AP CEO

రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం పోలింగ్ సిద్ధతలను భారత ఎన్నికల సంఘం (ECI) సమీక్షించింది.

#ECI #CEOAndhraPradesh
@ECISVEEP @SpokespersonECI

2 days ago | [YT] | 1

AP CEO

కేరళలో యువ ఓటర్లతో ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ జ్ఞానేశ్ కుమార్ గారు పరస్పరం మాట్లాడి, Voters’ Pledge ను నిర్వహించారు. అలాగే మొదటిసారి ఓటు హక్కు పొందిన వారికి EPIC కార్డులను అందజేసి, కొచ్చి లోని గోశ్రీ వంతెన సమీపంలో నిర్వహించిన ఓటరు అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

#ECI #CEOAndhraPradesh
@ECISVEEP @SpokespersonECI

2 days ago | [YT] | 1

AP CEO

ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ గ్యానేష్ కుమార్ గారు మోడల్ పోలింగ్ స్టేషన్లపై నిర్వహించిన వీఆర్ (VR) ప్రదర్శనను వీక్షించారు. ఈ ప్రదర్శనలో సాంకేతికత ఆధారంగా ఓటర్లలో అవగాహన పెంపొందించే కార్యక్రమాలు మరియు ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న సిద్ధత చర్యలను ప్రదర్శించారు.

#CEOAndhraPradesh #ECI
@ECISVEEP @SpokespersonECI

3 days ago | [YT] | 0

AP CEO

ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ గ్యానేష్ కుమార్ గారు, ఎన్నికల కమిషనర్లు డా. సుఖ్బీర్ సింగ్ సందు మరియు డా. వివేక్ జోషి గారులతో కలిసి, కేరళ ఎన్నికల శాఖ నిర్వహించిన ఎన్నికల ఫోటో ప్రదర్శనను సందర్శించారు. ఈ ప్రదర్శనలో ఎన్నికల చరిత్రలోని ముఖ్య ఘట్టాలు మరియు ఓటరు అవగాహన కార్యక్రమాలు ప్రదర్శించబడ్డాయి.

#ECI #CEOAndhraPradesh
@ECISVEEP @SpokespersonECI

3 days ago | [YT] | 0

AP CEO

ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్ డా. సుఖ్‌బీర్ సింగ్ సంధు మరియు ఎన్నికల కమిషనర్ డా. వివేక్ జోషి, కేరళ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) మరియు కమిషన్ సీనియర్ అధికారులతో కలిసి, గుర్తింపు పొందిన జాతీయ మరియు రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో కోచి, కేరళలో సమావేశం నిర్వహించారు.

#KeralaAssemblyElections2026 #ECI #CEOAndhraPradesh
@ECISVEEP @SpokespersonECI

3 days ago | [YT] | 2

AP CEO

కేరళలో యువ ఓటర్లతో ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ జ్ఞానేశ్ కుమార్ గారు పరస్పరం మాట్లాడి, Voters’ Pledge ను నిర్వహించారు. అలాగే మొదటిసారి ఓటు హక్కు పొందిన వారికి EPIC కార్డులను అందజేసి, కొచ్చి లోని గోశ్రీ వంతెన సమీపంలో నిర్వహించిన ఓటరు అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

#ECI #CEOAndhraPradesh
@ECISVEEP @SpokespersonECI

3 days ago | [YT] | 0

AP CEO

గోశ్రీ వంతెన వద్ద యువ ఓటర్ల కోసం నిర్వహించిన ఓటర్ల ప్రతిజ్ఞ కార్యక్రమానికి సిఈసి శ్రీ జ్ఞానేష్ కుమార్ గారు నాయకత్వం వహించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో యువత ఎక్కువగా భాగస్వామ్యం కావాలని ప్రోత్సహిస్తూ ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

#ECI #KeralaAssemblyElections2026
#CEOAndhraPradesh

3 days ago | [YT] | 0

AP CEO

సిఇసి శ్రీ జ్ఞానేష్ కుమార్ గారు గోశ్రీ వంతెన నుండి నడుచుకుంటూ యువ ఓటర్లతో కలిసి ఓటరు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.


#ECI #KeralaAssemblyElections2026
#CEOAndhraPradesh

3 days ago | [YT] | 1

AP CEO

కొచ్చిలోని గోశ్రీ బ్రిడ్జి వద్ద యువ ఓటర్లతో సంభాషిస్తూ, ఉత్సాహభరితమైన ఓటరు అవగాహన కార్యక్రమాలను వీక్షించిన CEC శ్రీ జ్ఞానేష్ కుమార్, Gen-Z గీతాన్ని ఆవిష్కరించారు.

#ECI #Kerala
#CEOAndhraPradesh

4 days ago | [YT] | 1

AP CEO

#ECI రాబోయే #Assam Legislative Assembly Elections, 2026 సన్నాహాలను సమీక్షించింది

చిత్రాలలో : అమలు సంస్థల అధిపతులు/నోడల్ అధికారులతో కమిషన్ నిర్వహించిన సమావేశం

#AssamAssemblyElection2026 #ECI #CEOAndhraPradesh
@ECISVEEP @SpokespersonECI

2 weeks ago | [YT] | 0