20వ శతాబ్దంలో హైదరాబాద్ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన చీఫ్ ఇంజనీర్ ఎవరు 1. నవాబ్ ఆలీ యావర్ జంగు 2.నవాబ్ అలీ నవాజ్జంగ్ 3.నవాబ్ మీర్జా నవాజ్జంగ్ 4.నవాబ్ మీర్జా మొయిన్ నవాజ్జంగ్
క్రింది ప్రవచనములలో ఏది సరైనది కాదు 1. నిజం ఆలీ ఖాన్ ఇంగ్లీషు ఈస్టిండియా కంపెనీతో సైనిక సహకార ఒప్పందం చేసుకున్నాడు 2. 1839 లో హైదరాబాదులో వహాబి కుట్ర జరిగింది 3. 1854లో నిజాం మరియు ఇంగ్లీషు ఈస్టిండియా కంపెనీ, బీరార్ ఒప్పందంపై సంతకాలు చేశారు 4. 1857 సిపాయి తిరుగుబాటు సమయంలో హైదరాబాద్ రెసిడెంట్ గా కర్నాల్ డేవిడ్సన్ ఉన్నారు
NAYAK Tutorial
బ్రిటిష్ పార్లమెంట్ లో సభ్యుడిగా ఎన్నికైన మొదటి భారతీయుడు ఎవరు?
8 months ago | [YT] | 1
View 0 replies
NAYAK Tutorial
కాంగ్రెస్ కి ఎన్ని సీట్లు వస్తాయి?
1. 70+
2. 80+
3. 90+
4. 95
2 years ago | [YT] | 3
View 0 replies
NAYAK Tutorial
విశ్వగృహ పరిచారిక సమ్మేళనం స్థాపించింది
1 పద్మజ నాయుడు
2. పండిత నరేంద్ర జి
3.భాగ్యరెడ్డి వర్మ
4.మాడపాటి హనుమంతరావు
2 years ago | [YT] | 3
View 0 replies
NAYAK Tutorial
20వ శతాబ్దంలో హైదరాబాద్ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన చీఫ్ ఇంజనీర్ ఎవరు
1. నవాబ్ ఆలీ యావర్ జంగు
2.నవాబ్ అలీ నవాజ్జంగ్
3.నవాబ్ మీర్జా నవాజ్జంగ్
4.నవాబ్ మీర్జా మొయిన్ నవాజ్జంగ్
2 years ago | [YT] | 1
View 0 replies
NAYAK Tutorial
నిజం రాజ్యంలో హలి సిక్కా రూపాయిని ఎవరు ప్రవేశపెట్టినారు
1. మొదటి సాలార్జంగ్
2.రెండవ సాలార్జంగ్
3. మూడవ సాలార్జంగ్
4. నాలుగవ సాలార్జంగ్
2 years ago | [YT] | 2
View 0 replies
NAYAK Tutorial
చంద్రుడి మీదకి భారతదేశము చేపట్టిన మొదటి అంతరిక్ష ప్రయోగం ఏది?
1. చంద్రాయన్ వన్
2. చంద్రయాన్ టు
3. చంద్రయాన్ త్రీ
4. మంగళయాన్
2 years ago | [YT] | 2
View 0 replies
NAYAK Tutorial
భారతదేశము యొక్క నావిగేషన్ వ్యవస్థను ఏమని పిలుస్తారు
1. జి పి ఎస్
2. బి డి ఎస్
3. ఐ ఆర్ ఎన్ ఎస్ ఎస్
4. క్యూ జెడ్ ఎస్ ఎస్
2 years ago | [YT] | 3
View 0 replies
NAYAK Tutorial
జల్, జంగల్,జమీన్ నినాదం ఇచ్చింది ఎవరు
1. రాంజీ గోండు
2. కొమరం భీం
3. హాజీ గోండు
4. బిర్సాముండా
2 years ago | [YT] | 2
View 0 replies
NAYAK Tutorial
ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎవరు
1.సోమనాథ్
2. నంబి నారాయణ
3. సుబ్బయ్య అరుణ్
4.వీర ముత్తు వెల్
2 years ago | [YT] | 4
View 0 replies
NAYAK Tutorial
క్రింది ప్రవచనములలో ఏది సరైనది కాదు
1. నిజం ఆలీ ఖాన్ ఇంగ్లీషు ఈస్టిండియా కంపెనీతో సైనిక సహకార ఒప్పందం చేసుకున్నాడు
2. 1839 లో హైదరాబాదులో వహాబి కుట్ర జరిగింది
3. 1854లో నిజాం మరియు ఇంగ్లీషు ఈస్టిండియా కంపెనీ, బీరార్ ఒప్పందంపై సంతకాలు చేశారు
4. 1857 సిపాయి తిరుగుబాటు సమయంలో హైదరాబాద్ రెసిడెంట్ గా కర్నాల్ డేవిడ్సన్ ఉన్నారు
2 years ago | [YT] | 2
View 0 replies
Load more