DO Subscribe My Channel IMAGE TV, will constantly keep you updated with the latest breaking Telugu News, trending topics, entertainment videos, viral videos, health and beauty tips and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on IMAGE TV Telugu.

IMAGE TV is committed for accurate  news and shall bring confidence to the people on all kinds of news. IMAGE TV works within  the constitution of india and shall maintain freedom of expression and freedom of speech and stand for people. It maintains journalists freedom of expression without any fear and any partiality.

Grievance Redressal Officer (in India): EDITOR
sunandakunamrk@gmail.com



IMAGE TV

మేడారంలో వనదేవతల సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రులు

10 months ago | [YT] | 0

IMAGE TV

" సినిమా కప్పులో " తుఫాను ముగిసినట్లేనా?

1 year ago | [YT] | 0

IMAGE TV

రవీంద్రభారతిలో జే.ఎన్. జే. హెచ్.ఎస్ కు భూమి స్వాధీన పత్రాల అందజేత కార్యక్రమం.

ముఖ్య అతిధిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.

హాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు చామల కిరణ్, అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, జర్నలిస్టు సంఘాల నాయకులు, అధికారులు.

1 year ago | [YT] | 7

IMAGE TV

ములుగు జిల్లా

రామప్ప దేవాలయానికి చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ....


ములుగు జిల్లా పర్యటన లో భాగంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రామప్ప దేవాలయానికి రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణాభివృద్ధి, స్ర్తీ, శిశు సంక్షేమ, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, భద్రాచలం శాసనసభ సభ్యుడు తెల్లం వెంకటరావు , భూపాలపల్లి శాసనసభ సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు , గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.వెంకటేశం, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, ఎస్పి షభరిష్ లతో కలిసి రామప్ప దేవాలయానికి చేరుకున్నారు.

రామప్ప ఆలయ ప్రాంగణం లో పోలీస్ ల గౌరవ వందనం స్వీకరించారు.

రాష్ట్ర గవర్నర్ దేవాలయ వేద పండితులు సంప్రదాయ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

రాష్ట్ర గవర్నర్ రుద్రేశ్వరుడినీ దర్శించుకుని గవర్నర్ ప్రత్యెక పూజలు చేశారు. వేద పండితులు గవర్నర్ ను పట్టు వస్త్రాల తో సత్కరించి , ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందించారు.


ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ఏటూరు నాగారం పిఓ చిత్ర మిశ్రా, డి ఎఫ్ ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఆర్డీఓ సత్య పాల్ రెడ్డి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

1 year ago | [YT] | 3

IMAGE TV

ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్బంగా మీడియా ఫోటో జర్నలిస్టులకు ఉత్తమ పురస్కారాలు

1 year ago | [YT] | 15

IMAGE TV

గోల్కొండ ఖిల్లా లో సీఎం రేవంత్ రెడ్డి జెండా వందనం

1 year ago | [YT] | 26

IMAGE TV

Chief Secretary Santhi Kumari visited Golkonda Fort today and inspected the arrangements being made for the Independence Day celebrations. She directed the officials to make fool proof arrangements in a befitting manner. 

1 year ago | [YT] | 13

IMAGE TV

Chief Secretary Santhi Kumari visited Golkonda Fort today and inspected the arrangements being made for the Independence Day celebrations. She directed the officials to make fool proof arrangements in a befitting manner.

1 year ago | [YT] | 11

IMAGE TV

ప్రపంచ ఆదివాసి దినోత్సవము సందర్భంగా శుక్రవారం ఐటిడిఏ ఏటూరు నాగారం కార్యాలయ ఆవరణంలో జిల్లా కలెక్టర్ దివాకర
టి. ఎస్., ఐటిడిఏ పి.ఓ. చిత్రా మిశ్రాతో కలసి కొమరం భీమ్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

2 years ago | [YT] | 7

IMAGE TV

ఆదివారం ములుగు జిల్లా వేంకటపూర్ మండలం లోని నంది పహాడ్ కోయ (షెడ్యూల్డ్ తెగలు)
లో నిర్మాన్ సంస్థ, ఆడమా మద్దతు ద్వారా, గ్రామ దత్తత, అభివృద్ధి చేయబడిన స్వచ్ఛమైన తాగునీటి కోసం బోర్‌వెల్, వాటర్ ట్యాంక్, కమ్యూనిటీ టాయిలెట్లు (2+2) కమ్యూనిటీ షెడ్, స్ట్రీట్ లైట్స్ (10) జంతు నీటి ట్యాంకులు (2) గృహాల కోసం లైటింగ్ (20) రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తొ కలసి ప్రారంభించారు.

2 years ago | [YT] | 22