*శ్రీ క్రిష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు..*
నిజాంపేట్, శ్రీనివాస్ నగర్ కాలనీ పరిధిలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. ఆ గోపాలుని అశీసులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి, సీనియర్ నాయకురాలు బండ్రు శోభారాణి, కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లక్ష్మా రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరా తదితరులు పాల్గొన్నారు. I’m
kunasrisailamofficial
10 months ago | [YT] | 2
View 0 replies
kunasrisailamofficial
#kashmirterrorattack #pahalgam #pahalgamattack #quthbullapurconstituency #kunasrisailamgoud ##terroristattack #kashmir #viralpost
1 year ago | [YT] | 4
View 0 replies
kunasrisailamofficial
#kunasrisailamgoud #quthbullapur #congress #massleader
1 year ago | [YT] | 8
View 0 replies
kunasrisailamofficial
#kunasrisailamgoud #quthbullapur #congress #karthikapournami
1 year ago | [YT] | 11
View 0 replies
kunasrisailamofficial
*శ్రీ క్రిష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు..*
నిజాంపేట్, శ్రీనివాస్ నగర్ కాలనీ పరిధిలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. ఆ గోపాలుని అశీసులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి, సీనియర్ నాయకురాలు బండ్రు శోభారాణి, కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లక్ష్మా రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరా తదితరులు పాల్గొన్నారు. I’m
1 year ago | [YT] | 22
View 0 replies