* రైతు సమస్యలపై దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రైతు పొలికేక...
* కేసీఆర్ ఏలుబడిలో 10 ఏళ్లు చల్లగున్న రైతులు.. రేవంత్ రెడ్డి పుణ్యమా అని మళ్లీ రోడ్లకెక్కాల్సి వచ్చింది.
* ఎక్కడ చూసినా 24 గంటలు వెలుగులు జిమ్మిన తెలంగాణలో.. మళ్లీ పాత రోజులు తెచ్చి పవర్ కట్లు మొదలుపెట్టిన కాంగ్రెస్.
* ఓట్ల కోసం హామీ ఇవ్వకపోయినా రైతుబంధు ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్.. ఇచ్చిన మాట తప్పిన మోసగాడు రేవంత్ రెడ్డి.
* కేంద్రం కొనకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ బాధ్యత ఏంటి? చేతకాకపోతే కుర్చీ దిగిపో.
* కరోనా కష్టకాలంలో ఎమ్మెల్యేల జీతాలు ఆపి మరీ రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది.
* రేవంత్ రెడ్డి వచ్చిన ఈ మూడేళ్లలో సుమారు రూ.29 వేల కోట్ల రైతుబంధు ఎగ్గొట్టారు.
* రైతు చనిపోతే దినవారాలు కాకముందే రూ.5 లక్షల బీమా ఇచ్చాం.. ఇప్పుడు ఆ బీమాకు ప్రీమియం కట్టకుండా రైతుల ఉసురు పోసుకుంటున్న రేవంత్ సర్కార్.
* వ్యవసాయానికి డీఏపీ, యూరియా కోసం యాప్లు తెచ్చి రైతులను బజారున పడేస్తున్న దౌర్భాగ్య ప్రభుత్వాలు.
* రైతులు పండించిన వడ్లకు 5 కిలోల తరుగు పెట్టి రైతుల కడుపు కొడుతున్న దళారులు, మిల్లర్ల చేతిలో కీలుబొమ్మగా మారిన ముఖ్యమంత్రి.
* కాళేశ్వరం ప్రాజెక్టును పడబెట్టి.. బుడ్డ పిల్లర్ పేరుతో రైతుల గొంతు కోస్తున్న రేవంత్ రెడ్డి హయాంలో వచ్చింది కాలం తెచ్చిన కరువు కాదు, ఆయన తెచ్చిన కరువే.
* కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట రాక్షసంగా మారింది...
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేస్తోంది.
* కాంగ్రెస్ 1000 రోజుల పాలన.. కుట్రలు, కబ్జాలు, సెటిల్మెంట్లకే పరిమితం.
* వంద రోజుల బాండ్ పేపర్ల హామీలు ఏమయ్యాయి? ఏ వర్గానికీ న్యాయం జరగలేదు.
* రైతుబీమా బంద్.. రైతుబంధు ఎగ్గొట్టి రూ.29 వేల కోట్లు లూటీ చేసిన రేవంత్ సర్కార్.
* రుణమాఫీపై దమ్ముంటే చర్చకు రా..
* మెదక్ జిల్లాపై కక్ష సాధింపు.. సాగునీటి ప్రాజెక్టులన్నీ పడావు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.
* నిరుద్యోగులు ఎండ్రిన్ తాగాలా? విద్యార్థులు 'క్రిమినల్ వేస్ట్' ఆ? రాష్ట్రానికి రేవంత్ రెడ్డే ఒక క్రిమినల్ వేస్ట్.
* రైతుల భూములను 22Aలో పెట్టిన కాంగ్రెస్ పార్టీని.. వచ్చే ఎన్నికల్లో నిషేధిత జాబితాలో వేయాలి.
* కౌడిపల్లి, మహమ్మద్ నగర్ పీఏసీఎస్ లలో భారీ అవినీతి.. మంత్రి తుమ్మల, ఎస్పీ తక్షణమే చర్యలు తీసుకోవాలి.
సోదర, సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా మహిళా ప్రజా ప్రతినిధులు, శ్రేయోభిలాషులు, అభిమానులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలకు రక్షాబంధన్ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రజా ప్రతినిధులు, శ్రేయోభిలాషులు, అభిమానులు తనపై చూపిన ప్రేమాభిమానాల పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ.. తెలంగాణ ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు.
Harish Rao Thanneeru
సకల విఘ్నాలు తొలిగించే ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు 🙏
2 days ago | [YT] | 175
View 0 replies
Harish Rao Thanneeru
తెలంగాణ భవన్ లో.. 22a నిషేధిత భూముల స్కాం పై PPT ప్రజెంటేషన్.
🔹 22A నిషేధిత భూముల వ్యవహారంపై కీలక అంశాలు.....
🔹 వ్యాపారంలో ఉన్నప్పుడు మీకు భూమి అనేది ఆస్తి కావొచ్చు.. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత భూమి అనేది ప్రజల హక్కు
🔹 ఆ సోయి మరిచి భూములను నిషేధిత జాబితాలో పెట్టారు
🔹 లక్షలాది మంది ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు
🔹 పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి
🔹 నల్లగొండ జిల్లాలో ఆడపిల్ల పెళ్లి ఆగిపోతే.. ఊరంతా కలిసి పెళ్లి చేసింది
🔹 కానీ ఇంకా ఆగిపోయిన పెళ్లిళ్లు ఎన్ని? ఆగిన గుండెలు ఎన్ని? ఆగిన చదువులెన్ని?
🔹 హెచ్సీయూలో 400 ఎకరాల భూమిని కబ్జా పెట్టే కుట్ర చేశారు
🔹 400 ఎకరాలు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో కుదవపెట్టి రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చారు
🔹 9.5 శాతం వడ్డీకి అప్పు.. బ్రోకర్కు రూ.200 కోట్ల లంచం
🔹 మేడ్చల్ జిల్లాలో 8 వేల ఎకరాలను బీఎస్ఈలో కుదవపెట్టి మరో రూ.10 వేల కోట్ల అప్పులు తెచ్చారు
🔹 అగ్రికల్చర్ యూనివర్సిటీలో వంద ఎకరాలు తీసుకున్నారు
🔹 అల్లుడికి, తమ్ముళ్లకు వందల ఎకరాలు కట్టబెట్టారు
🔹 పాలిటెక్నిక్ కాలేజీల భూములపైనా కన్ను పడింది
🔹 ఆ భూముల కోసమే పాలిటెక్నిక్ కాలేజీలపై కత్తి
🔹 హిల్ట్ పాలసీ వెనక ఉన్నది కూడా భూమే
🔹 ఏ నిర్ణయం తీసుకున్నా.. దాని వెనక ఉండేది భూమే
🔹 హైడ్రా వెనక ఉన్నది కూడా భూదోపిడీనే
🔹 బడాబడా బాబుల ఇండ్లు హైడ్రాకు కనబడవు
🔹 మూసీ సుందరీకరణకు అటు వంద, ఇటు వంద ఎకరాలు ఎందుకు?
🔹 మల్లన్నసాగర్ నీళ్లు తెచ్చి మూసీలో పోస్తే సరిపోదా?
🔹 దానికి రూ.లక్ష కోట్లు తగలేయాలా?
🔹 మూసీ సుందరీకరణ వెనక 3 వేల ఎకరాల వ్యాపారం ఉంది
🔹 280 ఎకరాల భూమి కోసం మెట్రోతో తెగదెంపులు
🔹 22-ఏ వెనక ఉన్నది కూడా భూమే
🔹 ప్రజల వారసత్వ సంపదను 22-ఏలో చేర్చారు
🔹 30 పర్సంట్ కమీషన్ పాలన నడుస్తోంది
🔹 ఇది 30 పర్సెంట్ గవర్నమెంట్ అని ప్రజలు బహిరంగంగా చెప్తున్నారు
🔹 ఊళ్లకు ఊళ్లు, ప్రజల ఆస్తులు, అపార్ట్మెంట్లు, కాలనీలు.. అడ్డగోలుగా 22-ఏలో చేర్చారు
🔹 నిన్నటివరకు అది నీ భూమి.. పొద్దున నిషేధిత భూమి
🔹 ఒక కలం పోటుతో నిషేధిత భూమిగా మార్చారు
🔹 పాత ఇల్లు కూలగొట్టి కొత్త ఇల్లు కట్టుకుందామంటే.. రాత్రికి రాత్రి ఆ భూమిని నిషేధిత జాబితాలో పెట్టారు
🔹 ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి బాధ్యతలు విస్మరించారు
🔹 సొంత ఆస్తులు, రెవెన్యూ పెంచుకోవడం మీద పడ్డారు
🔹 హామీ ఇవ్వకపోయినా కొత్త పథకాలు తెచ్చిన నాయకుడు కేసీఆర్
🔹 ఇచ్చిన హామీలకు పంగనామాలు పెట్టిన మోసగాడు రేవంత్
🔹 కేసీఆర్కు ఓటేయకుండా తప్పు చేశామని ఓ రైతు చెప్తున్నాడు
🔹 చేతిలో పట్టా ఉన్నా.. భూమికి వాల్యూ లేదు
🔹 కొత్తగా 22-ఏలో ఏమీ పెట్టలేదని పొంగులేటి చెబుతున్నది పచ్చి అబద్ధం
🔹 ఇంతకన్నా పచ్చి అబద్ధం ఉంటుందా?
🔹 రెవెన్యూ మంత్రి పదవికి పొంగులేటి తక్షణమే రాజీనామా చేయాలి
🔹 ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే అన్నట్టు కాంగ్రెస్ బురద రాజకీయం
🔹 ఎంతసేపూ మమ్మల్ని తిట్టుకుంటూనే బతుకుతారా?
🔹 కేసీఆర్ పాలనలో ఇలాంటి పరిస్థితి ఉండేదా?
🔹 బీఆర్ఎస్ పార్టీ సమస్యలను పరిష్కరించింది
🔹 కాంగ్రెస్ పార్టీ సమస్యలను క్రియేట్ చేసింది
🔹 డిసెంబర్ 31, 2025న జీవో నం.179 వచ్చింది
🔹 22-ఏ కోసం భూముల లెక్క చెప్పాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు
🔹 కొత్త ప్రొహిబిషన్ లిస్ట్ తయారు చేయాలని 2025 సెప్టెంబర్ 11న ఆర్డర్ వచ్చింది
🔹 2025 నవంబర్ 11న జనగాం కలెక్టర్ లిస్ట్ తయారు చేశారు
🔹 తర్వాత భూములను నిషేధిత జాబితాలో పెడుతూ గెజిట్ ఇచ్చారు
🔹 అన్ని జిల్లాల కలెక్టర్లు ఇలాగే గెజిట్స్ విడుదల చేశారు
🔹 సిర్పూర్ కాగజ్నగర్ నియోజకవర్గంలో 30 వేల ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారు
🔹 అది ట్రైబల్ ఏరియా.. అందరూ పేద రైతులు.. వారి పరిస్థితి ఏంటి?
🔹 మంచిర్యాల నియోజకవర్గంలో 11 వేల ఇండ్లు నిషేధిత జాబితాలో పెట్టారు
4 days ago | [YT] | 246
View 0 replies
Harish Rao Thanneeru
తెలంగాణ భవన్ | మీడియా సమావేశం...
• కండ్ల ముందు నీళ్లు పారుతున్నా పొలాలకు నీళ్లు ఇవ్వలేని పాలన. పంటలను కాపాడలేని పరిస్థితి.
• ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు.
• తెలంగాణ రైతాంగానికి నీళ్లు నిల్లు.. ఏపీ రైతాంగానికి నీళ్లు ఫుల్లు.
• వచ్చిన నీళ్లు వచ్చినట్లు ఎత్తాల్సిన నీళ్లను ఎత్తకుండా చోద్యం చూస్తున్నడు.
• 4000 క్యూసెక్కులు ఎత్తగలిగే కెపాసిటీ ఉంటే రేవంత్ రెడ్డి ఎత్తుతున్నది 700 క్యూసెక్కులు.
• పాలమూరు అన్ని ప్రాజెక్టుల మోటార్లు ఆన్ చేసి పొలాలకు నీళ్లు ఇవ్వాలి.
• ఏపీ నీటి తరలింపుకు వెంటనే అడ్డుకట్ట వేయాలి.
• రైతుకు కావాల్సింది పవర్పాయింట్ ప్రజెంటేషన్లు కాదు.. పంపులకు పవర్, పొలాలకు సాగునీరు.
• ప్రకృతి వైపరీత్యం కావచ్చు.. కానీ నీరు అందుబాటులో ఉండి కూడా రైతుకు అందించక పోవడం మాత్రం ప్రభుత్వ వైఫల్యం.
• ప్రకృతి వైపరీత్యం కాదు, కాంగ్రెస్ వైపరీత్యం వచ్చింది రాష్ట్రానికి.
5 days ago | [YT] | 290
View 0 replies
Harish Rao Thanneeru
నల్ల టీషర్టులతో సభలోకి అనుమతి లేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు!
ప్రశ్నించే గొంతులను నొక్కేందుకేనా ఈ అరెస్టులు? అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడుతున్న బీఆర్ఎస్.
అసెంబ్లీ గేటు వద్ద జరిగిన తోపులాటలో కిందపడిపోయిన మాజీ మంత్రి హరీష్ రావు గారు, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
ప్రతిపక్ష నిరసనను అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా?
1 week ago | [YT] | 256
View 3 replies
Harish Rao Thanneeru
* రైతు సమస్యలపై దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రైతు పొలికేక...
* కేసీఆర్ ఏలుబడిలో 10 ఏళ్లు చల్లగున్న రైతులు.. రేవంత్ రెడ్డి పుణ్యమా అని మళ్లీ రోడ్లకెక్కాల్సి వచ్చింది.
* ఎక్కడ చూసినా 24 గంటలు వెలుగులు జిమ్మిన తెలంగాణలో.. మళ్లీ పాత రోజులు తెచ్చి పవర్ కట్లు మొదలుపెట్టిన కాంగ్రెస్.
* ఓట్ల కోసం హామీ ఇవ్వకపోయినా రైతుబంధు ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్.. ఇచ్చిన మాట తప్పిన మోసగాడు రేవంత్ రెడ్డి.
* కేంద్రం కొనకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ బాధ్యత ఏంటి? చేతకాకపోతే కుర్చీ దిగిపో.
* కరోనా కష్టకాలంలో ఎమ్మెల్యేల జీతాలు ఆపి మరీ రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది.
* రేవంత్ రెడ్డి వచ్చిన ఈ మూడేళ్లలో సుమారు రూ.29 వేల కోట్ల రైతుబంధు ఎగ్గొట్టారు.
* రైతు చనిపోతే దినవారాలు కాకముందే రూ.5 లక్షల బీమా ఇచ్చాం.. ఇప్పుడు ఆ బీమాకు ప్రీమియం కట్టకుండా రైతుల ఉసురు పోసుకుంటున్న రేవంత్ సర్కార్.
* వ్యవసాయానికి డీఏపీ, యూరియా కోసం యాప్లు తెచ్చి రైతులను బజారున పడేస్తున్న దౌర్భాగ్య ప్రభుత్వాలు.
* రైతులు పండించిన వడ్లకు 5 కిలోల తరుగు పెట్టి రైతుల కడుపు కొడుతున్న దళారులు, మిల్లర్ల చేతిలో కీలుబొమ్మగా మారిన ముఖ్యమంత్రి.
* కాళేశ్వరం ప్రాజెక్టును పడబెట్టి.. బుడ్డ పిల్లర్ పేరుతో రైతుల గొంతు కోస్తున్న రేవంత్ రెడ్డి హయాంలో వచ్చింది కాలం తెచ్చిన కరువు కాదు, ఆయన తెచ్చిన కరువే.
* కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట రాక్షసంగా మారింది...
1 week ago | [YT] | 240
View 0 replies
Harish Rao Thanneeru
* సిద్దిపేటలో నిరుద్యోగ యువత నిరసన కార్యక్రమంలో....
* ఆరు గ్యారంటీలని చెప్పి ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తా నుండి డిమాండ్ చేస్తున్నాం...
* ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తారా? ఇయ్యరా? వాళ్ల సంగతి ఏందో అసెంబ్లీలో గట్టిగా తేలుస్తా....
* పాలిటెక్నీక్ విద్యార్థుల కోసం 97 జీవో రద్దు చేయాలని అసెంబ్లీలో పోరాడుతాం..
* జాబ్ క్యాలెండర్ కాస్తా ‘జాబ్లెస్ క్యాలెండర్’ అయిపోయింది.
* 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏందో అసెంబ్లీలో నిలదిస్తా...
* రైతు బీమా... ఫీజు రీయింబర్స్మెంట్, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ పథకాలు ఎక్కడ పొయాయ్...
* కేసీఆర్ తెచ్చిన అన్ని స్కీములు బంద్ చేసిండు.....
* సిద్దిపేట పిల్లల కోసం అన్ని విద్యాలయాలు అందుబాటులో తెచ్చాను...
* 200 కోట్లతో మంజూరు చేపించిన వెటర్నరీ కళాశాలను ఈ దొంగ రేవంత్ రెడ్డి కొడంగల్కి ఎత్తుకుపోయిండు...
* సిద్దిపేట ప్రజల కోసం శిల్పారామం.. రంగనాయక సాగర్ టూరిజం అభివృద్ధి చేస్తుంటే వాటిని కాకుండా ఆపారు..
* ఇక్కడ ఉన్న కాంగ్రెసోళ్లకు సిగ్గు ఉండాలి.. హరీష్ రావు తెచ్చిన కాలేజ్, అభివృద్ధి పనులు ఎందుకు ఆపారు అని రేవంత్ రెడ్డిని అడిగే దమ్ము లేదు...
* విద్యార్థుల మీద కేసులు పెడతా అని పోలీస్లు బెదిస్తున్నారట..
* విద్యార్థుల మీద కేసులు పెట్టాలి అన్న... కొట్టాలి అన్న ముందు హరీష్ రావు దాటి రావాలి..
* హరీష్ రావు మీద కేసులు పెట్టుకోండి... ఒక్క విద్యార్థి మీద కేసు పెట్టిన తస్మాత్ జాగ్రత్త...
1 week ago | [YT] | 307
View 0 replies
Harish Rao Thanneeru
* సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే.. కాంగ్రెస్ పాలనలో భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడు.
* కాగజ్నగర్ నియోజకవర్గంలో ఏకంగా 42,867 ఎకరాల రైతుల భూములు 22ఏ జాబితాలో బందీ.
* రేవంత్ ఇల్లు నిషేధిత జాబితాలో పడితే రాత్రికి రాత్రే తీసేసుకున్నాడు.. మరి పేదలకు ఒక న్యాయం, ముఖ్యమంత్రికి ఇంకో న్యాయమా?
* ఈ పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టిన పొంగులేటిని అసెంబ్లీకి రాకుండా రేవంత్ రెడ్డి నిషేధించాలి.
* రైతులను కబ్జాదారులుగా అవమానించిన ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి.
* భూములు లేవని బ్యాంకు మేనేజర్లు గెంటేస్తున్నారు.. పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి.. ఇది ఇందిరమ్మ రాజ్యమా? కబ్జాల రాజ్యమా?
* ఒక్క ఎకరా కూడా 22ఏలో పెట్టలేదని అబద్ధాలు ఆడుతున్న మంత్రి పొంగులేటిని అసెంబ్లీకి రాకుండా నిషేధించాలి.
* వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, దళితబంధు అన్నీ బంద్.
* ప్రతి అవ్వకు, తాతకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.66 వేల బాకీ పడింది.. వడ్డీతో సహా వసూలు చేస్తాం.
* మా కోనప్ప, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరూ ఒకటయ్యారు.. ఇక్కడ ఏ శక్తి ఎదురొచ్చినా తుఫాన్లో కొట్టుకుపోవాల్సిందే.
1 week ago (edited) | [YT] | 91
View 0 replies
Harish Rao Thanneeru
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేస్తోంది.
* కాంగ్రెస్ 1000 రోజుల పాలన.. కుట్రలు, కబ్జాలు, సెటిల్మెంట్లకే పరిమితం.
* వంద రోజుల బాండ్ పేపర్ల హామీలు ఏమయ్యాయి? ఏ వర్గానికీ న్యాయం జరగలేదు.
* రైతుబీమా బంద్.. రైతుబంధు ఎగ్గొట్టి రూ.29 వేల కోట్లు లూటీ చేసిన రేవంత్ సర్కార్.
* రుణమాఫీపై దమ్ముంటే చర్చకు రా..
* మెదక్ జిల్లాపై కక్ష సాధింపు.. సాగునీటి ప్రాజెక్టులన్నీ పడావు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.
* నిరుద్యోగులు ఎండ్రిన్ తాగాలా? విద్యార్థులు 'క్రిమినల్ వేస్ట్' ఆ? రాష్ట్రానికి రేవంత్ రెడ్డే ఒక క్రిమినల్ వేస్ట్.
* రైతుల భూములను 22Aలో పెట్టిన కాంగ్రెస్ పార్టీని.. వచ్చే ఎన్నికల్లో నిషేధిత జాబితాలో వేయాలి.
* కౌడిపల్లి, మహమ్మద్ నగర్ పీఏసీఎస్ లలో భారీ అవినీతి.. మంత్రి తుమ్మల, ఎస్పీ తక్షణమే చర్యలు తీసుకోవాలి.
1 week ago | [YT] | 183
View 0 replies
Harish Rao Thanneeru
దివ్యాంగులకు కాంగ్రెస్ దగా.. ఒక్కొక్కరికీ రూ.66 వేలు బాకీ పడ్డ రేవంత్ రెడ్డి.
దివ్యాంగుల పట్ల ఈ ప్రభుత్వానికి కనీస మానవత్వం లేదు.
ఆనాడు రూ.500 ఉన్న పెన్షన్ను రూ.4,016 చేసి ఆదుకున్నది కేసీఆర్ గారే.
హామీ ఇచ్చిన రూ.6,000 పెన్షన్ ఏది? బ్యాక్లాగ్ పోస్టులు, ఉచిత బస్సు ఏమాయె.
బడా కాంట్రాక్టర్లకు బిల్లులిస్తే కమీషన్లు వస్తాయి.. దివ్యాంగులకు ఇస్తే రావు.
అందాల పోటీలకు, ఫుట్బాల్ సోకులకు డబ్బులుంటాయి కానీ పెన్షన్లకు ఉండవా
30 వేల కోట్ల భూములు అమ్మాడు, వందల కోట్ల ఆస్తులు తమ్ముడికి కట్టబెట్టాడు.
హామీలు అడిగితే తప్పుపడతారా..దివ్యాంగుల పక్షాన ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా చేస్తాం.
2 weeks ago | [YT] | 221
View 2 replies
Harish Rao Thanneeru
సోదర, సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా మహిళా ప్రజా ప్రతినిధులు, శ్రేయోభిలాషులు, అభిమానులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలకు రక్షాబంధన్ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రజా ప్రతినిధులు, శ్రేయోభిలాషులు, అభిమానులు తనపై చూపిన ప్రేమాభిమానాల పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ.. తెలంగాణ ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు.
2 weeks ago | [YT] | 268
View 1 reply
Load more