Political Chess News is a Telugu Live TV News Channel owned by Political Chess. Dedicated to report news across Telangana, Andhra Pradesh and other parts of India and world. Through Telugu News live reports, breaking news, sports News updates, weather reports, entertainment, business trends, exclusive interviews, and current affairs.
Political Chess News brings innovation and the best of the telugu news content that serves the interests of the viewers of Telangana and Andhra Pradesh in the most receptive formats. It's equipped with the state of the art technology and infrastructure.
Subscribe Now for Telugu News Updates
Political Chess
వివాదం తర్వాత తొలిసారి సీఎం రేవంత్రెడ్డిని కలిసిన మంత్రి కొండా సురేఖ
రాఖీ పండుగ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డికి రాఖీ కట్టిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ
కొంతకాలంగా చోటుచేసుకున్న పరిణామాల తర్వాత రాఖీ పండుగ వేదికగా సీఎం, సురేఖ ముఖాముఖి #cmrevanthreddy
11 hours ago | [YT] | 0
View 0 replies
Political Chess
చిన్నారెడ్డిని సస్పెండ్ చేయాల్సిందే
అతను చేసిన వ్యాఖ్యలపై ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదు
చిన్నారెడ్డి బీఆర్ఎస్ నాయకులతో టచ్లో ఉంటున్నాడు, అతని ఫోన్, సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తే అన్ని నిజాలు బయటికి వస్తాయి
– వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి
3 days ago | [YT] | 0
View 0 replies
Political Chess
అమెరికాలో తెలంగాణ యువకుడు ఆత్మహత్య
ప్రేమ విఫలమైందని ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు
మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ పరిధి శ్రీనివాసనగర్లో ఉంటున్న నాగభైరవ కృష్ణ, విజయలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు 2023లో అమెరికా వెళ్లగా.. 2024లో అమెరికా వెళ్లి అన్నతో కలిసి ఉంటున్న చిన్న కుమారుడు సాయిప్రదీప్
అమెరికాలో పార్ట్టైమ్ జాబ్ చేస్తుండగా, సిద్ధిపేటకు చెందిన యువతిని ప్రేమించిన ప్రదీప్
9 నెలల పాటు ప్రేమ అనంతరం ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకొని.. ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లిన సాయిప్రదీప్
ముందు తల్లిదండ్రులు అంగీకరించకపోయినా చివరకు ఒప్పుకోగా.. ఇంతలోనే ప్రేమించిన యువతి దూరంగా ఉంటోందని తట్టుకోలేక మానసిక ఒత్తిడికి గురైన ప్రదీప్
ఈ నెల 21న పలుమార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించకపోవడంతో ఆవేశంలో గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సాయిప్రదీప్
3 days ago | [YT] | 0
View 0 replies
Political Chess
‘సీఎం సోదరుడు నాపై నిఘా పెట్టాడు’
డీజీపీ సీవీ ఆనంద్ను ట్యాగ్ చేస్తూ.. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన ఆరోపణలు
సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఆదేశాల మేరకు.. ఏ ఏపీసీ స్థాయి వ్యక్తి తనపై నిఘా పెట్టాడని వెల్లడి
అతను తన కదలికలను పర్యవేక్షిస్తున్నాడన్న విషయం రీసెంట్గానే తెలిసిందన్న ధర్మపురి అరవింద్
అసలు పోలీసులు చట్టబద్ధంగా పని చేస్తున్నారా? లేక సీఎం కుటుంబ సభ్యుల ఆదేశాల మేరకు పని చేస్తున్నారా? అని నిలదీత
పోలీసులు చట్టానికి మాత్రమే జవాబుదారీగా ఉంటారే తప్ప.. రాజకీయ కుటుంబానికి కాదని ట్వీట్
ఈ అంశాన్ని పర్యవేక్షించాలని డీజీపీ సీవీ ఆనంద్ను కోరిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్
3 days ago | [YT] | 0
View 0 replies
Political Chess
మనం గెలిచింది 2% ఓట్లతోనే.. జాగ్రత్తగా ఉండాలి
కాంగ్రెస్ నాయకులకు మీనాక్షి నటరాజన్ హెచ్చరిక
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా లక్షల ఓట్లు తొలగిపోతున్నాయి, ఆ ఓట్లు కాపాడే బాధ్యత మనదేనని నాయకులకు తేల్చి చెప్పిన మీనాక్షి నటరాజన్
మనం కేవలం 2% ఓట్లతోనే గెలిచామని, ఇన్ని ఓట్లు తొలగిపోతే మన గెలుపుకే ప్రమాదకరమని, ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓట్లు తొలగిపోకుండా చూడాలని మీనాక్షి నటరాజన్ ఆదేశాలు
3 days ago | [YT] | 0
View 0 replies
Political Chess
LIVE : Gen-Z Meeting With MLC Teenmarmallanna || ECIL
4 days ago | [YT] | 0
View 0 replies
Political Chess
4 days ago | [YT] | 1
View 0 replies
Political Chess
4 days ago | [YT] | 1
View 0 replies
Political Chess
🏏 రెండో టెస్టులో భారత్ 278/3
▪️ శ్రీలంకతో రెండో టెస్టు తొలి రోజు భారత్ 278/3 స్కోరుతో కొనసాగుతోంది.
▪️ 75.1 ఓవర్లలో భారత బ్యాటర్లు 278 పరుగులు చేశారు.
▪️ కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో మ్యాచ్ జరుగుతోంది.
#IndiaCricket #SriLanka
5 days ago | [YT] | 0
View 0 replies
Political Chess
🌧️ వర్షాల వేళ ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండండి : తెలంగాణ ప్రజారోగ్య శాఖ సూచన
🔸 తెలంగాణలో వచ్చే 7 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
🔸 వర్షాలతో దోమల బెడద పెరిగే అవకాశం ఉన్నందున ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. కిటికీలు, తలుపులకు దోమతెరలు ఏర్పాటు చేసుకోవాలి.
🔸 మలేరియా, డెంగ్యూ, చికున్గున్యా నివారణకు ప్రతి శుక్రవారం "డ్రై డే" పాటించి నిల్వ నీటిని తొలగించాలని సూచించారు.
🔸 నీటి ద్వారా వచ్చే వ్యాధులను నివారించేందుకు కాచి చల్లార్చిన లేదా ఫిల్టర్ చేసిన నీటినే తాగాలి. భోజనానికి ముందు, తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
🔸 వైరల్ జ్వరాలు, ఇన్ఫ్లుయెంజా లక్షణాలు ఉంటే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలి. అత్యవసర పరిస్థితుల్లో 108కు కాల్ చేయాలి.
🔸 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక పడకలు, ఐవీ ద్రవాలు, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచారు. ఏఎన్ఎంలు, ఆశా, అంగన్వాడీ సిబ్బంది వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి.
#Telangana #Hyderabad
5 days ago | [YT] | 0
View 0 replies
Load more