నేను మీ రైతు బిడ్డ 🌾🌱నాతో నిజాయితీగా ఉండండి నేను మీ నిజాయితీని గౌరవిస్తాను..!💯👍 మోడీ గారి దారిలో నడుస్తాను🙏🚩 జై హిందూ భారత్ మాతాకీ జై 🙇🚩🪷 ప్రాణం ఉన్నతవరకు బీజేపీ జెండా ని మోస్తాను 🚩🚩
దేశ వ్యతిరేక వార్తలపై MP రఘునందన్ రావు గారి తీవ్ర నిరసన
మెదక్ ఎంపీ శ్రీ రఘునందన్ రావు గారు, నమస్తే తెలంగాణ పత్రిక ప్రింటర్ అండ్ పబ్లిషర్, రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు గారి పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. మెదక్ పట్టణంలోని ఒక ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, దామోదర్ రావు గారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ దేశ వ్యతిరేక వార్తలను ప్రచురించడం ఆందోళనకరమని పేర్కొన్నారు.
ఈ మేరకు:
ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్ఖడ్ గారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసి, దామోదర్ రావు గారి రాజ్యసభ పదవిని రద్దు చేసి, దేశద్రోహ నేరాలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మెదక్ ఎస్పీ గారికి ఫిర్యాదు అందజేసి, నమస్తే తెలంగాణ పత్రిక అధికార ప్రతినిధులపై దేశద్రోహానికి సంబంధించిన కేసులు నమోదు చేయాలని కోరారు.
కేంద్ర సమాచార శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారికి కూడా నమస్తే తెలంగాణ పత్రిక పబ్లికేషన్ అనుమతులను రద్దు చేయాలనే డిమాండ్తో పాటు తగిన లీగల్ చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
ఇది పాకిస్థాన్ అధికార ప్రతినిధుల మాటలను ప్రతిబింబించేలా ఉంది. మీడియా తన బాధ్యతను మరచి దేశ భద్రతకు ప్రమాదం కలిగించే వార్తలు ప్రచురించడాన్ని సహించలేం అని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు అన్నారు
సిద్దిపేట పట్టణం లో జరుగుతున్న అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభలకి ముఖ్య అతిథిగ విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారికి ఘనస్వాగతం పలికిన అనంతరం రాష్ట్ర మహాసభ లో గవర్నర్ గారితో కలిసి పాల్గొన్న మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు.
Myadari Raju
#goodmorning Friends..!❤️🩹🖇️
1 year ago (edited) | [YT] | 9
View 0 replies
Myadari Raju
ప్రెస్ నోట్
తేదీ: 08/04/2025
ప్రాంతం: మెదక్
దేశ వ్యతిరేక వార్తలపై MP రఘునందన్ రావు గారి తీవ్ర నిరసన
మెదక్ ఎంపీ శ్రీ రఘునందన్ రావు గారు, నమస్తే తెలంగాణ పత్రిక ప్రింటర్ అండ్ పబ్లిషర్, రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు గారి పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. మెదక్ పట్టణంలోని ఒక ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, దామోదర్ రావు గారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ దేశ వ్యతిరేక వార్తలను ప్రచురించడం ఆందోళనకరమని పేర్కొన్నారు.
ఈ మేరకు:
ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్ఖడ్ గారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసి, దామోదర్ రావు గారి రాజ్యసభ పదవిని రద్దు చేసి, దేశద్రోహ నేరాలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మెదక్ ఎస్పీ గారికి ఫిర్యాదు అందజేసి, నమస్తే తెలంగాణ పత్రిక అధికార ప్రతినిధులపై దేశద్రోహానికి సంబంధించిన కేసులు నమోదు చేయాలని కోరారు.
కేంద్ర సమాచార శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారికి కూడా నమస్తే తెలంగాణ పత్రిక పబ్లికేషన్ అనుమతులను రద్దు చేయాలనే డిమాండ్తో పాటు తగిన లీగల్ చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
ఇది పాకిస్థాన్ అధికార ప్రతినిధుల మాటలను ప్రతిబింబించేలా ఉంది. మీడియా తన బాధ్యతను మరచి దేశ భద్రతకు ప్రమాదం కలిగించే వార్తలు ప్రచురించడాన్ని సహించలేం అని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు అన్నారు
1 year ago | [YT] | 2
View 0 replies
Myadari Raju
@RaghunandanRaoOfficial
1 year ago | [YT] | 4
View 0 replies
Myadari Raju
సిద్దిపేట పట్టణం లో జరుగుతున్న అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభలకి ముఖ్య అతిథిగ విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారికి ఘనస్వాగతం పలికిన అనంతరం రాష్ట్ర మహాసభ లో గవర్నర్ గారితో కలిసి పాల్గొన్న మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు.
1 year ago | [YT] | 5
View 0 replies