కొత్త ఆశలు, ఆకాంక్షలతో మరో సంవత్సరం ప్రారంభానికి ఉత్సాహంగా అడుగు వేస్తున్న ప్రజలందరికీ సుభసంతోషాలతో ఉండేలా దీవించాలనే భగవంతుని ప్రార్థన…. తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి జరుగుతున్న ప్రయత్నాలు ఫలించాలని ఆకాంక్షిస్తూ…
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
కౌసల్య కాలనీ మద్దెలకుంట చెరువు పునరుజ్జీవానికి కాలనీ అసోసియేషన్ స్వచ్ఛంద కృషి పార్క్ అభివృద్ధికి ప్రజల సహకారంతో ముందడుగు
కౌసల్యా కాలనీ, బాచుపల్లి: మానవతా విలువలకు ప్రతీకగా, సామూహిక బాధ్యతకు నిదర్శనంగా, కౌసల్యా కాలనీ వాసులు మరోసారి తమ సంఘటిత శక్తిని చాటారు. ప్రభుత్వ మద్దతు లేకుండానే, స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి మద్దెలకుంట చెరువును శుభ్రపరచడం, లోతు పెంచడం, పక్కనే ఉన్న పార్క్లో వాకింగ్ ట్రాక్ మరమ్మతులు, పచ్చదనం వృద్ధి, ఆటస్థలాల ఏర్పాట్లను విజయవంతంగా చేపట్టారు.
కౌసల్యా కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ (KCWA) ఆధ్వర్యంలో, కాలనీలోని దాతలు మరియు అక్కడి నివాసితుల సహకారంతో ఈ కార్యక్రమం జరగడం గర్వకారణం. చెరువుకు జీవం పోసిన ఈ చర్యతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, వర్షాకాలంలో మంచినీటి నిల్వకు ఇది ఎంతగానో దోహదపడనుంది.
ఇక పార్క్ సుందరీకరణలో భాగంగా, వాకింగ్ ట్రాక్ మరమ్మతులు, చెత్త తొలగింపు, చెట్లు మరియు మొక్కల పెంపకం, పిల్లల ఆట ప్రాంతాల అభివృద్ధి కూడా జరిగింది. పార్క్ ఇప్పుడు చిన్నాపెద్దలందరికీ ఆరోగ్యకరమైన విశ్రాంతి స్థలంగా మారింది.
గత 10 సంవత్సరాలుగా కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలోనే పార్కుల్లో పిల్లల ఆట వస్తువుల ఏర్పాటుతో పాటు వాటి నిర్వహణ, పారిశుద్ధ్య పనులు, చెట్ల పెంపకం జరగడం విశేషం. గత 3 సంవత్సరాలలో మూడుపార్కు స్థలాలను కబ్జాలకు గురికాకుండా కాలనీవాసుల సంఘటిత చొరవతో,పోరాటాలతో కాపాడి ఆ మూడు పార్కులలో ఆట వస్తువులు ఏర్పాటు చేసి మరియూ పార్కు స్థలాలకు కంచెలు వేసి పరిరక్షించుకోవటం జరిగింది. ఒక పార్కు స్థలంలో గుడి నిర్మాణం చేసుకోవటం జరిగింది.
నగరమంతా కాంక్రీట్ మయమయీ పచ్చదనం కొరవడుతున్న సమయంలో రాజకీయ నాయకుల బెదిరింపులను, కేసులను ఎదుర్కొంటూ, కాలనీ లో ఉన్న పార్క్ స్థలాలను కాపాడుకొంటూ కౌసల్య కాలనీ అసోసియేషన్ ముందుకు వెలుతూ నగరంలోని ఇతర కాలనీలకు ఒక ఆదర్శంగా నిలుస్తోంది
ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి..చేతికి హీటర్ తో వాత పెట్టింది..
గుంటురు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది.
ఇతరులు చెప్పిన మాటలు విని మూడనమ్మకంతో ఓ వృద్దురాలు తన మనవడి చేతిని కాల్చేసింది.
ఆ తర్వాత హీటర్ పట్టుకోవడంతో బాలుడి చేతు కాలినట్టు క్రియేట్ చేసింది.
బాలుడి తండ్రి వైద్యులను స్పందించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
తల్లిదండ్రి ఇద్దరూ కూలీ పనిచేసుకుంటారు. గుంటూరులోని నెహ్రూ నగర్లో నివాసం ఉంటారు. వీరికి ఏడాదిన్నర వయస్సున్న కొడుకు ఉన్నాడు
బాలుడి పుట్టిన కొద్ది కాలానికే పెద నాన్న చనిపోయాడు. పెదనాన్న చనిపోవడానికి బాలుడి జాతకమే కారణమని ఎవరో ఆమెకు చెప్పారు. వారి చెప్పుడు మాటలను నాయనమ్మ పూర్తిగా తలకెక్కించుకుంది. అప్పటి నుండి బాలుడిపై కోపం పెంచుకుంది. తల్లిదండ్రులు ఇద్దరూ లేని సమయం చూసి పొయ్యి మంటలపై బాలుడి చేయి ఉంచింది.. చేతి రేఖలను కాల్చితే కీడు ఉండదని మూర్ఖంగా నమ్మి మంటల్లో బాలుడి చేయి కాలింది. అయితే ఈ విషయాన్ని దాచి పెట్టిన నాయనమ్మ వాటర్ హీటర్ పట్టుకోవడంతోనే బాలుడి చేయి కాలిపోయిందని ఆబద్దం ఆడింది.
కాగా హీటర్ పట్టుకోవడం వల్ల ప్రమాదం జరగలేదని, ఎవరో కాల్చినట్టు ఉందని వైద్యులు చెప్పడం
ఎట్టెకేలకు సింగర్ రాహుల్ సిప్లిగంజ్కు కోటి రూపాయల నగదు పురస్కారాన్ని అందించిన రేవంత్ ప్రభుత్వం
రెండు సంవత్సరాల క్రితం ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ద్వారా అస్కార్ అవార్డును అందుకున్నందుకు అధికారంలోకి రాగానే కోటి రూపాయలు ఇస్తానని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి
ఎట్టెకేలకు బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రకటించిన ప్రభుత్వం
DK TIMES
Happy New Year 2026
కొత్త ఆశలు, ఆకాంక్షలతో మరో సంవత్సరం ప్రారంభానికి
ఉత్సాహంగా అడుగు వేస్తున్న ప్రజలందరికీ సుభసంతోషాలతో
ఉండేలా దీవించాలనే భగవంతుని ప్రార్థన….
తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి జరుగుతున్న
ప్రయత్నాలు ఫలించాలని ఆకాంక్షిస్తూ…
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ
నూతన సంవత్సర శుభాకాంక్షలు
2 weeks ago | [YT] | 2
View 0 replies
DK TIMES
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన 17% రిజర్వేషన్ ను మీరు సమర్ధిస్తారా?
1 month ago | [YT] | 2
View 0 replies
DK TIMES
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన 17% రిజర్వేషన్ ను మీరు సమర్ధిస్తారా?
1 month ago | [YT] | 1
View 0 replies
DK TIMES
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో గెలువు ఎవరిది?
A- BRS
B- CONGRESS
C- BJP
2 months ago | [YT] | 2
View 0 replies
DK TIMES
"పూల పండుగ బతుకమ్మ శోభతో తెలంగాణ ప్రతీ ఇంటా సంతోషం, శాంతి, ఐశ్వర్యం నెలకొనాలి. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
3 months ago | [YT] | 6
View 0 replies
DK TIMES
🕉️🕉️మీకు మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు 🕉️🕉️💐💐💐 @DKTIMESTELUGU
4 months ago | [YT] | 1
View 0 replies
DK TIMES
కౌసల్య కాలనీ మద్దెలకుంట చెరువు పునరుజ్జీవానికి కాలనీ అసోసియేషన్ స్వచ్ఛంద కృషి
పార్క్ అభివృద్ధికి ప్రజల సహకారంతో ముందడుగు
కౌసల్యా కాలనీ, బాచుపల్లి:
మానవతా విలువలకు ప్రతీకగా, సామూహిక బాధ్యతకు నిదర్శనంగా, కౌసల్యా కాలనీ వాసులు మరోసారి తమ సంఘటిత శక్తిని చాటారు. ప్రభుత్వ మద్దతు లేకుండానే, స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి మద్దెలకుంట చెరువును శుభ్రపరచడం, లోతు పెంచడం, పక్కనే ఉన్న పార్క్లో వాకింగ్ ట్రాక్ మరమ్మతులు, పచ్చదనం వృద్ధి, ఆటస్థలాల ఏర్పాట్లను విజయవంతంగా చేపట్టారు.
కౌసల్యా కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ (KCWA) ఆధ్వర్యంలో, కాలనీలోని దాతలు మరియు అక్కడి నివాసితుల సహకారంతో ఈ కార్యక్రమం జరగడం గర్వకారణం. చెరువుకు జీవం పోసిన ఈ చర్యతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, వర్షాకాలంలో మంచినీటి నిల్వకు ఇది ఎంతగానో దోహదపడనుంది.
ఇక పార్క్ సుందరీకరణలో భాగంగా, వాకింగ్ ట్రాక్ మరమ్మతులు, చెత్త తొలగింపు, చెట్లు మరియు మొక్కల పెంపకం, పిల్లల ఆట ప్రాంతాల అభివృద్ధి కూడా జరిగింది. పార్క్ ఇప్పుడు చిన్నాపెద్దలందరికీ ఆరోగ్యకరమైన విశ్రాంతి స్థలంగా మారింది.
గత 10 సంవత్సరాలుగా కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలోనే పార్కుల్లో పిల్లల ఆట వస్తువుల ఏర్పాటుతో పాటు వాటి నిర్వహణ, పారిశుద్ధ్య పనులు, చెట్ల పెంపకం జరగడం విశేషం. గత 3 సంవత్సరాలలో మూడుపార్కు స్థలాలను కబ్జాలకు గురికాకుండా కాలనీవాసుల సంఘటిత చొరవతో,పోరాటాలతో కాపాడి ఆ మూడు పార్కులలో ఆట వస్తువులు ఏర్పాటు చేసి మరియూ పార్కు స్థలాలకు కంచెలు వేసి పరిరక్షించుకోవటం జరిగింది. ఒక పార్కు స్థలంలో గుడి నిర్మాణం చేసుకోవటం జరిగింది.
నగరమంతా కాంక్రీట్ మయమయీ పచ్చదనం కొరవడుతున్న సమయంలో రాజకీయ నాయకుల బెదిరింపులను, కేసులను ఎదుర్కొంటూ, కాలనీ లో ఉన్న పార్క్ స్థలాలను కాపాడుకొంటూ కౌసల్య కాలనీ అసోసియేషన్ ముందుకు వెలుతూ నగరంలోని ఇతర కాలనీలకు ఒక ఆదర్శంగా నిలుస్తోంది
5 months ago | [YT] | 1
View 0 replies
DK TIMES
చేతి రేఖలను కాల్చితే కీడు పోతుందనే మూఢ నమ్మకంతో ఏడాదిన్నర మనవడిపై పగ పెంచుకున్న నాయనమ్మ..
ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి..చేతికి హీటర్ తో వాత పెట్టింది..
గుంటురు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది.
ఇతరులు చెప్పిన మాటలు విని మూడనమ్మకంతో ఓ వృద్దురాలు తన మనవడి చేతిని కాల్చేసింది.
ఆ తర్వాత హీటర్ పట్టుకోవడంతో బాలుడి చేతు కాలినట్టు క్రియేట్ చేసింది.
బాలుడి తండ్రి వైద్యులను స్పందించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
తల్లిదండ్రి ఇద్దరూ కూలీ పనిచేసుకుంటారు. గుంటూరులోని నెహ్రూ నగర్లో నివాసం ఉంటారు. వీరికి ఏడాదిన్నర వయస్సున్న కొడుకు ఉన్నాడు
బాలుడి పుట్టిన కొద్ది కాలానికే పెద నాన్న చనిపోయాడు. పెదనాన్న చనిపోవడానికి బాలుడి జాతకమే కారణమని ఎవరో ఆమెకు చెప్పారు. వారి చెప్పుడు మాటలను నాయనమ్మ పూర్తిగా తలకెక్కించుకుంది. అప్పటి నుండి బాలుడిపై కోపం పెంచుకుంది. తల్లిదండ్రులు ఇద్దరూ లేని సమయం చూసి పొయ్యి మంటలపై బాలుడి చేయి ఉంచింది.. చేతి రేఖలను కాల్చితే కీడు ఉండదని మూర్ఖంగా నమ్మి మంటల్లో బాలుడి చేయి కాలింది. అయితే ఈ విషయాన్ని దాచి పెట్టిన నాయనమ్మ వాటర్ హీటర్ పట్టుకోవడంతోనే బాలుడి చేయి కాలిపోయిందని ఆబద్దం ఆడింది.
కాగా హీటర్ పట్టుకోవడం వల్ల ప్రమాదం జరగలేదని, ఎవరో కాల్చినట్టు ఉందని వైద్యులు చెప్పడం
5 months ago | [YT] | 0
View 0 replies
DK TIMES
ఈటెల వ్యాఖ్యలపై ఎవరూ స్పందించవద్దు
అన్నీ విషయాలు అధిష్టానం చూసుకుంటుంది - బండి సంజయ్
5 months ago | [YT] | 0
View 1 reply
DK TIMES
ఎట్టెకేలకు సింగర్ రాహుల్ సిప్లిగంజ్కు కోటి రూపాయల నగదు పురస్కారాన్ని అందించిన రేవంత్ ప్రభుత్వం
రెండు సంవత్సరాల క్రితం ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ద్వారా అస్కార్ అవార్డును అందుకున్నందుకు అధికారంలోకి రాగానే కోటి రూపాయలు ఇస్తానని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి
ఎట్టెకేలకు బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రకటించిన ప్రభుత్వం
5 months ago | [YT] | 7
View 0 replies
Load more