#mitvtelangana #ManaBhoomivarta #ManaBhoominews #shorts “Welcome to Mana Bhoomi news — your go-to spot for thrilling spy stories, movie reviews, undercover facts, and all things espionage! Whether you’re a fan of spy films, real-life intelligence operations, or just love decoding secrets, this is the channel for you. Hit subscribe and join the mission!” #youtubeshorts #ytshorts #youtube #youtuber #viralvideo #viralshort #trending #dance #trendingshorts #Dinews #Di #Ditv


Di News

Huzurnagar Munsipality Election ఏ రిజర్వేషన్ వస్తుందో మీకు తెలుసా

Chairman

3 months ago | [YT] | 0

Di News

4 months ago | [YT] | 1

Di News

4 months ago | [YT] | 0

Di News

4 months ago | [YT] | 0

Di News

4 months ago | [YT] | 1

Di News

4 months ago | [YT] | 0

Di News

4 months ago | [YT] | 1

Di News

4 months ago | [YT] | 0

Di News

గరిడేపల్లి మండలంలోని గానుగ బండ, రంగాపురం గ్రామపంచాయతీలలో

ఎర్ర జెండా ఎగరడం ఖాయం

పోకల వెంకటేశ్వర్లు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు

వీరంరెడ్డి శంబిరెడ్డి టిఆర్ఎస్ జిల్లా నాయకులు

గరిడేపల్లి మండలంలో గానుగ బండ, రంగాపురం గ్రామాలలో పోటీచేస్తున్న సిపిఐ అభ్యర్థులు,బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు నిరంతరం అండగా వుంటూ, 24 గంటలు ప్రజలకు అందుబాటులో వుండే వారని, సిపిఐ అభ్యర్థులను తెరాస కూడా బలపరిచి వారి విజయానికి మనస్ఫూర్తిగా కృషి చేస్తుండటం వలన, వారు గెలవడం ఖాయమని, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ జిల్లా నాయకులు వీరంరెడ్డి శంబిరెడ్డి లు అన్నారు.ఈరోజు గరిడేపల్లి మండలంలోని గానుబండ గ్రామంలో సిపిఐ,టిఆర్ఎస్ పార్టీల ఉమ్మడి జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెరాస, సిపిఐ ల ఐక్యత ఇదే విదంగా మునుముందు కూడా వుండాలని,తెరాస, కమ్యూనిస్టు పార్టీ వారు గెలిస్తేనే పేద ప్రజలకు నిరంతరం అండగా ఉంటూ,వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని వారు అన్నారు. కమ్యూనిస్టులు, నీతి నిజాయితీలతో కూడిన పాలన అందిస్తూ అవినీతి రహితంగావుంటూ, గ్రామాలను రాజకీయాలకు అభివృద్ధి చేస్తారని వారు అన్నారు.కడియాల పద్మ, కట్టా కళ్యాణి ల విజయానికి రెండు పార్టీల కార్యకర్తలు సమిష్టిగా కృషిచేయాలని వారు ఇరు పార్టీల కార్యకర్తలను కోరారు.
మండలం లోని అన్ని గ్రామాలలో కూడా తెరాస, కమ్యూనిస్టు పార్టీల తరుపున పోటీ చేసిన సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులను గెలిపించుకోవాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కడియాల అప్పయ్య, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కొత్త సతీష్ రెడ్డి, షేక్ సైదా హుస్సేన్,కొత్త రామకృష్ణారెడ్డి, గుర్రం వెంకటరెడ్డి,పంగా గోవిందు, పోకల ఆంజనేయులు, ఈద ఆంజనేయులు, షేక్ నాగులమీరా, నబిసాహెబ్, తదితరులు పాల్గొన్నారు.

4 months ago | [YT] | 1

Di News

4 months ago | [YT] | 0