"I’ve always believed that my father stands as power, I stand as purpose. I am defined not just by where I come from, but by where I choose to go." — Botcha Anusha
రేపు విజయనగరం J కన్వెన్షన్ లో జరుగనున్న విజయనగరం జిల్లా YSRCP విస్తృత స్థాయి సమావేశ ఏర్పాట్లను యువనాయకులు డాక్టర్ బొత్స సందీప్ గారితో కలిసి పరిశీలించాము.
ఈ కార్యక్రమంలో శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, కెవి సూర్యనారాయణ రాజు గారు, అంబళ్ల శ్రీరాములు నాయుడు గారు, మత్స సత్యనారాయణ గారు, మన్మథ కుమార్ గారు, ఇప్పిలి అనంత్ గారు, వాకాడ శ్రీను గారు, కేసలి అప్పారావు గారు, బెల్లాన వంశీ గారు, బమ్మిడి కార్తీక్ గారు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర ప్రాంతంపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతుంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చేరవేసే బాధ్యత సోషల్ మీడియా సైనికులుపై ఉంది.
విజయనగరం జిల్లా సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో జిల్లా సోషల్ మీడియా సమావేశం, శిక్షణ తరగతులు నిర్వహించాము. ఈ సమావేశానికి పెద్దలు, శాసనమండలి ప్రతిపక్ష నాయకులు మాజీ మంత్రి వర్యులు బొత్సా సత్యనారాయణ గారు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి గారు, మాజీ ఎంపీ, పి.ఏ.సి సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) గారు, మాజీ ఎమ్మెల్యే బొత్సా అప్పల నరసయ్య గారు, డా.బొత్సా సందీప్ గారితో కలిసి పాల్గొని, పర్యవేక్షించడం జరిగింది.
రాష్ట్రంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సమర్థవంతంగా వినియోగించడంలో విఫలమైంది. ప్రజా ప్రయోజనాల కంటే స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై, పార్టీ అధ్యక్షులు శ్రీ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై దుష్ప్రచారం చేస్తున్నారు. గౌ శ్రీ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజాదరణను చూసి తట్టుకోలేకే ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలకు దిగుతున్నాయి. జగన్ గారు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వచ్చే అపార స్పందనే దీనికి నిదర్శనం. సోషల్ మీడియా అనేది కేవలం పోస్టులు పెట్టే వేదిక మాత్రమే కాదని, అది ప్రజలలో చైతన్యం కలిగించే శక్తివంతమైన సాధనమని చెప్పారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చేరవేసే బాధ్యత సోషల్ మీడియాపై ఉంది. 2019 ఎన్నికల సమయంలో పార్టీ విజయానికి ఇది బలమైన ఆయుధంగా నిలిచిందని గుర్తు చేశారు. సోషల్ మీడియా ద్వారానే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు బలంగా తెలియజేయగలవు.
ఈ కార్యక్రమంలో రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు కె.వి.సూర్యనారాయణ రాజు గారు, చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షులు బెల్లాన వంశీ కృష్ణ గారు, జిల్లా సోషల్ మీడియా విభాగం అధ్యక్షులు వై.వాసు నాయుడు గారు, ఎస్. కోట అసెంబ్లీ నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షులు వాకాడ సతీష్ దోర గారు, జిల్లా సోషల్ మీడియా విభాగం ఉపాధ్యక్షులు ఏం. శ్రీనివాస్ రావు గారు(ఉత్తరాంధ్ర శ్రీనివాస్), కెల్ల సురేష్ గారు, జిల్లా పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు కనకల కృష్ణ గారు, ఏ.వీరస్వామి గారు, ఎడ్ల కిషోర్ గారు, సీరాపు వంశీ రెడ్డి గారు, జిల్లా సోషల్ మీడియా విభాగం కమిటీ సభ్యులు, జిల్లా పరిధిలో ఉన్న మండలాలు సోషల్ మీడియా సైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 12వ తారీఖున జరుగనున్న విజయనగరం జిల్లా YSRCP విస్తృత స్థాయి సమావేశ ఏర్పాట్లను పరిశీలించను.
ఈ కార్యక్రమంలో అంబళ్ల శ్రీరాములు నాయుడు గారు, మత్స సత్యనారాయణ గారు, మన్మథ కుమార్ గారు, ఇప్పిలి అనంత్ గారు, మీసాల విశ్వేశ్వరరావు గారు, పోలీస్ నాయుడు గారు, తమ్మినాయుడు గారు, తదితరులు పాల్గొన్నారు.
ఈ రోజు గరివిడి క్యాంప్ కార్యాలయంలో చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ కలయిక కార్యక్రమంలో నాన్నగారు శాసన మండలి విపక్ష నేత నాన్నగారు శ్రీ బొత్స సత్యనారాయణ గారితో కలిసి పాల్గొన్నాను. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, యువ నాయకులు డాక్టర్ శ్రీ బొత్స సందీప్ గారు పాల్గొన్నారు.
అనంతరం నాన్నగారు శాసన మండలి విపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ.. చీపురుపల్లి నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు అందరం ఒక కుటుంబంలా ఐక్యంగా ఉండాలని అన్నారు.
వ్యక్తులు రావచ్చు పోవచ్చు పార్టీ మాత్రం శాశ్వతం .పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల సాధన కోసం పని చేద్దాం. ఈనెల 12వ తేదీన జరగనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని తెలియజేశారు. రానున్న స్థానిక ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం అందరం ఐక్యంగా పనిచేస్తూ స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు.
రానున్న రోజుల్లో నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేయడానికి సిద్ధంగా ఉంటానని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాన్న గారు శ్రీ బొత్స సత్యనారాయణ గారి సూచనలతో నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ముందుకు వెళ్దాం అని తెలియజేశాను.
ఈ కార్యక్రమంలో జిల్లా పార్లమెంటు పరిశీలకులు శ్రీ కిల్లి సత్యనారాయణ గారు, చీపురుపల్లి నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై శ్రీ బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో పార్టీ కోసం పనిచేస్తామని తెలిపారు.
విజయనగరం ప్రదీప్ నగర్లోని మాజీ ఎమ్మెల్యే శ్రీ బొత్స అప్పలనరసయ్య గారి నివాసంలో శాసనమండలి విపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారి అధ్యక్షతన అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో కీలక సమావేశం జరిగింది.
త్వరలో నిర్వహించనున్న విజయనగరం జిల్లా YSRCP విస్తృత స్థాయి సమావేశం ఏర్పాట్లు, కార్యాచరణపై నియోజకవర్గ ఇంచార్జులతో విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశంలో MLC డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు గారు, మాజీ ఎంపీ శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు, మాజీ ఎమ్మెల్యేలు శ్రీ బొత్స అప్పలనరసయ్య గారు (గజపతినగరం), శ్రీ శంబంగి చిన అప్పలనాయుడు గారు (బొబ్బిలి), శ్రీ బడ్డుకొండ అప్పలనాయుడు గారు (నెల్లిమర్ల), శ్రీ కడుబండి శ్రీనివాసరావు గారు (శృంగవరపుకోట), రాజాం సమన్వయకర్త డాక్టర్ తలే రాజేష్ గారు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఈ రోజు గరివిడి క్యాంపు కార్యాలయంలో శాసన మండలి విపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు చీపురుపల్లి నియోజకవర్గం 4 మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన మాజీ ఎంపీ శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, యువ నాయకులు డాక్టర్ శ్రీ బొత్స సందీప్ గార్లతో కలిసి నిర్వహించాము.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ బలోపేతం, ఎన్నికల సన్నద్ధతపై నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కష్టపడి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ పార్టీకి, పార్టీ నాయకత్వానికి తమ సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని, పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో వారి ఆదేశాలు సూచనలు మేరకు పార్టీ బలోపేతానికి ఐక్యంగా పనిచేస్తూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కష్టపడి పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాలుగు మండలాల ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ రోజు గరివిడి క్యాంప్ కార్యాలయంలో శాసన మండలి విపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారి సూచన మేరకు గరివిడి పట్టణ డివిజన్ ఇంచార్జులు, గరివిడి టౌన్ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, మాజీ వార్డు మెంబర్లు, గరివిడి పట్టణ ముఖ్యనాయకులు, పెద్దలతో సోదరుడు యువ నాయకులు డాక్టర్ శ్రీ బొత్స సందీప్ గారితో కలిసి సమావేశం నిర్వహించాము.
ఈ సమావేశంలో గరివిడి టౌన్లో పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించాము.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మీసాల విశ్వేశ్వరరావు గారు, జడ్పీటీసీ వాకాడ శ్రీను గారు, మండల ముఖ్య నాయకులు యలకల అప్పల నాయుడు గారు, శ్రీరాములు గారు , అప్పారావు గారు, జి.శ్రీరాములు గారు, లక్ష్మణ గారు, రాంబాబు గారు, కుమార్ గారు, బమ్మిడి కార్తీక్ గారు పట్టణ ఎంపిటిసిలు, మాజీ వార్డ్ మెంబర్లు, ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు.
తరగతి గది నేర్పిన పాఠాలు... జీవితాంతం తోడుండే మార్గదర్శకాలు! కోపంలోనూ ప్రేమని, తిట్లలోనూ భవిష్యత్తుపై కాంక్షని చూపించిన ప్రతి టీచర్ కు హృదయపూర్వక ధన్యవాదాలు.
చీపురుపల్లి పట్టణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకుడు గవిడి కల్కి జీవన్ గారి నాన్న గవిడి లక్ష్మునాయుడు గారికి ఇటీవల విశాఖపట్నం మెడికవర్ హాస్పటల్ లో బైపాస్ సర్జరీ ఆపరేషన్ జరిగడంతో వారి ఇంటికి వెళ్లి పరామర్శించాను. కల్కి కుటుంబ సభ్యులతో వారి తండ్రిగారు లక్ష్మునాయుడు గారితో మాట్లాడి ధైర్యం చెప్పాను, మెడికవర్ హాస్పటల్ లో కూడా ఆపరేషన్ కి ముందు నేను, తమ్ముడు సందీప్ గారితో కలిసి ఇద్దరూ డాక్టర్స్ తో మాట్లాడి లక్ష్మునాయుడు గారికి ఆపరేషన్ సమయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కోరడం జరిగింది. వైస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలుకు ఏ కష్టం వచ్చిన అండగా ఉంటామని చెప్పాను. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వలిరెడ్డి శ్రీనివాసనాడు గారు, మీసాల వరహాలనాయుడు గారు, కొంచాడ శ్రీనివాసకుమార్ గారు, గవిడి సురేష్ గారు, కర్రోతు ప్రసాద్ గారు, ప్రభాత్ కుమార్ గారు, కంచుపల్లి అశోక్ గారు, శ్రీను గారు, వెంకీ గారు, సత్యం గారు, సాయి గారు పాల్గొన్నారు.
Dr Botcha Anusha
రేపు విజయనగరం J కన్వెన్షన్ లో జరుగనున్న విజయనగరం జిల్లా YSRCP విస్తృత స్థాయి సమావేశ ఏర్పాట్లను యువనాయకులు డాక్టర్ బొత్స సందీప్ గారితో కలిసి పరిశీలించాము.
ఈ కార్యక్రమంలో శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, కెవి సూర్యనారాయణ రాజు గారు, అంబళ్ల శ్రీరాములు నాయుడు గారు, మత్స సత్యనారాయణ గారు, మన్మథ కుమార్ గారు, ఇప్పిలి అనంత్ గారు, వాకాడ శ్రీను గారు, కేసలి అప్పారావు గారు, బెల్లాన వంశీ గారు, బమ్మిడి కార్తీక్ గారు తదితరులు పాల్గొన్నారు.
#BotchaAnusha #BotchaSandeep #Vizianagaram #YSRCP #YSJagan #AndhraPradesh
3 days ago | [YT] | 298
View 1 reply
Dr Botcha Anusha
ఉత్తరాంధ్ర ప్రాంతంపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతుంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చేరవేసే బాధ్యత సోషల్ మీడియా సైనికులుపై ఉంది.
విజయనగరం జిల్లా సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో జిల్లా సోషల్ మీడియా సమావేశం, శిక్షణ తరగతులు నిర్వహించాము. ఈ సమావేశానికి పెద్దలు, శాసనమండలి ప్రతిపక్ష నాయకులు మాజీ మంత్రి వర్యులు బొత్సా సత్యనారాయణ గారు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి గారు, మాజీ ఎంపీ, పి.ఏ.సి సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) గారు, మాజీ ఎమ్మెల్యే బొత్సా అప్పల నరసయ్య గారు, డా.బొత్సా సందీప్ గారితో కలిసి పాల్గొని, పర్యవేక్షించడం జరిగింది.
రాష్ట్రంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సమర్థవంతంగా వినియోగించడంలో విఫలమైంది. ప్రజా ప్రయోజనాల కంటే స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై, పార్టీ అధ్యక్షులు శ్రీ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై దుష్ప్రచారం చేస్తున్నారు. గౌ శ్రీ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజాదరణను చూసి తట్టుకోలేకే ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలకు దిగుతున్నాయి. జగన్ గారు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వచ్చే అపార స్పందనే దీనికి నిదర్శనం. సోషల్ మీడియా అనేది కేవలం పోస్టులు పెట్టే వేదిక మాత్రమే కాదని, అది ప్రజలలో చైతన్యం కలిగించే శక్తివంతమైన సాధనమని చెప్పారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చేరవేసే బాధ్యత సోషల్ మీడియాపై ఉంది. 2019 ఎన్నికల సమయంలో పార్టీ విజయానికి ఇది బలమైన ఆయుధంగా నిలిచిందని గుర్తు చేశారు. సోషల్ మీడియా ద్వారానే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు బలంగా తెలియజేయగలవు.
ఈ కార్యక్రమంలో రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు కె.వి.సూర్యనారాయణ రాజు గారు, చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షులు బెల్లాన వంశీ కృష్ణ గారు, జిల్లా సోషల్ మీడియా విభాగం అధ్యక్షులు వై.వాసు నాయుడు గారు, ఎస్. కోట అసెంబ్లీ నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షులు వాకాడ సతీష్ దోర గారు, జిల్లా సోషల్ మీడియా విభాగం ఉపాధ్యక్షులు ఏం. శ్రీనివాస్ రావు గారు(ఉత్తరాంధ్ర శ్రీనివాస్), కెల్ల సురేష్ గారు, జిల్లా పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు కనకల కృష్ణ గారు, ఏ.వీరస్వామి గారు, ఎడ్ల కిషోర్ గారు, సీరాపు వంశీ రెడ్డి గారు, జిల్లా సోషల్ మీడియా విభాగం కమిటీ సభ్యులు, జిల్లా పరిధిలో ఉన్న మండలాలు సోషల్ మీడియా సైనికులు తదితరులు పాల్గొన్నారు.
#BotchaSatyanarayna #BotchaAnusha #BotchaSandeep #YSjagan #YSRCP #AndhraPradesh
3 days ago | [YT] | 198
View 2 replies
Dr Botcha Anusha
ఈ నెల 12వ తారీఖున జరుగనున్న విజయనగరం జిల్లా YSRCP విస్తృత స్థాయి సమావేశ ఏర్పాట్లను పరిశీలించను.
ఈ కార్యక్రమంలో అంబళ్ల శ్రీరాములు నాయుడు గారు, మత్స సత్యనారాయణ గారు, మన్మథ కుమార్ గారు, ఇప్పిలి అనంత్ గారు, మీసాల విశ్వేశ్వరరావు గారు, పోలీస్ నాయుడు గారు, తమ్మినాయుడు గారు, తదితరులు పాల్గొన్నారు.
#BotchaSatyanarayana #BotchaAnusha #YSJagan #Cheepurupalli #YSRCP #AndhraPradesh
4 days ago | [YT] | 256
View 1 reply
Dr Botcha Anusha
ఈ రోజు గరివిడి క్యాంప్ కార్యాలయంలో చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ కలయిక కార్యక్రమంలో నాన్నగారు శాసన మండలి విపక్ష నేత నాన్నగారు శ్రీ బొత్స సత్యనారాయణ గారితో కలిసి పాల్గొన్నాను. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, యువ నాయకులు డాక్టర్ శ్రీ బొత్స సందీప్ గారు పాల్గొన్నారు.
అనంతరం నాన్నగారు శాసన మండలి విపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ.. చీపురుపల్లి నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు అందరం ఒక కుటుంబంలా ఐక్యంగా ఉండాలని అన్నారు.
వ్యక్తులు రావచ్చు పోవచ్చు పార్టీ మాత్రం శాశ్వతం .పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల సాధన కోసం పని చేద్దాం. ఈనెల 12వ తేదీన జరగనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని తెలియజేశారు. రానున్న స్థానిక ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం అందరం ఐక్యంగా పనిచేస్తూ స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు.
రానున్న రోజుల్లో నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేయడానికి సిద్ధంగా ఉంటానని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాన్న గారు శ్రీ బొత్స సత్యనారాయణ గారి సూచనలతో నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ముందుకు వెళ్దాం అని తెలియజేశాను.
ఈ కార్యక్రమంలో జిల్లా పార్లమెంటు పరిశీలకులు శ్రీ కిల్లి సత్యనారాయణ గారు, చీపురుపల్లి నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై శ్రీ బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో పార్టీ కోసం పనిచేస్తామని తెలిపారు.
#BotchaSatyanarayana #BotchaAnusha #BotchaSandeep #YSjagan #Cheepurupalli #YSRCP #AndhraPradesh
4 days ago | [YT] | 273
View 0 replies
Dr Botcha Anusha
విజయనగరం ప్రదీప్ నగర్లోని మాజీ ఎమ్మెల్యే శ్రీ బొత్స అప్పలనరసయ్య గారి నివాసంలో శాసనమండలి విపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారి అధ్యక్షతన అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో కీలక సమావేశం జరిగింది.
త్వరలో నిర్వహించనున్న విజయనగరం జిల్లా YSRCP విస్తృత స్థాయి సమావేశం ఏర్పాట్లు, కార్యాచరణపై నియోజకవర్గ ఇంచార్జులతో విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశంలో MLC డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు గారు, మాజీ ఎంపీ శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు, మాజీ ఎమ్మెల్యేలు శ్రీ బొత్స అప్పలనరసయ్య గారు (గజపతినగరం), శ్రీ శంబంగి చిన అప్పలనాయుడు గారు (బొబ్బిలి), శ్రీ బడ్డుకొండ అప్పలనాయుడు గారు (నెల్లిమర్ల), శ్రీ కడుబండి శ్రీనివాసరావు గారు (శృంగవరపుకోట), రాజాం సమన్వయకర్త డాక్టర్ తలే రాజేష్ గారు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
#BotchaSatyanarayana #BotchaAnusha #BotchaSandeep #Vizianagaram #YSRCP #YSJagan #AndhraPradesh
5 days ago | [YT] | 277
View 3 replies
Dr Botcha Anusha
ఈ రోజు గరివిడి క్యాంపు కార్యాలయంలో శాసన మండలి విపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు చీపురుపల్లి నియోజకవర్గం 4 మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన మాజీ ఎంపీ శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, యువ నాయకులు డాక్టర్ శ్రీ బొత్స సందీప్ గార్లతో కలిసి నిర్వహించాము.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ బలోపేతం, ఎన్నికల సన్నద్ధతపై నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కష్టపడి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ పార్టీకి, పార్టీ నాయకత్వానికి తమ సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని, పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో వారి ఆదేశాలు సూచనలు మేరకు పార్టీ బలోపేతానికి ఐక్యంగా పనిచేస్తూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కష్టపడి పనిచేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాలుగు మండలాల ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#BotchaSatyanarayana #BotchaAnusha #BotchaSandeep #Cheepurupalli #YSRCP
5 days ago | [YT] | 219
View 0 replies
Dr Botcha Anusha
ఈ రోజు గరివిడి క్యాంప్ కార్యాలయంలో శాసన మండలి విపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారి సూచన మేరకు గరివిడి పట్టణ డివిజన్ ఇంచార్జులు, గరివిడి టౌన్ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, మాజీ వార్డు మెంబర్లు, గరివిడి పట్టణ ముఖ్యనాయకులు, పెద్దలతో సోదరుడు యువ నాయకులు డాక్టర్ శ్రీ బొత్స సందీప్ గారితో కలిసి సమావేశం నిర్వహించాము.
ఈ సమావేశంలో గరివిడి టౌన్లో పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించాము.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మీసాల విశ్వేశ్వరరావు గారు, జడ్పీటీసీ వాకాడ శ్రీను గారు, మండల ముఖ్య నాయకులు యలకల అప్పల నాయుడు గారు, శ్రీరాములు గారు , అప్పారావు గారు, జి.శ్రీరాములు గారు, లక్ష్మణ గారు, రాంబాబు గారు, కుమార్ గారు, బమ్మిడి కార్తీక్ గారు పట్టణ ఎంపిటిసిలు, మాజీ వార్డ్ మెంబర్లు, ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు.
#BotchaSatyanarayana #BotchaAnusha #BotchaSandeep #YSjagan #Cheepurupalli #YSRCP #AndhraPradesh
6 days ago | [YT] | 249
View 2 replies
Dr Botcha Anusha
తరగతి గది నేర్పిన పాఠాలు... జీవితాంతం తోడుండే మార్గదర్శకాలు! కోపంలోనూ ప్రేమని, తిట్లలోనూ భవిష్యత్తుపై కాంక్షని చూపించిన ప్రతి టీచర్ కు హృదయపూర్వక ధన్యవాదాలు.
హ్యాపీ టీచర్స్ డే!
#HappyTeachersDay #TeachersDay #BotchaAnusha #YSRCP
1 week ago | [YT] | 153
View 0 replies
Dr Botcha Anusha
108 సైరన్ మోగినా... ఆరోగ్యశ్రీతో ప్రాణం నిలిచినా... పేద విద్యార్థి ఉన్నత చదువు చదివినా... ప్రతి క్షణం గుర్తొచ్చే ఏకైక నాయకుడు మన వైఎస్ఆర్!
డా॥ వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి వేళ ఆ మహనీయుని స్మృతికి అశ్రునివాళి!
#YSRVardhanthi #JoharYSR #YSRLivesOn #BotchaAnusha #YSRCP #Cheepurupalli #AndhraPradesh
1 week ago | [YT] | 285
View 1 reply
Dr Botcha Anusha
గవిడి కల్కి కుటుంబ సభ్యులను పరామర్శించాను.
చీపురుపల్లి పట్టణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకుడు గవిడి కల్కి జీవన్ గారి నాన్న గవిడి లక్ష్మునాయుడు గారికి ఇటీవల విశాఖపట్నం మెడికవర్ హాస్పటల్ లో బైపాస్ సర్జరీ ఆపరేషన్ జరిగడంతో వారి ఇంటికి వెళ్లి పరామర్శించాను. కల్కి కుటుంబ సభ్యులతో వారి తండ్రిగారు లక్ష్మునాయుడు గారితో మాట్లాడి ధైర్యం చెప్పాను, మెడికవర్ హాస్పటల్ లో కూడా ఆపరేషన్ కి ముందు నేను, తమ్ముడు సందీప్ గారితో కలిసి ఇద్దరూ డాక్టర్స్ తో మాట్లాడి లక్ష్మునాయుడు గారికి ఆపరేషన్ సమయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కోరడం జరిగింది. వైస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలుకు ఏ కష్టం వచ్చిన అండగా ఉంటామని చెప్పాను. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వలిరెడ్డి శ్రీనివాసనాడు గారు, మీసాల వరహాలనాయుడు గారు, కొంచాడ శ్రీనివాసకుమార్ గారు, గవిడి సురేష్ గారు, కర్రోతు ప్రసాద్ గారు, ప్రభాత్ కుమార్ గారు, కంచుపల్లి అశోక్ గారు, శ్రీను గారు, వెంకీ గారు, సత్యం గారు, సాయి గారు పాల్గొన్నారు.
#BotchaAnusha #Cheepurupalli #Vizianagaram #YSRCP #AndhraPradesh
2 weeks ago | [YT] | 63
View 0 replies
Load more