మూసీ పరీవాహక ప్రాంత నిరుపేదలెవరూ నిరాశ్రయులు కాబోరని, వారందరికీ ప్రత్యామ్నాయం కల్పించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. రివర్ బెడ్, బఫర్ జోన్ లో ఉన్న వారందరికీ మంచి ప్రణాళికలు అమలు చేస్తామన్నారు. ఈ విషయంలో కొందరు రెచ్చగొటే ప్రయత్నం చేస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని అన్నారు.
🔹 స్వర్గీయ గడ్డం వెంకటస్వామి (కాకా) గారి 95 వ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు. వెంకటస్వామి గారిని స్పూర్తిగా తీసుకుని నిరుపేదలందరికీ ఒక మంచి జీవితాన్ని, మంచి వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని, అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
🔹 మూసీ పక్కన మగ్గుతున్న నిరుపేదల కోసం ఈ ప్రభుత్వం బ్రహ్మాండమైన ప్రణాళికలు తీసుకొస్తోందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీనిచ్చారు.
🔹 హైదరాబాద్ నగరాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. నగరంలో 12 నుంచి 14 వందల ఫీట్ల లోతుల్లోకి బోరు వేస్తే తప్ప నీళ్లు పడే పరిస్థితి లేదని చెప్పారు. మూసీ కాలుష్యం కారణంగా నల్గొండ ప్రజలు విషాన్ని దిగమింగుకుని బతుకుతున్నారు.
🔹 నిరుపేదలను ఆదుకోవడానికి ప్రతిపక్ష నేతల సూచనలు కూడా తీసుకోవడానకి ఒక సమావేశం ఏర్పాటు చేయాలని కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి, హైదరాబాద్ ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ముఖ్యమంత్రి గారు సూచించారు.
🔹 ఆనాడు వెంకటస్వామి గారు వేలాది మంది పేదలకు గూడు కల్పించారు. సింగరేణి మూతపడే దశకు చేరుకున్న దశలో దాన్ని కాపాడటానికి ఎంతో కృషి చేశారు.
🔹 మహనీయుడు వెంకటస్వామి గారు ఆకాంక్షించినట్టు తమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టి ఆదిలాబాద్ కు నీరందిస్తాం. అభివృద్ధిలో ఆదిలాబాద్ తో పాటు పెద్దపల్లి జిల్లాకు ప్రాధాన్యతనిస్తామని చెప్పారు.
🔹 ప్రజా ప్రభుత్వం కాకాను సమున్నతంగా గౌరవిస్తూ వారి జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తోందని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు మల్లు రవి గారు, గడ్డం వంశీకృష్ణ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం గారు, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి గారు, గడ్డం వినోద్ గారు, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, కేఆర్ నాగరాజు గారు, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ గారు, సీపీఐ నాయకుడు చాడ వెంకట్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.
యువత భవిత, అమరుల ఆశయ సాధనే కాంగ్రెస్ విధానం. తెలంగాణ విద్యార్థి నిరుద్యోగులకు అండగా ఉండేందుకే హైదరబాద్ యూత్ డిక్లరేషన్. - VenkatBalmoor, NSUI రాష్ట్ర అధ్యక్షులు.
Remembering former Prime Minister of India & Architect of Modern India Bharat Ratna Shri Rajiv Gandhi ji on his Birth Anniversary. He laid the foundation of modern India & left an imprint of modernity with information technology & telecom revolution. #RememberingRajivGandhi sir
బానిసత్వపు సంకెళ్ళను తెంచుకుని స్వేఛ్చను పొందిన రోజు ఇది. హక్కుల కోసం పోరాడి విజయం సాధించిన శుభదినం. ఏ దేశంలోనూ లేని రీతిలో ప్రాధమిక హక్కులను, ఆదేశిక సూత్రాలను, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను మనకు అందించారు పెద్దలు.సాధించుకున్న హక్కులను ఎక్కడ కాలరాసినా, వ్యవస్ధలను కూలదోసినా, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినా... వాటిని నిలబెట్టుకోవాల్సిన గురుతర బాధ్యత మనందరి పై ఉంది. లేదంటే దేశం కోసం మహనీయులు చేసిన త్యాగాలను వృధా పరచిన వాళ్ళం అవుతాం. దేశ ప్రజలందరికీ స్వాంతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. #independenceday
Stream LIVE on Facebook(Venkat Balmoor), Instagram(venkatbalmoori_official) & Youtube(Telangana NSUI) today (10-08-2020) at 8pm to elaborate on today's HC hearing on PIL filed by Telangana NSUI in Telangana High Court.
Today in 1942, The Quit India Movement or the India August Movement, was launched at the Bombay session of the All India Congress Committee by Mahatma Gandhi ji demanding an end to the British Rule of India.
Warm greetings on Foundation Day of World's largest Democratic Youth Organization 'Indian Youth Congress'.
On this occasion, we support the #RozgarDo campaign run by Indian Youth Congress because it is time to wake up the sleeping Government and ask for our rights.
TeamCongress
మూసీ పరీవాహక ప్రాంత నిరుపేదలెవరూ నిరాశ్రయులు కాబోరని, వారందరికీ ప్రత్యామ్నాయం కల్పించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. రివర్ బెడ్, బఫర్ జోన్ లో ఉన్న వారందరికీ మంచి ప్రణాళికలు అమలు చేస్తామన్నారు. ఈ విషయంలో కొందరు రెచ్చగొటే ప్రయత్నం చేస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని అన్నారు.
🔹 స్వర్గీయ గడ్డం వెంకటస్వామి (కాకా) గారి 95 వ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు. వెంకటస్వామి గారిని స్పూర్తిగా తీసుకుని నిరుపేదలందరికీ ఒక మంచి జీవితాన్ని, మంచి వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని, అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
🔹 మూసీ పక్కన మగ్గుతున్న నిరుపేదల కోసం ఈ ప్రభుత్వం బ్రహ్మాండమైన ప్రణాళికలు తీసుకొస్తోందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీనిచ్చారు.
🔹 హైదరాబాద్ నగరాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. నగరంలో 12 నుంచి 14 వందల ఫీట్ల లోతుల్లోకి బోరు వేస్తే తప్ప నీళ్లు పడే పరిస్థితి లేదని చెప్పారు. మూసీ కాలుష్యం కారణంగా నల్గొండ ప్రజలు విషాన్ని దిగమింగుకుని బతుకుతున్నారు.
🔹 నిరుపేదలను ఆదుకోవడానికి ప్రతిపక్ష నేతల సూచనలు కూడా తీసుకోవడానకి ఒక సమావేశం ఏర్పాటు చేయాలని కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి, హైదరాబాద్ ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ముఖ్యమంత్రి గారు సూచించారు.
🔹 ఆనాడు వెంకటస్వామి గారు వేలాది మంది పేదలకు గూడు కల్పించారు. సింగరేణి మూతపడే దశకు చేరుకున్న దశలో దాన్ని కాపాడటానికి ఎంతో కృషి చేశారు.
🔹 మహనీయుడు వెంకటస్వామి గారు ఆకాంక్షించినట్టు తమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టి ఆదిలాబాద్ కు నీరందిస్తాం. అభివృద్ధిలో ఆదిలాబాద్ తో పాటు పెద్దపల్లి జిల్లాకు ప్రాధాన్యతనిస్తామని చెప్పారు.
🔹 ప్రజా ప్రభుత్వం కాకాను సమున్నతంగా గౌరవిస్తూ వారి జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తోందని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు మల్లు రవి గారు, గడ్డం వంశీకృష్ణ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం గారు, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి గారు, గడ్డం వినోద్ గారు, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, కేఆర్ నాగరాజు గారు, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ గారు, సీపీఐ నాయకుడు చాడ వెంకట్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.
1 year ago | [YT] | 5
View 0 replies
TeamCongress
యువత భవిత, అమరుల ఆశయ సాధనే కాంగ్రెస్ విధానం. తెలంగాణ విద్యార్థి నిరుద్యోగులకు అండగా ఉండేందుకే హైదరబాద్ యూత్ డిక్లరేషన్.
- VenkatBalmoor,
NSUI రాష్ట్ర అధ్యక్షులు.
3 years ago | [YT] | 8
View 0 replies
TeamCongress
fb.watch/k6hRP_cEIW/?mibextid=Nif5oz
3 years ago | [YT] | 0
View 0 replies
TeamCongress
LIVE
3 years ago | [YT] | 5
View 0 replies
TeamCongress
Remembering former Prime Minister of India & Architect of Modern India Bharat Ratna Shri Rajiv Gandhi ji on his Birth Anniversary. He laid the foundation of modern India & left an imprint of modernity with information technology & telecom revolution.
#RememberingRajivGandhi sir
6 years ago | [YT] | 220
View 7 replies
TeamCongress
బానిసత్వపు సంకెళ్ళను తెంచుకుని స్వేఛ్చను పొందిన రోజు ఇది. హక్కుల కోసం పోరాడి విజయం సాధించిన శుభదినం. ఏ దేశంలోనూ లేని రీతిలో ప్రాధమిక హక్కులను, ఆదేశిక సూత్రాలను, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను మనకు అందించారు పెద్దలు.సాధించుకున్న హక్కులను ఎక్కడ కాలరాసినా, వ్యవస్ధలను కూలదోసినా, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినా... వాటిని నిలబెట్టుకోవాల్సిన గురుతర బాధ్యత మనందరి పై ఉంది. లేదంటే దేశం కోసం మహనీయులు చేసిన త్యాగాలను వృధా పరచిన వాళ్ళం అవుతాం. దేశ ప్రజలందరికీ స్వాంతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
#independenceday
6 years ago | [YT] | 282
View 2 replies
TeamCongress
రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
6 years ago | [YT] | 182
View 3 replies
TeamCongress
Stream LIVE on Facebook(Venkat Balmoor), Instagram(venkatbalmoori_official) & Youtube(Telangana NSUI) today (10-08-2020) at 8pm to elaborate on today's HC hearing on PIL filed by Telangana NSUI in Telangana High Court.
6 years ago | [YT] | 133
View 1 reply
TeamCongress
Today in 1942, The Quit India Movement or the India August Movement, was launched at the Bombay session of the All India Congress Committee by Mahatma Gandhi ji demanding an end to the British Rule of India.
6 years ago | [YT] | 176
View 4 replies
TeamCongress
Warm greetings on Foundation Day of World's largest Democratic Youth Organization 'Indian Youth Congress'.
On this occasion, we support the #RozgarDo campaign run by Indian Youth Congress because it is time to wake up the sleeping Government and ask for our rights.
6 years ago | [YT] | 157
View 1 reply
Load more