ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత బాధాకరమని పేర్కొంటూ,మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ దుర్ఘటన వారి కుటుంబానికి తీరని లోటని అన్నారు.ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, న్యాయమైన హక్కుల కోసం వారు చేస్తున్న పోరాటం సమంజసమని, అయితే ఆ పోరాటంలో ప్రాణాలను కోల్పోవడం సరైంది కాదని స్పష్టం చేశారు. “పోరాటం చేయాలి… గెలవాలి… కానీ బతికి ఉండాలి. ఒక వ్యక్తి తీసుకునే తప్పుడు నిర్ణయం మొత్తం కుటుంబాన్ని చీకటిలోకి నెడుతుంది. మీరే మీ కుటుంబానికి ధైర్యం, మీరే వారి బలం” అని పేర్కొన్నారు.ఆర్టీసీ కార్మికులారా ధైర్యంగా ఉండాలని, ఎలాంటి ఆత్మహత్యల వంటి అతి నిర్ణయాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. సమస్యలు ఎంత పెద్దవైనా, వాటికి పరిష్కారం ప్రాణాలు తీసుకోవడం కాదని, ధైర్యంగా నిలబడి పోరాడితేనే న్యాయం సాధ్యమవుతుందని తెలిపారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి,తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. “ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కావు. అవి కుటుంబానికి మరింత బాధను మిగుల్చే నిర్ణయాలు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. కలిసి పోరాడుదాం… న్యాయమైన హక్కులను సాధించుకుందాం. కార్మికుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుంది” అని పునరుద్ఘాటించారు.శంకర్ గౌడ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు.
శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి కళ్యాణ మహోత్సవానికి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డికి ఆహ్వానం...
గౌడ సంఘం సభ్యుల ఆహ్వానం అందజేత... ఎల్లమ్మ దేవి కళ్యాణానికి హాజరు కావాలని విజ్ఞప్తి..
మెదక్ జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి కళ్యాణ మహోత్సవానికి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి దంపతులకు గౌడ సంఘం సభ్యులు ఆహ్వానం అందజేశారు.మే 3 నుండి మే 5 వరకు శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద జరగనున్న ఈ మహోత్సవాలకు రావాల్సిందిగా గౌడ సంఘం సభ్యులు శుక్రవారం హైదరాబాద్లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందించారు.ఈ సందర్బంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ,జమదగ్ని మహర్షి కళ్యాణ మహోత్సవానికి రావాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు బజారు.సిద్ధ గౌడ్,బజారు స్వామి గౌడ్, జీడి.రామా గౌడ్, బజారు రంజిత్ గౌడ్,వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్,లచ్చపేట.రాములు గౌడ్, జీడి చంద్రకాంత్ గౌడ్ తదితరులు ఉన్నారు.
Headline: RTC Workers’ Demands Are Justified: Medak Employees JAC Chairman
News (Short): Medak District Employees JAC Chairman Dontha Narendra expressed full support for the ongoing RTC workers’ strike, stating that their demands are legitimate. He urged the government to resolve the issues through dialogue and prevent further tragedies following the death of driver Shankar Goud.
A rally was held from Gulshan Club to Ramdas Chowrasta, where workers and union leaders paid tribute and demanded justice, calling for immediate action on long-pending issues.
---
📰 اردو
ہیڈنگ: آر ٹی سی ملازمین کے مطالبات جائز ہیں: میدک ملازمین جے اے سی چیئرمین
خبر (مختصر): میدک ضلع ملازمین جے اے سی کے چیئرمین دونتھا نریندر نے آر ٹی سی ملازمین کی ہڑتال کی مکمل حمایت کا اعلان کرتے ہوئے کہا کہ ان کے مطالبات جائز ہیں۔ انہوں نے حکومت سے مطالبہ کیا کہ مسائل کو مذاکرات کے ذریعے حل کیا جائے اور مزید افسوسناک واقعات سے بچا جائے۔
گُلشن کلب سے رام داس چوراستہ تک ریلی نکالی گئی، جہاں کارکنوں اور یونین رہنماؤں نے خراج عقیدت پیش کرتے ہوئے فوری انصاف کا مطالبہ کیا۔
---
📰 తెలుగు
హెడ్డింగ్: ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధమే: మెదక్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్
వార్త (సంక్షిప్తం): మెదక్ జిల్లా ఉద్యోగుల జేఏసీ చైర్మన్ దొంత నరేందర్ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, వారి డిమాండ్లు న్యాయబద్ధమైనవేనన్నారు. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితో మరిన్ని ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
గుల్షన్ క్లబ్ నుండి రాందాస్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి కార్మికులు, సంఘ నాయకులు నివాళులు అర్పిస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
News (Short): Medak Employees JAC Chairman Dontha Narendra ne RTC mulazimeen ki hartaal ki mukammal himayat ka elan kiya aur kaha ke unke mutalibat jaiz hain. Unhon ne hukumat se darkhwast ki ke masail ko baat cheet ke zariye hal kiya jaye aur mazeed haadson se bacha jaye.
Gulshan Club se Ramdas Chowrasta tak rally nikali gayi jahan workers aur union leaders ne khiraj-e-aqeedat pesh karte hue foran insaf ka mutaliba kiya.
Headline: Medak Collector Pratima Singh Urges Youth to Enhance Skills for Better Employment
News (Short): Medak District Collector Pratima Singh IAS emphasized that youth must upgrade their skills in line with changing times to secure employment opportunities.
Speaking at a skill development program held at the Integrated Collectorate under the 99-day welfare initiative, she said the government is providing free training in technical and entrepreneurial skills for SC, ST, BC, and minority youth. She highlighted the importance of computer knowledge and adapting to emerging technologies like Artificial Intelligence.
Officials also informed that 50 job opportunities are available in ITC, and applications were collected from eligible candidates.
---
📰 اردو
ہیڈنگ: میڈک کلکٹر پرتیما سنگھ کا نوجوانوں کو مہارتیں بڑھانے پر زور
خبر (مختصر): میڈک کی کلکٹر پرتیما سنگھ آئی اے ایس نے کہا کہ نوجوانوں کو بدلتے وقت کے مطابق اپنی مہارتیں بہتر بنانی چاہئیں تاکہ روزگار کے مواقع حاصل کیے جا سکیں۔
انہوں نے 99 دنہ فلاحی پروگرام کے تحت منعقدہ اسکل ڈیولپمنٹ پروگرام میں خطاب کرتے ہوئے کہا کہ حکومت ایس سی، ایس ٹی، بی سی اور اقلیتی نوجوانوں کو تکنیکی اور کاروباری مہارتوں کی مفت تربیت فراہم کر رہی ہے۔ انہوں نے کمپیوٹر اور مصنوعی ذہانت کی اہمیت پر بھی زور دیا۔
آئی ٹی سی ادارے میں 50 ملازمتوں کی دستیابی کی بھی اطلاع دی گئی اور امیدواروں سے درخواستیں وصول کی گئیں۔
---
📰 తెలుగు
హెడ్డింగ్: ఉద్యోగాల కోసం నైపుణ్యాలను పెంపొందించుకోవాలి: మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్
వార్త (సంక్షిప్తం): మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ యువత మారుతున్న కాలానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
99 రోజుల ప్రజా పాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలో మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు సాంకేతిక మరియు వ్యవస్థాపక నైపుణ్యాలలో ఉచిత శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలకు అనుగుణంగా కంప్యూటర్ నైపుణ్యాలు అవసరమని చెప్పారు.
ఐటీసీ సంస్థలో 50 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.
---
📰 ROMAN URDU
Heading: Medak Collector Pratima Singh ne naujawanon ko skills behtar karne ka mashwara diya
News (Short): Medak Collector Pratima Singh IAS ne kaha ke naujawanon ko badalte daur ke mutabiq apni skills ko improve karna chahiye taake rozgar ke behtar mauqay hasil ho saken.
99 din ke welfare program ke tehat ek skill development program mein unhon ne bataya ke SC, ST, BC aur minority youth ko technical aur entrepreneurial skills ki muft training di ja rahi hai. Unhon ne Artificial Intelligence aur computer knowledge ki ahmiyat par zor diya.
ITC company mein 50 jobs ki farahmi ka bhi elan kiya gaya aur candidates se applications li gayi.
Headline: Medak Collector Pratima Singh Inaugurates Indiramma Houses in Shivayapally
News (Short): Medak Collector Pratima Singh IAS inaugurated Indiramma houses in Shivayapally village on Friday, emphasizing the Telangana government’s commitment to providing housing for the poor. She stated that the scheme aims to fulfill the dream of owning a home for the underprivileged.
As part of the 99-day welfare program, large-scale housewarming ceremonies are being conducted across the district. So far, 750 houses have been completed, with 650 already inaugurated. The government is providing ₹5 lakh per house in phases, prioritizing beneficiaries who own land but lack housing.
---
📰 اردو
ہیڈنگ: میڈک کلکٹر پرتیما سنگھ نے شیوایاپلی میں اندیرامہ مکانات کا افتتاح کیا
خبر (مختصر): میڈک کی کلکٹر پرتیما سنگھ آئی اے ایس نے جمعہ کے دن شیوایاپلی گاؤں میں اندیرامہ مکانات کا افتتاح کیا اور کہا کہ حکومتِ تلنگانہ کا مقصد غریبوں کو اپنے گھر کا خواب پورا کرنا ہے۔
انہوں نے بتایا کہ 99 دنہ فلاحی پروگرام کے تحت ضلع بھر میں بڑے پیمانے پر گِھر پریویش پروگرام جاری ہیں۔ اب تک 750 مکانات مکمل ہوچکے ہیں جن میں سے 650 کا افتتاح ہوچکا ہے۔ حکومت ہر گھر کے لیے مرحلہ وار 5 لاکھ روپے فراہم کر رہی ہے۔
---
📰 తెలుగు
హెడ్డింగ్: శివాయపల్లిలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్
వార్త (సంక్షిప్తం): మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఐఏఎస్ శివాయపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. నిరుపేదలకు సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు.
ప్రజాపాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో భారీగా గృహప్రవేశాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 750 ఇళ్లు పూర్తవగా, 650 ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహించారు. ఒక్కో ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షలు అందిస్తోంది.
---
📰 ROMAN URDU
Heading: Medak Collector Pratima Singh ne Shivayapally mein Indiramma gharon ka iftitah kiya
News (Short): Medak Collector Pratima Singh IAS ne Shivayapally gaon mein Indiramma houses ka iftitah kiya aur kaha ke Telangana hukumat ghareebon ko apna ghar dene ke liye pur-azam hai.
Unhon ne bataya ke 99 din ke welfare program ke tehat zila bhar mein housewarming programs ho rahe hain. Ab tak 750 ghar mukammal ho chuke hain aur 650 ka ghusl-e-iftitah ho chuka hai. Har ghar ke liye hukumat 5 lakh rupay faraham kar rahi hai.
బెస్ట్ అవైలబుల్ పాఠశాల (BAS) లో ప్రవేశం కొరకు గిరిజన విద్యార్ధిని విద్యార్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారినీ నీలిమ ఒక ప్రకటనలో తెలిపారు.
2026 - 27 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు బెస్టు అవైలబుల్ పాఠశాలలో ప్రవేశానికి ధరఖాస్తులు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి శ్రీమతి వి. నీలిమ తెలిపారు. జిల్లాలో మొత్తం 20 ఖాళీలు ఉండగా అందులో 3వ తరగతిలో 10 సీట్లు, 5వ తరగతిలో 05 సీట్లు మరియు 8వ తరగతిలో 05 సీట్లు ఖాళీలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థినీ విద్యార్థులు మెదక్ జిల్లాకు చెందినవారు అయి ఉండాలని, బాలికలకు 33% సీట్లు రిజేర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయించ బడును. కావున ప్రవేశం కొరకు అన్ని గిరిజన తెగలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అదికారి సూచించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థినీ విద్యార్థులకు సేయింట్ జోసెఫ్ హైస్కూల్ సంగారెడ్డి, శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం సిద్దిపేట పాఠశాల లలో ప్రవేశం కల్పిస్తామని వివరించారు.
ఇట్టి దరఖాస్తు ఫారాలను జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ కార్యాలయం, ఇంటిగ్రేటేడ్ కలక్టర్ కాంప్లెక్స్, మెదక్ రెండవ అంతస్తు రూమ్ నెంబర్ ఎస్ 17 నందు 22-04-2026వ తేది నుండి 29-04-2026వ తేది వరకు పొందగలరని, విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో రూ.1,50,000/- లు మరియు పట్టణ ప్రాంతాల వారికి రూ.2,00,000/- లలోపు ఉండాలని, దీనితో పాటు మీ సేవా నుండి పొందిన కులము, మున్సిపల్ లేదా తహసీల్దార్ లచే దృవీకరించబడిన పుట్టిన తేది దృవీకరణ పత్రము, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గత సంవత్సరం పూర్తి చేసిన తరగతి బోనఫైడ్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు మరియు 2 పాస్పోటు సైజు ఫోటోలు తప్పనిసరిగా జతపర్చవలెనని గిరిజన అభివృద్ధి అదికారి తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ కార్యాలయంలో తేది: 07-05-2026 సాయంత్రం 5-00 గంటల లోపు అందజేయాలని, అదే విధంగా తేది:14 -05 -2026 రోజున ఉదయం 11-00 గంటలకు జిల్లా కలెక్టరు కార్యాలయం, మెదక్ నందు లాటరీ పద్ధతిన డ్రా తీసి విద్యార్థుల ఎంపిక నిర్వహించబడునని, ఎంపిక అయిన విద్యార్థుల జాబితా (సెలక్షన్ లిస్టు) తేది: 16-05-2026 రోజున జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ కార్యాలయం, కలెక్టర్ కాంప్లెక్స్, మెదక్ నందు ప్రకటించబడునని, ఎంపిక అయిన విద్యార్థులకు మొదటి దఫా తేది : 20-05-2026 మరియు రెండో దఫా తేది: 30-05-2026 తేదిలలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, ఇట్టి అవకాశాన్ని జిల్లా లోని గిరిజన విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి సూచించారు.
తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి
రైతులకు నమ్మకమైన, అధిక దిగుబడిని ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు.
గురువారం మెదక్ జిల్లా ఐడీఓసీ సమావేశ మందిరంలో విత్తన డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులు, ఎఫ్పీఓలు (FPOs) మరియు ఏఆర్ఎస్కే (ARSK) కేంద్రాల ప్రతినిధులతో నిర్వహించిన విస్తృత స్థాయి నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ నేరుగా రైతులతో అనుసంధానమై, వారి ద్వారానే విత్తన ఉత్పత్తి చేపడుతుందని చైర్మన్ తెలిపారు. సేకరించిన విత్తనాలను కఠినమైన ప్రమాణ పరీక్షల అనంతరం ధృవీకరించి మాత్రమే రైతులకు అందజేస్తున్నామని అన్నారు. దీనివల్ల రైతులకు నాణ్యతపై పూర్తి భరోసా ఉంటుందని వివరించారు.
వానకాలం సీజన్కు విత్తనాలు సిద్ధం ప్రస్తుత వానకాలం (ఖరీఫ్) సీజన్కు సంబంధించి జిల్లాలో విత్తనాల కొరత లేదని ఆయన స్పష్టం చేశారు.
దొడ్డు రకాలు: కెఎన్ఎం 118, ఎమ్టియు 1010. పై రకాల విత్తనాలు నిల్వలో సమృద్ధిగా ఉన్నాయని, ప్రభుత్వం సూచించిన రకాలను మాత్రమే డీలర్లు విక్రయించాలని ఆదేశించారు.
పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ, జనుము విత్తనాలను కూడా సకాలంలో రైతులకు అందజేస్తామని పేర్కొన్నారు.
సహకార సంఘాల పాత్రపై సూచనలు సహకార సంఘాలు, ఏఆర్ఎస్కే కేంద్రాలు కేవలం రాయితీ ఉన్న పచ్చిరొట్ట విత్తనాలపైనే కాకుండా, ఇతర పంటల విత్తనాలను కూడా రైతులకు అందించడంలో చొరవ చూపాలని కోరారు. లైసెన్స్ కలిగిన ప్రతి విత్తన డీలర్ విత్తనాభివృద్ధి సంస్థ ఉత్పత్తులను తప్పనిసరిగా విక్రయించాలని సూచించారు.
మెదక్ జిల్లా సాగు అంచనాలు మెదక్ జిల్లాలో ఈ సీజన్లో సుమారు 3.20 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అంచనా వేస్తున్నామని, అందుకు 82 వేల క్వింటాళ్ల విత్తనం అవసరమని తెలిపారు. ఇందులో కనీసం 40 వేల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వం ద్వారా సరఫరా చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే నూతన విత్తన చట్టం ద్వారా రైతుల హక్కులతో పాటు, డీలర్ల ప్రయోజనాలను కూడా ప్రభుత్వం కాపాడుతుందని అన్నారు.
అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విత్తనాలను రైతులు కొనుగోలు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని విత్తన సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి నిత్యానంద్ , జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పి ప్రభాకర్ రెడ్డి ఏడీఏలు, ఎంఏఓలు, జిల్లా సహకార అధికారి (DCO), విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు, విత్తన డీలర్లు మరియు ఎఫ్పీఓ ప్రతినిధులు పాల్గొన్నారు.
MEDAKFASTNEWS1
5 hours ago | [YT] | 0
View 0 replies
MEDAKFASTNEWS1
ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి బాధాకరం.
మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి..
ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది.
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత బాధాకరమని పేర్కొంటూ,మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ దుర్ఘటన వారి కుటుంబానికి తీరని లోటని అన్నారు.ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, న్యాయమైన హక్కుల కోసం వారు చేస్తున్న పోరాటం సమంజసమని, అయితే ఆ పోరాటంలో ప్రాణాలను కోల్పోవడం సరైంది కాదని స్పష్టం చేశారు. “పోరాటం చేయాలి… గెలవాలి… కానీ బతికి ఉండాలి. ఒక వ్యక్తి తీసుకునే తప్పుడు నిర్ణయం మొత్తం కుటుంబాన్ని చీకటిలోకి నెడుతుంది. మీరే మీ కుటుంబానికి ధైర్యం, మీరే వారి బలం” అని పేర్కొన్నారు.ఆర్టీసీ కార్మికులారా ధైర్యంగా ఉండాలని, ఎలాంటి ఆత్మహత్యల వంటి అతి నిర్ణయాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. సమస్యలు ఎంత పెద్దవైనా, వాటికి పరిష్కారం ప్రాణాలు తీసుకోవడం కాదని, ధైర్యంగా నిలబడి పోరాడితేనే న్యాయం సాధ్యమవుతుందని తెలిపారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి,తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
“ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కావు. అవి కుటుంబానికి మరింత బాధను మిగుల్చే నిర్ణయాలు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. కలిసి పోరాడుదాం… న్యాయమైన హక్కులను సాధించుకుందాం. కార్మికుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుంది” అని పునరుద్ఘాటించారు.శంకర్ గౌడ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు.
15 hours ago | [YT] | 1
View 0 replies
MEDAKFASTNEWS1
శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి కళ్యాణ మహోత్సవానికి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డికి ఆహ్వానం...
గౌడ సంఘం సభ్యుల ఆహ్వానం అందజేత... ఎల్లమ్మ దేవి కళ్యాణానికి హాజరు కావాలని విజ్ఞప్తి..
మెదక్ జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి కళ్యాణ మహోత్సవానికి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి దంపతులకు గౌడ సంఘం సభ్యులు ఆహ్వానం అందజేశారు.మే 3 నుండి మే 5 వరకు శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద జరగనున్న ఈ మహోత్సవాలకు రావాల్సిందిగా గౌడ సంఘం సభ్యులు శుక్రవారం హైదరాబాద్లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందించారు.ఈ సందర్బంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ,జమదగ్ని మహర్షి కళ్యాణ మహోత్సవానికి రావాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు బజారు.సిద్ధ గౌడ్,బజారు స్వామి గౌడ్, జీడి.రామా గౌడ్, బజారు రంజిత్ గౌడ్,వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్,లచ్చపేట.రాములు గౌడ్, జీడి చంద్రకాంత్ గౌడ్ తదితరులు ఉన్నారు.
15 hours ago | [YT] | 2
View 0 replies
MEDAKFASTNEWS1
#ShortNewsMatterin_Urdu_English_Telugu_RomanUrdu
📰 ENGLISH
Headline:
RTC Workers’ Demands Are Justified: Medak Employees JAC Chairman
News (Short):
Medak District Employees JAC Chairman Dontha Narendra expressed full support for the ongoing RTC workers’ strike, stating that their demands are legitimate. He urged the government to resolve the issues through dialogue and prevent further tragedies following the death of driver Shankar Goud.
A rally was held from Gulshan Club to Ramdas Chowrasta, where workers and union leaders paid tribute and demanded justice, calling for immediate action on long-pending issues.
---
📰 اردو
ہیڈنگ:
آر ٹی سی ملازمین کے مطالبات جائز ہیں: میدک ملازمین جے اے سی چیئرمین
خبر (مختصر):
میدک ضلع ملازمین جے اے سی کے چیئرمین دونتھا نریندر نے آر ٹی سی ملازمین کی ہڑتال کی مکمل حمایت کا اعلان کرتے ہوئے کہا کہ ان کے مطالبات جائز ہیں۔ انہوں نے حکومت سے مطالبہ کیا کہ مسائل کو مذاکرات کے ذریعے حل کیا جائے اور مزید افسوسناک واقعات سے بچا جائے۔
گُلشن کلب سے رام داس چوراستہ تک ریلی نکالی گئی، جہاں کارکنوں اور یونین رہنماؤں نے خراج عقیدت پیش کرتے ہوئے فوری انصاف کا مطالبہ کیا۔
---
📰 తెలుగు
హెడ్డింగ్:
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధమే: మెదక్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్
వార్త (సంక్షిప్తం):
మెదక్ జిల్లా ఉద్యోగుల జేఏసీ చైర్మన్ దొంత నరేందర్ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, వారి డిమాండ్లు న్యాయబద్ధమైనవేనన్నారు. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితో మరిన్ని ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
గుల్షన్ క్లబ్ నుండి రాందాస్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి కార్మికులు, సంఘ నాయకులు నివాళులు అర్పిస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
---
📰 ROMAN URDU
Heading:
RTC mulazimeen ke mutalibat jaiz hain: Medak Employees JAC Chairman
News (Short):
Medak Employees JAC Chairman Dontha Narendra ne RTC mulazimeen ki hartaal ki mukammal himayat ka elan kiya aur kaha ke unke mutalibat jaiz hain. Unhon ne hukumat se darkhwast ki ke masail ko baat cheet ke zariye hal kiya jaye aur mazeed haadson se bacha jaye.
Gulshan Club se Ramdas Chowrasta tak rally nikali gayi jahan workers aur union leaders ne khiraj-e-aqeedat pesh karte hue foran insaf ka mutaliba kiya.
15 hours ago | [YT] | 0
View 0 replies
MEDAKFASTNEWS1
15 hours ago | [YT] | 0
View 0 replies
MEDAKFASTNEWS1
#ShortNewsMatterin_Urdu_English_Telugu_RomanUrdu
📰 ENGLISH
Headline:
Medak Collector Pratima Singh Urges Youth to Enhance Skills for Better Employment
News (Short):
Medak District Collector Pratima Singh IAS emphasized that youth must upgrade their skills in line with changing times to secure employment opportunities.
Speaking at a skill development program held at the Integrated Collectorate under the 99-day welfare initiative, she said the government is providing free training in technical and entrepreneurial skills for SC, ST, BC, and minority youth. She highlighted the importance of computer knowledge and adapting to emerging technologies like Artificial Intelligence.
Officials also informed that 50 job opportunities are available in ITC, and applications were collected from eligible candidates.
---
📰 اردو
ہیڈنگ:
میڈک کلکٹر پرتیما سنگھ کا نوجوانوں کو مہارتیں بڑھانے پر زور
خبر (مختصر):
میڈک کی کلکٹر پرتیما سنگھ آئی اے ایس نے کہا کہ نوجوانوں کو بدلتے وقت کے مطابق اپنی مہارتیں بہتر بنانی چاہئیں تاکہ روزگار کے مواقع حاصل کیے جا سکیں۔
انہوں نے 99 دنہ فلاحی پروگرام کے تحت منعقدہ اسکل ڈیولپمنٹ پروگرام میں خطاب کرتے ہوئے کہا کہ حکومت ایس سی، ایس ٹی، بی سی اور اقلیتی نوجوانوں کو تکنیکی اور کاروباری مہارتوں کی مفت تربیت فراہم کر رہی ہے۔ انہوں نے کمپیوٹر اور مصنوعی ذہانت کی اہمیت پر بھی زور دیا۔
آئی ٹی سی ادارے میں 50 ملازمتوں کی دستیابی کی بھی اطلاع دی گئی اور امیدواروں سے درخواستیں وصول کی گئیں۔
---
📰 తెలుగు
హెడ్డింగ్:
ఉద్యోగాల కోసం నైపుణ్యాలను పెంపొందించుకోవాలి: మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్
వార్త (సంక్షిప్తం):
మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ యువత మారుతున్న కాలానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
99 రోజుల ప్రజా పాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలో మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు సాంకేతిక మరియు వ్యవస్థాపక నైపుణ్యాలలో ఉచిత శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలకు అనుగుణంగా కంప్యూటర్ నైపుణ్యాలు అవసరమని చెప్పారు.
ఐటీసీ సంస్థలో 50 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.
---
📰 ROMAN URDU
Heading:
Medak Collector Pratima Singh ne naujawanon ko skills behtar karne ka mashwara diya
News (Short):
Medak Collector Pratima Singh IAS ne kaha ke naujawanon ko badalte daur ke mutabiq apni skills ko improve karna chahiye taake rozgar ke behtar mauqay hasil ho saken.
99 din ke welfare program ke tehat ek skill development program mein unhon ne bataya ke SC, ST, BC aur minority youth ko technical aur entrepreneurial skills ki muft training di ja rahi hai. Unhon ne Artificial Intelligence aur computer knowledge ki ahmiyat par zor diya.
ITC company mein 50 jobs ki farahmi ka bhi elan kiya gaya aur candidates se applications li gayi.
16 hours ago | [YT] | 0
View 0 replies
MEDAKFASTNEWS1
#ShortNewsMatterin_Urdu_English_Telugu_RomanUrdu
📰 ENGLISH
Headline:
Medak Collector Pratima Singh Inaugurates Indiramma Houses in Shivayapally
News (Short):
Medak Collector Pratima Singh IAS inaugurated Indiramma houses in Shivayapally village on Friday, emphasizing the Telangana government’s commitment to providing housing for the poor. She stated that the scheme aims to fulfill the dream of owning a home for the underprivileged.
As part of the 99-day welfare program, large-scale housewarming ceremonies are being conducted across the district. So far, 750 houses have been completed, with 650 already inaugurated. The government is providing ₹5 lakh per house in phases, prioritizing beneficiaries who own land but lack housing.
---
📰 اردو
ہیڈنگ:
میڈک کلکٹر پرتیما سنگھ نے شیوایاپلی میں اندیرامہ مکانات کا افتتاح کیا
خبر (مختصر):
میڈک کی کلکٹر پرتیما سنگھ آئی اے ایس نے جمعہ کے دن شیوایاپلی گاؤں میں اندیرامہ مکانات کا افتتاح کیا اور کہا کہ حکومتِ تلنگانہ کا مقصد غریبوں کو اپنے گھر کا خواب پورا کرنا ہے۔
انہوں نے بتایا کہ 99 دنہ فلاحی پروگرام کے تحت ضلع بھر میں بڑے پیمانے پر گِھر پریویش پروگرام جاری ہیں۔ اب تک 750 مکانات مکمل ہوچکے ہیں جن میں سے 650 کا افتتاح ہوچکا ہے۔ حکومت ہر گھر کے لیے مرحلہ وار 5 لاکھ روپے فراہم کر رہی ہے۔
---
📰 తెలుగు
హెడ్డింగ్:
శివాయపల్లిలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్
వార్త (సంక్షిప్తం):
మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఐఏఎస్ శివాయపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. నిరుపేదలకు సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు.
ప్రజాపాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో భారీగా గృహప్రవేశాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 750 ఇళ్లు పూర్తవగా, 650 ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహించారు. ఒక్కో ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షలు అందిస్తోంది.
---
📰 ROMAN URDU
Heading:
Medak Collector Pratima Singh ne Shivayapally mein Indiramma gharon ka iftitah kiya
News (Short):
Medak Collector Pratima Singh IAS ne Shivayapally gaon mein Indiramma houses ka iftitah kiya aur kaha ke Telangana hukumat ghareebon ko apna ghar dene ke liye pur-azam hai.
Unhon ne bataya ke 99 din ke welfare program ke tehat zila bhar mein housewarming programs ho rahe hain. Ab tak 750 ghar mukammal ho chuke hain aur 650 ka ghusl-e-iftitah ho chuka hai. Har ghar ke liye hukumat 5 lakh rupay faraham kar rahi hai.
18 hours ago | [YT] | 1
View 0 replies
MEDAKFASTNEWS1
ప్రచురణార్థం
మెదక్ 22ఏప్రిల్ 2026
బెస్ట్ అవైలబుల్ పాఠశాల (BAS) లో ప్రవేశం కొరకు గిరిజన విద్యార్ధిని విద్యార్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారినీ నీలిమ ఒక ప్రకటనలో తెలిపారు.
2026 - 27 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు బెస్టు అవైలబుల్ పాఠశాలలో ప్రవేశానికి ధరఖాస్తులు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి శ్రీమతి వి. నీలిమ తెలిపారు. జిల్లాలో మొత్తం 20 ఖాళీలు ఉండగా అందులో 3వ తరగతిలో 10 సీట్లు, 5వ తరగతిలో 05 సీట్లు మరియు 8వ తరగతిలో 05 సీట్లు ఖాళీలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థినీ విద్యార్థులు మెదక్ జిల్లాకు చెందినవారు అయి ఉండాలని, బాలికలకు 33% సీట్లు రిజేర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయించ బడును. కావున ప్రవేశం కొరకు అన్ని గిరిజన తెగలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అదికారి సూచించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థినీ విద్యార్థులకు సేయింట్ జోసెఫ్ హైస్కూల్ సంగారెడ్డి, శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం సిద్దిపేట పాఠశాల లలో ప్రవేశం కల్పిస్తామని వివరించారు.
ఇట్టి దరఖాస్తు ఫారాలను జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ కార్యాలయం, ఇంటిగ్రేటేడ్ కలక్టర్ కాంప్లెక్స్, మెదక్ రెండవ అంతస్తు రూమ్ నెంబర్ ఎస్ 17 నందు 22-04-2026వ తేది నుండి 29-04-2026వ తేది వరకు పొందగలరని, విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో రూ.1,50,000/- లు మరియు పట్టణ ప్రాంతాల వారికి రూ.2,00,000/- లలోపు ఉండాలని, దీనితో పాటు మీ సేవా నుండి పొందిన కులము, మున్సిపల్ లేదా తహసీల్దార్ లచే దృవీకరించబడిన పుట్టిన తేది దృవీకరణ పత్రము, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గత సంవత్సరం పూర్తి చేసిన తరగతి బోనఫైడ్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు మరియు 2 పాస్పోటు సైజు ఫోటోలు తప్పనిసరిగా జతపర్చవలెనని గిరిజన అభివృద్ధి అదికారి తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ కార్యాలయంలో తేది: 07-05-2026 సాయంత్రం 5-00 గంటల లోపు అందజేయాలని, అదే విధంగా తేది:14 -05 -2026 రోజున ఉదయం 11-00 గంటలకు జిల్లా కలెక్టరు కార్యాలయం, మెదక్ నందు లాటరీ పద్ధతిన డ్రా తీసి విద్యార్థుల ఎంపిక నిర్వహించబడునని, ఎంపిక అయిన విద్యార్థుల జాబితా (సెలక్షన్ లిస్టు) తేది: 16-05-2026 రోజున జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ కార్యాలయం, కలెక్టర్ కాంప్లెక్స్, మెదక్ నందు ప్రకటించబడునని, ఎంపిక అయిన విద్యార్థులకు మొదటి దఫా తేది : 20-05-2026 మరియు రెండో దఫా తేది: 30-05-2026 తేదిలలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, ఇట్టి అవకాశాన్ని జిల్లా లోని గిరిజన విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి సూచించారు.
1 day ago | [YT] | 0
View 0 replies
MEDAKFASTNEWS1
ప్రచురణార్థం
మెదక్ 23 ఏప్రిల్ 2026
రైతులకు నాణ్యమైన విత్తనాలే లక్ష్యం
తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి
రైతులకు నమ్మకమైన, అధిక దిగుబడిని ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు.
గురువారం మెదక్ జిల్లా ఐడీఓసీ సమావేశ మందిరంలో విత్తన డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులు, ఎఫ్పీఓలు (FPOs) మరియు ఏఆర్ఎస్కే (ARSK) కేంద్రాల ప్రతినిధులతో నిర్వహించిన విస్తృత స్థాయి నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ నేరుగా రైతులతో అనుసంధానమై, వారి ద్వారానే విత్తన ఉత్పత్తి చేపడుతుందని చైర్మన్ తెలిపారు. సేకరించిన విత్తనాలను కఠినమైన ప్రమాణ పరీక్షల అనంతరం ధృవీకరించి మాత్రమే రైతులకు అందజేస్తున్నామని అన్నారు. దీనివల్ల రైతులకు నాణ్యతపై పూర్తి భరోసా ఉంటుందని వివరించారు.
వానకాలం సీజన్కు విత్తనాలు సిద్ధం
ప్రస్తుత వానకాలం (ఖరీఫ్) సీజన్కు సంబంధించి జిల్లాలో విత్తనాల కొరత లేదని ఆయన స్పష్టం చేశారు.
సన్న రకాలు: బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, కెఎన్ఎం 1638.
దొడ్డు రకాలు: కెఎన్ఎం 118, ఎమ్టియు 1010.
పై రకాల విత్తనాలు నిల్వలో సమృద్ధిగా ఉన్నాయని, ప్రభుత్వం సూచించిన రకాలను మాత్రమే డీలర్లు విక్రయించాలని ఆదేశించారు.
పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ, జనుము విత్తనాలను కూడా సకాలంలో రైతులకు అందజేస్తామని పేర్కొన్నారు.
సహకార సంఘాల పాత్రపై సూచనలు
సహకార సంఘాలు, ఏఆర్ఎస్కే కేంద్రాలు కేవలం రాయితీ ఉన్న పచ్చిరొట్ట విత్తనాలపైనే కాకుండా, ఇతర పంటల విత్తనాలను కూడా రైతులకు అందించడంలో చొరవ చూపాలని కోరారు. లైసెన్స్ కలిగిన ప్రతి విత్తన డీలర్ విత్తనాభివృద్ధి సంస్థ ఉత్పత్తులను తప్పనిసరిగా విక్రయించాలని సూచించారు.
మెదక్ జిల్లా సాగు అంచనాలు
మెదక్ జిల్లాలో ఈ సీజన్లో సుమారు 3.20 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అంచనా వేస్తున్నామని, అందుకు 82 వేల క్వింటాళ్ల విత్తనం అవసరమని తెలిపారు. ఇందులో కనీసం 40 వేల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వం ద్వారా సరఫరా చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే నూతన విత్తన చట్టం ద్వారా రైతుల హక్కులతో పాటు, డీలర్ల ప్రయోజనాలను కూడా ప్రభుత్వం కాపాడుతుందని అన్నారు.
అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విత్తనాలను రైతులు కొనుగోలు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని విత్తన సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి నిత్యానంద్ , జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పి ప్రభాకర్ రెడ్డి ఏడీఏలు, ఎంఏఓలు, జిల్లా సహకార అధికారి (DCO), విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు, విత్తన డీలర్లు మరియు ఎఫ్పీఓ ప్రతినిధులు పాల్గొన్నారు.
1 day ago | [YT] | 0
View 0 replies
MEDAKFASTNEWS1
1 day ago | [YT] | 0
View 0 replies
Load more