రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిని ములాఖత్లో కలిసిన ఆయన అల్లుడు ఉపేష్ గారు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు, పార్టీ నేతలు
ఉపేష్ వ్యాఖ్యలు: గత రెండు రోజులుగా అంబటి రాంబాబు గారిపై తీవ్ర హైడ్రామా కొనసాగుతోంది. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లిన సమయంలో టీడీపీ గుండాలు ఆయన వద్దకు వచ్చి రెచ్చగొట్టి మాట్లాడించారు. టీడీపీ గుండాలు అంబటి రాంబాబు గారి కార్యాలయాలు, నివాసాలను ధ్వంసం చేశారు. కార్లను ధ్వంసం చేసి, కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఇంతవరకు వారిపై ఏ కేసులు నమోదు చేశారు? 24 గంటల్లో అంబటి రాంబాబు గారికి “సినిమా చూపిస్తాం” అంటూ కేంద్రమంత్రి పెమ్మసాని వ్యాఖ్యానించారు. స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి గారు, ఆమె భర్త మా ఇంటిపైకి వచ్చి భయంకరంగా దాడులు చేశారు. దారుణమైన బూతులు తిట్టారు. మా వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి. మీరు కేసు నమోదు చేస్తారా? మేమే కేసు ఫైల్ చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటారా? పోలీసులు మాపై శారీరకంగా వేధింపులకు పాల్పడ్డారు. సీఐ వెంకటేశ్వర్లు, వంశీ తీవ్రంగా టార్చర్ చేశారు. వాళ్లు చెప్పిన “సినిమా చూపించడం” అంటే ఇదేనా? ఏదైనా చట్టప్రకారం చేయాలి. తిరుమల లడ్డూ ప్రసాదంలో పందికొవ్వు, ఆవుకొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసిందని చంద్రబాబు, లోకేష్ చేసిన వ్యాఖ్యలే ఈ హైడ్రామాకు కారణం. డైవర్షన్ కోసమే ఈ మొత్తం వ్యవహారం సృష్టించారు. ఎల్లకాలం మీ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందా? కచ్చితంగా కేసులు నమోదు చేస్తాం. తీసుకోకపోతే ప్రైవేట్ కేసులు వేస్తాం.
జక్కంపూడి రాజా వ్యాఖ్యలు:
అంబటి రాంబాబు ఘటనతో ఆయన కుటుంబం మొత్తం తీవ్రంగా స్పందించింది. ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణితో అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష నేతలపై దాడులు చేసి, వారిపైనే కేసులు పెట్టడం దుర్మార్గం. ప్రజలు అన్నీ నిశితంగా గమనిస్తున్నారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు, వైవీ సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారిపై బురద జల్లే ప్రయత్నం చేశారు. సీబీఐ దర్యాప్తులో అదంతా అవాస్తవమని తేలింది. అయినా రాజకీయ ప్రయోజనాల కోసం ఫ్లెక్సీలు పెట్టించారు. వాటిని ప్రశ్నించినందుకే అంబటి రాంబాబు గారి ఇంటిపై దాడులు చేయించారు. మీరు ప్రారంభించిన సాంప్రదాయం రేపు చక్రవడ్డీతో మీకే తిరిగి వస్తుంది.ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు మొదలుపెట్టిన దానికి మూల్యం తప్పకుండా చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్రంలోని 1028 పోలీస్ స్టేషన్లలో రానున్న రోజుల్లో ప్రతి పోలీస్ స్టేషన్లో చంద్రబాబు, లోకేష్లపై కేసులు ఉంటాయన్న విషయం గుర్తుంచుకోవాలి. పోలీసు వ్యవస్థ చంద్రబాబు తొత్తుల్లా వ్యవహరిస్తోంది. ప్రజలు పన్నుల ద్వారా పోలీసులకు జీతాలు చెల్లిస్తున్నారు… ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కాదు. టీడీపీ నేతల దౌర్జన్యాలకు, దాడులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ నేతలందరిపై కేసులు పెట్టి భయపెట్టవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ రెట్టింపు ఉత్సాహంతో వైఎస్సార్సీపీ నేతలు పనిచేస్తారు. అంబటి రాంబాబు గారి ఇంటిపై దాడి చేసిన వారిపై ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం దారుణం. ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకుంటాం. భవిష్యత్తులో మీరు తప్పకుండా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అంబటి రాంబాబు గారిని ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు శారీరకంగా హింసించారు. మీకు ఇక్కడ ఇళ్లు లేదా? కుటుంబాలు లేదా? అదే పరిస్థితి మీకు రాదని భావిస్తున్నారా? న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉంది. అంబటి కుటుంబానికి వైఎస్సార్సీపీ శ్రేణులంతా అండగా నిలుస్తాయి.
ప్రజలు ఆశించిన దానికంటే ఎక్కువగా వారికి మంచి చేసిన మహానుభావుడు డాక్టర్ వైయస్ఆర్ గారు. అందుకే ఆ మహానేత నేటికీ ప్రజల హృదయాల్లో కొలువై ఉన్నారు.
పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సాల్మన్ హత్యను తీవ్రంగా ఖండిస్తూ నిరసన
పల్నాడు జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో పిన్నెల్లి గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సాల్మన్ హత్యను తీవ్రంగా ఖండిస్తూ నరసరావుపేట లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని గారు సహా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి దారుణ ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
TRUSTED SPOUSE
అంబటి రాంబాబు గారి కుటుంబానికి భరోసా ఇవ్వడానికి ఈ నెల 4న గుంటూరు వెళ్లనున్న వైయస్ జగన్ గారు
టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన రాంబాబు గారి ఇల్లు, ఆఫీస్ను బుధవారం పరిశీలించి.. అనంతరం కుటుంబ సభ్యుల్ని పరామర్శించనున్న వైయస్ జగన్ గారు
1 week ago | [YT] | 2,291
View 5 replies
TRUSTED SPOUSE
తూర్పుగోదావరి జిల్లా:
రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిని ములాఖత్లో కలిసిన ఆయన అల్లుడు ఉపేష్ గారు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు, పార్టీ నేతలు
ఉపేష్ వ్యాఖ్యలు:
గత రెండు రోజులుగా అంబటి రాంబాబు గారిపై తీవ్ర హైడ్రామా కొనసాగుతోంది.
వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లిన సమయంలో టీడీపీ గుండాలు ఆయన వద్దకు వచ్చి రెచ్చగొట్టి మాట్లాడించారు.
టీడీపీ గుండాలు అంబటి రాంబాబు గారి కార్యాలయాలు, నివాసాలను ధ్వంసం చేశారు. కార్లను ధ్వంసం చేసి, కార్యాలయానికి నిప్పు పెట్టారు.
ఇంతవరకు వారిపై ఏ కేసులు నమోదు చేశారు?
24 గంటల్లో అంబటి రాంబాబు గారికి “సినిమా చూపిస్తాం” అంటూ కేంద్రమంత్రి పెమ్మసాని వ్యాఖ్యానించారు.
స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి గారు, ఆమె భర్త మా ఇంటిపైకి వచ్చి భయంకరంగా దాడులు చేశారు.
దారుణమైన బూతులు తిట్టారు.
మా వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి. మీరు కేసు నమోదు చేస్తారా?
మేమే కేసు ఫైల్ చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటారా?
పోలీసులు మాపై శారీరకంగా వేధింపులకు పాల్పడ్డారు.
సీఐ వెంకటేశ్వర్లు, వంశీ తీవ్రంగా టార్చర్ చేశారు.
వాళ్లు చెప్పిన “సినిమా చూపించడం” అంటే ఇదేనా?
ఏదైనా చట్టప్రకారం చేయాలి.
తిరుమల లడ్డూ ప్రసాదంలో పందికొవ్వు, ఆవుకొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసిందని చంద్రబాబు, లోకేష్ చేసిన వ్యాఖ్యలే ఈ హైడ్రామాకు కారణం.
డైవర్షన్ కోసమే ఈ మొత్తం వ్యవహారం సృష్టించారు.
ఎల్లకాలం మీ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందా?
కచ్చితంగా కేసులు నమోదు చేస్తాం. తీసుకోకపోతే ప్రైవేట్ కేసులు వేస్తాం.
జక్కంపూడి రాజా వ్యాఖ్యలు:
అంబటి రాంబాబు ఘటనతో ఆయన కుటుంబం మొత్తం తీవ్రంగా స్పందించింది.
ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణితో అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు.
ప్రతిపక్ష నేతలపై దాడులు చేసి, వారిపైనే కేసులు పెట్టడం దుర్మార్గం.
ప్రజలు అన్నీ నిశితంగా గమనిస్తున్నారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి.
డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు, వైవీ సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారిపై బురద జల్లే ప్రయత్నం చేశారు.
సీబీఐ దర్యాప్తులో అదంతా అవాస్తవమని తేలింది.
అయినా రాజకీయ ప్రయోజనాల కోసం ఫ్లెక్సీలు పెట్టించారు.
వాటిని ప్రశ్నించినందుకే అంబటి రాంబాబు గారి ఇంటిపై దాడులు చేయించారు.
మీరు ప్రారంభించిన సాంప్రదాయం రేపు చక్రవడ్డీతో మీకే తిరిగి వస్తుంది.ఈ విషయం గుర్తుపెట్టుకోండి.
మీరు మొదలుపెట్టిన దానికి మూల్యం తప్పకుండా చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది.
ఈ రాష్ట్రంలోని 1028 పోలీస్ స్టేషన్లలో రానున్న రోజుల్లో ప్రతి పోలీస్ స్టేషన్లో చంద్రబాబు, లోకేష్లపై కేసులు ఉంటాయన్న విషయం గుర్తుంచుకోవాలి.
పోలీసు వ్యవస్థ చంద్రబాబు తొత్తుల్లా వ్యవహరిస్తోంది.
ప్రజలు పన్నుల ద్వారా పోలీసులకు జీతాలు చెల్లిస్తున్నారు… ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కాదు.
టీడీపీ నేతల దౌర్జన్యాలకు, దాడులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
వైఎస్సార్సీపీ నేతలందరిపై కేసులు పెట్టి భయపెట్టవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు.
కానీ రెట్టింపు ఉత్సాహంతో వైఎస్సార్సీపీ నేతలు పనిచేస్తారు.
అంబటి రాంబాబు గారి ఇంటిపై దాడి చేసిన వారిపై ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం దారుణం.
ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకుంటాం.
భవిష్యత్తులో మీరు తప్పకుండా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది.
అంబటి రాంబాబు గారిని ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు శారీరకంగా హింసించారు.
మీకు ఇక్కడ ఇళ్లు లేదా? కుటుంబాలు లేదా?
అదే పరిస్థితి మీకు రాదని భావిస్తున్నారా?
న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉంది.
అంబటి కుటుంబానికి వైఎస్సార్సీపీ శ్రేణులంతా అండగా నిలుస్తాయి.
1 week ago | [YT] | 1,044
View 2 replies
TRUSTED SPOUSE
ప్రజలు ఆశించిన దానికంటే ఎక్కువగా వారికి మంచి చేసిన మహానుభావుడు డాక్టర్ వైయస్ఆర్ గారు. అందుకే ఆ మహానేత నేటికీ ప్రజల హృదయాల్లో కొలువై ఉన్నారు.
#YSRForever
3 weeks ago | [YT] | 3,484
View 12 replies
TRUSTED SPOUSE
పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సాల్మన్ హత్యను తీవ్రంగా ఖండిస్తూ నిరసన
పల్నాడు జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో పిన్నెల్లి గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సాల్మన్ హత్యను తీవ్రంగా ఖండిస్తూ నరసరావుపేట లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని గారు సహా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి దారుణ ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
3 weeks ago | [YT] | 1,154
View 3 replies
TRUSTED SPOUSE
యరపతినేని నీ సవాల్ ను స్వీకరిస్తున్నాను.
గురజాల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం, దాడులు, హత్యలు, అక్రమాలు తదితర ఏ విషయాలపైనైనా చర్చకు రెడీ.
ఏ చానల్లోనైనా, యరపతినేని ఇంట్లోనైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాను.
- కాసు మహేష్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే.
#SadistChandrababu #TDPGoons #YSRCP #CBNFailedCM #JaganannaConnects
3 weeks ago | [YT] | 898
View 4 replies
TRUSTED SPOUSE
Noted In Digital Book 📘#ysrcp#ysjagan
3 weeks ago | [YT] | 597
View 2 replies
TRUSTED SPOUSE
*ఏపీ డీజీపీకి వైసీపీలేఖ!*
వైసీపీ కార్యకర్త సాల్మన్ హత్య కేసు విషయంలో చర్చించేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని డీజీపీని కోరిన వైస్సార్సీపీ!
3 weeks ago | [YT] | 268
View 1 reply
TRUSTED SPOUSE
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామం వద్ద ఉద్రీకత పరిస్థితి...
గ్రామం లోపలికి వెళ్లడానికి వీలు లేదు అంటున్న పోలీసులు!
#PalnaduYSRCP
4 weeks ago | [YT] | 2,204
View 2 replies
TRUSTED SPOUSE
పిన్నెల్లి గ్రామానికి శాంతియుతంగా వెళ్తున్నాం...
ఈరోజు దహనం జరగకుండా మీరు అడ్డుకుంటే...
రేపు పిన్నెల్లి గ్రామానికి జగన్ మోహన్ రెడ్డి గారు వస్తారు గుర్తుపెట్టుకోండి...
కాసు మహేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
4 weeks ago | [YT] | 529
View 1 reply
TRUSTED SPOUSE
తెలుగు ప్రజలందరికీ కనుమ శుభాకాంక్షలు!
#HappyKanuma #Sankranti2026 #YSRCP #JaganannaConnects
4 weeks ago | [YT] | 1,266
View 1 reply
Load more