YT] | 61
View 2 replies
Kakarla Suresh
ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడం మా బాధ్యత..!
కొండాపురం మండలం గరిమెనపెంట పంచాయతీ పరిధిలోని చల్లగిరిగల – గజ్జెలవారిపల్లి గ్రామాల మధ్య రూ.86 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన నూతన తారురోడ్డును ప్రారంభించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.
ఈ రహదారి వల్ల రెండు గ్రామాల ప్రజలకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు రైతులు, విద్యార్థులు, అత్యవసర సేవలకు ఎంతో ఉపయోగపడుతుంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నాణ్యమైన రహదారులు ఎంతో కీలకం.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు Nara Chandrababu Naidu గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ Pawan Kalyan గారి సహకారంతో కూటమి ప్రభుత్వం గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.
ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మెరుగైన రహదారులు, అభివృద్ధి పనులు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు అందించేందుకు నేను నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను.
– మీ కాకర్ల సురేష్
శాసనసభ్యులు, ఉదయగిరి నియోజకవర్గం
#KakarlaSuresh
#UdayagiriMLA
#Kondapuram
#RoadDevelopment
#GramaAbhivrudhi
#kakarlasuresh
#NREGSWorks
#AndhraPradesh
#ChandrababuNaidu
#PawanKalyan
#IdhiManchiPrabhutvam
5 days ago | [YT] | 78
View 1 reply
Kakarla Suresh
ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు నా నమస్కారాలు. 18 సంవత్సరాలు నిండిన (01 అక్టోబర్ 2008 లేదా అంతకు ముందు జన్మించిన) ప్రతి ఒక్కరూ కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరుతున్నాను. ఆధార్, ఫోటోలు, అవసరమైన పత్రాలతో మీ సమీప సచివాలయం, మీ సేవ లేదా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.
#kakarlasuresh
#VoterRegistration
#KakarlaSuresh
#UdayagiriMLA
#AndhraPradesh
5 days ago | [YT] | 52
View 2 replies
Kakarla Suresh
చెమట చుక్కను రంగుగా మార్చి చేనేత వైభవాన్ని ఖండాంతరాలకు చాటిన కళాకారులకు అండగా నిలుస్తున్నాం. ఉచిత విద్యుత్, సబ్సిడీలతో పాటు 'నేతన్నల సేవలో' పథకం కింద ప్రతి కుటుంబానికి రూ. 25,000 ఆర్థిక సాయాన్ని చీరాల వేదికగా సీఎం చంద్రబాబు గారు ప్రారంభించనున్న చారిత్రక సందర్భాన...నేతన్నలందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు!
#NationalHandloomDay
#Chenetha
#NethannaNestham
#kakarlasuresh
#HandloomWeavers
#WeaversFirst
#SupportHandloom
#AndhraPradesh
#NaraChandrababuNaidu
#TDP
#KakarlaSuresh
#MLAKakarlaSuresh
#UdayagiriMLA
#TeamKakarlaSuresh
#VocalForLocal
#HandloomHeritage
#NationalHandloomDay
6 days ago | [YT] | 24
View 1 reply
Kakarla Suresh
🔸పొగాకు రైతులతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముఖాముఖీ..!
🔹గిట్టుబాటు ధరలు, పెరిగిన సాగు వ్యయాలు, మార్కెటింగ్ సమస్యలపై రైతుల ఆవేదన..!
🔸రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం: ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు..!
ఉదయగిరి నియోజకవర్గం లోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించే ఉద్దేశంతో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు వింజమూరులోని ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో పొగాకు రైతులతో ముఖాముఖీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, పొగాకు సాగు వ్యయం గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిపోయిందని, ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు, పురుగుమందుల ధరలు అధికమవడంతో సాగు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మార్కెట్లో పొగాకుకు గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో తీవ్ర ఆర్థిక నష్టాలు చవిచూడాల్సి వస్తోందని తెలిపారు. పెట్టుబడులు తిరిగి రాక అప్పుల పాలవుతున్నామని, రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వివరించారు.
అలాగే పొగాకు కొనుగోలు ప్రక్రియలో పూర్తిస్థాయి పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని, మధ్యవర్తుల జోక్యాన్ని తగ్గించి రైతులకు న్యాయమైన ధర అందే విధంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. మార్కెటింగ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా రూపొందించి రైతుల శ్రమకు తగిన ప్రతిఫలం లభించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
రైతులు వినిపించిన ప్రతి అంశాన్ని శ్రద్ధగా ఆలకించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ, పొగాకు రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి అన్ని విధాలుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతులకు న్యాయమైన ధర లభించేలా, మార్కెటింగ్ వ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించేలా సంబంధిత శాఖ అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
#kakarlasuresh
#KakarlaSuresh
#MLAKakarlaSuresh
#kakarlasuresh
#UdayagiriMLA
#TobaccoFarmers
#RythuKosam
#Udayagiri
#AndhraPradesh
#TeluguDesamParty
#TeamKakarlaSuresh
6 days ago | [YT] | 56
View 0 replies
Kakarla Suresh
గ్రామస్థాయిలో పార్టీ బలోపేతమే రానున్న విజయాలకు పునాది.
ఈరోజు వింజమూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుక్కాపురం, ఏ. కిస్తీపురం, రావిపాడు గ్రామ పంచాయతీల నాయకులు, కార్యకర్తలతో విడివిడిగా సమీక్ష సమావేశాలు నిర్వహించాను.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతి, మౌలిక వసతులు, పార్టీ సంస్థాగత బలోపేతంపై నాయకులతో విస్తృతంగా చర్చించాను.
ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని సూచించాను.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులంతా సమన్వయంతో, అంకితభావంతో పనిచేసి గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చాను. ప్రజల విశ్వాసమే మన బలం... అదే విజయానికి మార్గం.
– మీ కాకర్ల సురేష్
శాసనసభ్యులు, ఉదయగిరి నియోజకవర్గం
#KakarlaSuresh
#MLAKakarlaSuresh
#UdayagiriMLA
#kakarlasuresh
#TeluguDesamParty
#IntintikiTeluguDesam
#LocalBodyElections
#PublicService
#NDAGovernment
#TeamKakarlaSuresh
1 week ago | [YT] | 41
View 0 replies
Load more