Aalochinchu9

బ్రేకింగ్ న్యూస్....

రాజమహేంద్రవరం ఆవ రోడ్ లో ఉన్న రైతు నగర్లో బాంబు పేలి ఒకరు మృతి చెందారు బాంబు తయారు చేస్తుండగా పేలినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రైతు నగర్ కు చెందిన కోటేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో ఒక్కడే ఉండి బాంబు తయారు చేస్తుండగా పేలి ఉంటుందని అనుమానాలు ఈ సమయంలో భార్య పిల్లలు పక్కింట్లో ఆడుకుంటున్నారు ఈ సమయంలో ఎవరెవరు లేకపోవడంతో పేను ప్రమాదం తప్పింది పోలీస్ సిబ్బంది క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరిస్తున్నారు ఈ సందర్భంగా రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వరరావు సంఘటన సందర్శించి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.FULL VIDEO LINK:https://youtu.be/7jzdXkY7DoI

3 years ago (edited) | [YT] | 1