Bittu Memes

వైకుంఠ ఏకాదశి సందర్బంగా డిసెంబర్ 30, 31 & జనవరి 1 తేదీలలో ఈ - డిప్ టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనం ఉంటుంది.

దర్శనం టికెట్ లేనివారికి జనవరి 2 నుండి సర్వదర్శనం క్యూ లైన్ లోనికి అనుమతించబడును. కావున భక్తులు పై విషయాలును గమనించి టీటీడీ కి సహకరించవలిసిందిగా కోరడమైనది.

1 day ago | [YT] | 1