*సంకష్టహర చతుర్థి* *గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది*
*సంకష్ట చతుర్థి* మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది.
పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరదచతుర్థి ని వినాయక వ్రతం గా వినాయక చవితి రోజున ఆచరించెదరు, సంకటములను తొలించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు.
*సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం:-* సంకష్టహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలపాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే తలస్నానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి. అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి.
_సంకటనాశన గణేశ స్తోత్రం:_ సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును. సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కదపరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి.
*సంకట హర చతుర్ధి వ్రత కథ:-* ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి ( వినాయకుని గొప్ప భక్తుడు ) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెలుతుండగా ఘర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపురాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడ సాగాడు.
అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు.. ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అపుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరు తుంది అని అడిగాడు వినయంగా! అపుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు.
సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, 'నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది, ఈ రోజు మరణించింది' అని చెప్పాడు.
అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేషుని దూతని అపుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం పై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పో టనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు,
ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.
3. కార్తికేయః – ఆరు కృత్తికా నక్షత్రములచే పోషింపబడిన వాడు.
4. అగ్నినన్దనః – పరమశివుని జ్ఞానాగ్ని నుంచి ఉద్భవించినవాడు మరియు పరమశివుని తేజస్సు కొంత సేపు భరించినందువల్ల, అగ్ని దేవునికి కూడా తనయుడిగా పిలువబడినవాడు.
5. స్కందః – పరమశివుని తేజస్సు నుండి జన్మించినవాడు.
6. కుమారః – కుమార అన్న నామం కేవలం సుబ్రహ్మణ్యునికే చెందినది.
7. సేనానీః – దేవసేనలకు అధిపతి, దేవసేనాధ్యుక్షుడు.
8. స్వామీ శంకరసంభవః – శంకరుని దివ్యమైన తేజస్సు నుండి పుట్టినవాడు.
9. గాంగేయః – పరమశివుని తేజస్సు అగ్నిదేవుడు భరించలేక, గంగా మాతకి ఇచ్చేస్తే, గంగా మాత కొంత సేపు శివుని తేజస్సును భరిస్తుంది. అందువల్ల, గంగా మాతకి కూడా పుత్రునిగా పిలబడ్డవాడు కాబట్టి గాంగేయ అనే నామం వచ్చింది.
10. తామ్రచూడః – కుక్కుటమును అధిరోహించిన వాడు.
11. బ్రహ్మచారీ – ఎల్లప్పుడూ బ్రహ్మనందు రమించువాడు.
12. శిఖిధ్వజః – అగ్ని ధ్వజముగా కలవాడు.
13. తారకారిః – తారకాసురడనే రాక్షస సంహారము చేయుటకు అవతారం దాల్చిన వాడు, తారకాసురుడిని, ఇతర రాక్షస గణములను సంహరించి దేవతలను రక్షించినవాడు.
14. ఉమాపుత్రః – ఉమాదేవి, అంటే పార్వతీ అమ్మ వారి ముద్దుల తనయుడు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి వారు అచ్చం అమ్మవారి లానే ఉంటారు.
15. క్రౌంచారిః – పర్వత రూపములో ఉన్న క్రౌంచ అనే రాక్షసుడిని సంహరించినవాడు.
16. షడాననః – ఆరు ముఖములు గలవాడు.
17. శబ్దబ్రహ్మసముద్రః – జ్ఞాన స్వరూపుడు, అంటే వేదములు ఏ పరబ్రహ్మ స్వరూపమును గురించి ఘోషిస్తున్నాయో, ఆ వేద శబ్దములచే ప్రతిపాదించబడిన వాడు.
18. సిద్ధః – పరిపూర్ణ సిద్ధ స్వరూపుడు.
19. సారస్వతః – సరస్వతీ స్వరూపము, అంటే జ్ఞాన స్వరూపము.
20. గుహః – సకలజీవుల హృదయ గుహలో కొలువై ఉన్నవాడు.
21. భగవాన్ సనత్కుమారః – చతుర్ముఖ బ్రహ్మ గారి నలుగురు మానస పుత్రులలో ఒకరైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారు. ఈ విషయమే, త్రిపురా రహస్యంలో మాహాత్మ్యఖండంలో వివరించబడినదని, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నిర్ధారించారు.
22. భోగమోక్షఫలప్రదః – ఈ భూమి మీద మనం సుఖంగా జీవించడానికి అవసరమైన సంపదతో పాటు అంత్యమునందు మోక్షమును కూడా ఇవ్వగలిగినవాడు.
23. శరజన్మా – శరవణతటాకము (రెల్లు పొదల) నుండి జన్మించినవాడు.
24. గణాధీశః – సకల దేవతలకు, గణములకు అధిపతి అయిన వాడు.
25. పూర్వజః – అందరికన్నా ముందున్నవాడు, అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు, కేవలం ఒక అవతారం మాత్రమే కాదు, ఎప్పుడూ ఉండే పరబ్రహ్మ స్వరూపం. ఆయన ఎప్పుడూ ఉన్నవాడు, పుట్టుక లేనివాడు.
💥స్కందుని ఈ 28 నామాలకీ "ప్రజ్ఞావివర్ధక" నామాలని పేరు.
💥ఆ కార్తికేయుడే స్వయంగా ఈ కార్తికేయ స్తోత్రము పఠించడం వలన కలిగే #ఫలశృతి ని చెప్పి ఉన్నారు.
💥#స్కంద_ఉవాచ: ఈ "ప్రజ్ఞావివర్ధన" కార్తికేయ స్తోత్రము రుద్రయమల తంత్రములోనిది.
💥ఎవరైతే ఈ 28 నామములు ప్రతీ దినం ప్రాతఃకాలం భక్తి శ్రద్ధలతో చదువుతారో, వారు సరస్వతీ అనుగ్రహం పొంది, చక్కని తెలివితేటలు, మంచి వాక్కు మరియు జ్ఞానమును పొందుతారు. సేకరణ... 💐🙏 ⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️
మాఘ మాసం శ్యామలాదేవి నవరాత్రులు 2023 జనవరి 22న ప్రారంభమై జనవరి 30న ముగుస్తాయి..వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు అంటే ఈ పూజ గోప్యంగా చేసుకోవాలి..
సాధారణంగా ప్రతి సంవత్సరం మనకు హిందూ క్యాలెండర్ ప్రకారం నాలుగు నవరాత్రులు వస్తుంటాయి..అవి ఏవిటంటే..
1. మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు.
2. ఆశ్వయుజ మాసంలో శారదా నవరాత్రులు.
3. ఆషాడ మాసంలో వారాహి నవరాత్రులు.
4. చైత్రమాసంలో వసంత నవరాత్రులు.
ఈ 2023 వ సంవత్సరంలో మాఘమాసం మనకి జనవరి 22 శుద్ధ పాఢ్యమి ఆదివారం నాడు ప్రారంభమై, ఫిబ్రవరి 20 అమావాస్య సోమవారం నాడు ముగుస్తుంది. శ్యామలా నవరాత్రులను మాఘమాస శుద్ధ పాఢ్యమి నుండి నవమి వరకు 9 రోజులపాటు జరుపుకుంటారు..
ఈ సంవత్సరం శ్యామలా నవరాత్రులు జనవరి 22 ఆదివారం మాఘశుద్ధ పాఢ్యమి తిథితో ప్రారంభమై, జనవరి 30 సోమవారం మాఘశుద్ధ నవమి తిథితో ముగుస్తాయి.
మొదటి రోజు "జనవరి 22, ఆదివారం" నాడు అమ్మవారిని "లఘు శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.
రెండవ రోజు "జనవరి 23, సోమవారం" నాడు అమ్మవారిని
"వాగ్వాధినీ శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.
మూడోరోజు "జనవరి 24 , మంగళవారం" నాడు అమ్మవారిని "నకుల శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.
నాల్గవ రోజు "జనవరి 25, బుధవారం" నాడు అమ్మవారిని "హాసంతి శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.
ఐదవ రోజు "జనవరి 26, గురువారం" నాడు అమ్మవారిని "సర్వసిద్ధి మాతంగి" రూపంలో పూజిస్తారు.
ఆరవ రోజు "జనవరి 27, శుక్రవారం" నాడు అమ్మవారిని "వాస్యమాతంగి" రూపంలో పూజిస్తారు.
ఏడవ రోజు "జనవరి 28, శనివారం" నాడు అమ్మవారిని "సారికా శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.
ఎనిమిదవ రోజు "జనవరి 29, ఆదివారం" నాడు అమ్మవారిని "శుక శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.
తొమ్మిదవ రోజు "జనవరి 30, సోమవారం" నాడు అమ్మవారిని "రాజమాతంగి లేదా రాజశ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.
శ్యామలాదేవికి నిత్యపూజాతో పాటు మాతంగి శ్యామల అష్టోత్తరం, శ్యామల షోడశోపచార నామాలతో కుంకుమార్చన చేసుకోవాలి. వీలైన వారు మాతంగి యొక్క స్తోత్రాలు, హృదయ కవచం, సహస్రనామాలు మొదలగువాటిని పారాయణ చేస్తు పూజలు చేసుకోవాలి.ఎరుపు రంగు పూవులతో అమ్మవారికి అలంకరణ చేసి , పాయసాన్ని ప్రసాదంగా నివేదించాలి..వీలైతే ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి..
శ్రీ మాత్రే నమః
(సేకరణ)
పవిత్రమైన శ్రీ గానుగపూర్ దత్త క్షేత్రం లో ఉన్న శ్రీ గురుదత్త నృసింహ సరస్వతి స్వామి వారు వారి నిర్గుణ పాదుకలు,ఓం శ్రీ గురుదత్త జై గురుదత్త 🕉️🕉️ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 🕉️🕉️ https://youtu.be/XEIDHEx631U
Arunachala Sannidi
Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva
Arunachala Sannidhi....
2 years ago | [YT] | 3
View 0 replies
Arunachala Sannidi
పిఠాపురం శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి వారు....
దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా!!
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా.
Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala
@అరుణాచల సన్నిధి ఛానల్
@ArunachalaSannidi
2 years ago | [YT] | 4
View 0 replies
Arunachala Sannidi
###అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ###
14 ఏప్రిల్ 1950 రాత్రి 8.47 నిమిషాలు:
అందరూ చూస్తుండగా ఒక పెద్ద కాంతిపుంజము
అరుణాచలము వైపు ఉత్తర దిక్కున ప్రయాణించి
అరుణగిరి లో ఐక్యమైంది...
భగవాన్ విశ్వ హృదయములో లీనమైరి.
అసామాన్యమైన, అద్భుతమైన శాంతి
ఆ చివరి గంటలో అంతటా అలుముకున్నది..
స్వయం ప్రకాశమైన ఆత్మ అంతటా వ్యాపించినది.
భగవాన్ శ్రీ రమణ మహర్షి నిత్యసత్యాత్మగా,
స్వప్రకాశ జ్యోతిగా నిలిచిపోయారు.
ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ💐
ఓమ్ శ్రీ గురుభ్యోనమః💐
14/4/2023
3 years ago | [YT] | 5
View 0 replies
Arunachala Sannidi
ఉద్యోగ ప్రాప్తి సంపాదన కొరకు శివుడిని ఎలా పూజించాలి | తాళపత్రసత్యాలు | ధర్మసందేహాలు | Arunachala Sannidi
https://youtu.be/Y1TJ70z-l7M
3 years ago | [YT] | 5
View 2 replies
Arunachala Sannidi
*సంకష్టహర చతుర్థి*
*గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది*
*సంకష్ట చతుర్థి*
మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం.
గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది.
పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు.
ఇందులో వరదచతుర్థి ని వినాయక వ్రతం గా వినాయక చవితి రోజున ఆచరించెదరు,
సంకటములను తొలించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు.
*సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం:-*
సంకష్టహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలపాటు ఆచరించాలి.
ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే తలస్నానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి.
అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి.
మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి.
_సంకటనాశన గణేశ స్తోత్రం:_ సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను.
ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి.
తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి.
శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును.
సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కదపరాదు.
సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి.
నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి.
*సంకట హర చతుర్ధి వ్రత కథ:-*
ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి ( వినాయకుని గొప్ప భక్తుడు ) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెలుతుండగా ఘర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు.
అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది.
ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపురాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడ సాగాడు.
అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు.
ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు.
అపుడు ఇంద్రుడు.. ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు.
అపుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరు తుంది అని అడిగాడు వినయంగా! అపుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు.
సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు.
అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది.
సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు.
దానికి గణేశ దూత, 'నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు.
చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది, ఈ రోజు మరణించింది' అని చెప్పాడు.
అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు.
గణేషుని దూతని అపుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు.
ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం పై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పో టనం కలిగించింది.
మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది.
దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు,
ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది.
వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.
*_🍃శుభమస్తు🍃_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
3 years ago | [YT] | 55
View 0 replies
Arunachala Sannidi
⚜️🕉️🚩 ఓం శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః 🌹🙏
💥#మురుగన్_శ్లోకం:
ఉద్యద్భానుసహస్రకోటిసదృశంశక్తిప్రదంషాణ్ముఖం
గంగాధరగిరిరాజకన్యకప్రియంవేదస్తుతంశ్రీకరం
భవబంధమోచనరక్షణాదక్షభావార్ద్రతత్త్వాత్మకం
సుబ్రహ్మణ్య ఉపాస్మహే సతతం బ్రహ్మణ్యతత్త్వాత్మకం ||
🍁🍁🍁🍁🍁
💥శ్రీ కార్తికేయ ప్రజ్ఞావివర్ధన స్తోత్రం💥
స్కంద ఉవాచ ।
యోగీశ్వరో మహాసేనః కార్తికేయోఽగ్నినందనః ।
స్కందః కుమారః సేనానీః స్వామీ శంకరసంభవః ॥ 1 ॥
గాంగేయస్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః ।
తారకారిరుమాపుత్రః క్రౌంచారిశ్చ షడాననః ॥ 2 ॥
శబ్దబ్రహ్మసముద్రశ్చ సిద్ధః సారస్వతో గుహః ।
సనత్కుమారో భగవాన్ భోగమోక్షఫలప్రదః ॥ 3 ॥
శరజన్మా గణాధీశపూర్వజో ముక్తిమార్గకృత్ ।
సర్వాగమప్రణేతా చ వాంఛితార్థప్రదర్శనః ॥ 4 ॥
అష్టావింశతినామాని మదీయానీతి యః పఠేత్ ।
ప్రత్యూషే శ్రద్ధయా యుక్తో మూకో వాచస్పతిర్భవేత్ ॥ 5 ॥
మహామంత్రమయానీతి మమ నామానుకీర్తనమ్ ।
మహాప్రజ్ఞామవాప్నోతి నాత్ర కార్యా విచారణా ॥ 6 ॥
ఇతి శ్రీరుద్రయామలే ప్రజ్ఞావివర్ధనాఖ్యం శ్రీమత్కార్తికేయస్తోత్రమ్ ॥
🔸🔹🔸🔹🔸🔹
💥కార్తికేయుని 28 నామములు:
1. యోగీశ్వరః – యోగీశ్వరులకు అధిపతి.
2. మహాసేనః – దేవసైన్యానికి అధిపతి, దేవసేనాపతి.
3. కార్తికేయః – ఆరు కృత్తికా నక్షత్రములచే పోషింపబడిన వాడు.
4. అగ్నినన్దనః – పరమశివుని జ్ఞానాగ్ని నుంచి ఉద్భవించినవాడు మరియు పరమశివుని తేజస్సు కొంత సేపు భరించినందువల్ల, అగ్ని దేవునికి కూడా తనయుడిగా పిలువబడినవాడు.
5. స్కందః – పరమశివుని తేజస్సు నుండి జన్మించినవాడు.
6. కుమారః – కుమార అన్న నామం కేవలం సుబ్రహ్మణ్యునికే చెందినది.
7. సేనానీః – దేవసేనలకు అధిపతి, దేవసేనాధ్యుక్షుడు.
8. స్వామీ శంకరసంభవః – శంకరుని దివ్యమైన తేజస్సు నుండి పుట్టినవాడు.
9. గాంగేయః – పరమశివుని తేజస్సు అగ్నిదేవుడు భరించలేక, గంగా మాతకి ఇచ్చేస్తే, గంగా మాత కొంత సేపు శివుని తేజస్సును భరిస్తుంది.
అందువల్ల, గంగా మాతకి కూడా పుత్రునిగా పిలబడ్డవాడు కాబట్టి గాంగేయ అనే నామం వచ్చింది.
10. తామ్రచూడః – కుక్కుటమును అధిరోహించిన వాడు.
11. బ్రహ్మచారీ – ఎల్లప్పుడూ బ్రహ్మనందు రమించువాడు.
12. శిఖిధ్వజః – అగ్ని ధ్వజముగా కలవాడు.
13. తారకారిః – తారకాసురడనే రాక్షస సంహారము చేయుటకు అవతారం దాల్చిన వాడు, తారకాసురుడిని, ఇతర రాక్షస గణములను సంహరించి దేవతలను రక్షించినవాడు.
14. ఉమాపుత్రః – ఉమాదేవి, అంటే పార్వతీ అమ్మ వారి ముద్దుల తనయుడు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి వారు అచ్చం అమ్మవారి లానే ఉంటారు.
15. క్రౌంచారిః – పర్వత రూపములో ఉన్న క్రౌంచ అనే రాక్షసుడిని సంహరించినవాడు.
16. షడాననః – ఆరు ముఖములు గలవాడు.
17. శబ్దబ్రహ్మసముద్రః – జ్ఞాన స్వరూపుడు, అంటే వేదములు ఏ పరబ్రహ్మ స్వరూపమును గురించి ఘోషిస్తున్నాయో, ఆ వేద శబ్దములచే ప్రతిపాదించబడిన వాడు.
18. సిద్ధః – పరిపూర్ణ సిద్ధ స్వరూపుడు.
19. సారస్వతః – సరస్వతీ స్వరూపము, అంటే జ్ఞాన స్వరూపము.
20. గుహః – సకలజీవుల హృదయ గుహలో కొలువై ఉన్నవాడు.
21. భగవాన్ సనత్కుమారః – చతుర్ముఖ బ్రహ్మ గారి నలుగురు మానస పుత్రులలో ఒకరైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారు. ఈ విషయమే, త్రిపురా రహస్యంలో మాహాత్మ్యఖండంలో వివరించబడినదని, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నిర్ధారించారు.
22. భోగమోక్షఫలప్రదః – ఈ భూమి మీద మనం సుఖంగా జీవించడానికి అవసరమైన సంపదతో పాటు అంత్యమునందు మోక్షమును కూడా ఇవ్వగలిగినవాడు.
23. శరజన్మా – శరవణతటాకము (రెల్లు పొదల) నుండి జన్మించినవాడు.
24. గణాధీశః – సకల దేవతలకు, గణములకు అధిపతి అయిన వాడు.
25. పూర్వజః – అందరికన్నా ముందున్నవాడు, అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు, కేవలం ఒక అవతారం మాత్రమే కాదు, ఎప్పుడూ ఉండే పరబ్రహ్మ స్వరూపం. ఆయన ఎప్పుడూ ఉన్నవాడు, పుట్టుక లేనివాడు.
26. ముక్తిమార్గకృత్ – ముక్తి మార్గమును బోధించే గురు స్వరూపం. అంత్యమున ముక్తిని ప్రసాదించి, తనలో కలుపుకునే స్వామి.
27. సర్వాగమప్రణేతా – సకల ఆగమములకు మూలము.
28. వాంచితార్ధప్రదర్శనః – అభీష్టములను నెరవేర్చే తండ్రి.
💥స్కందుని ఈ 28 నామాలకీ "ప్రజ్ఞావివర్ధక" నామాలని పేరు.
💥ఆ కార్తికేయుడే స్వయంగా ఈ కార్తికేయ స్తోత్రము పఠించడం వలన కలిగే #ఫలశృతి ని చెప్పి ఉన్నారు.
💥#స్కంద_ఉవాచ:
ఈ "ప్రజ్ఞావివర్ధన" కార్తికేయ స్తోత్రము రుద్రయమల తంత్రములోనిది.
💥ఎవరైతే ఈ 28 నామములు ప్రతీ దినం ప్రాతఃకాలం భక్తి శ్రద్ధలతో చదువుతారో, వారు సరస్వతీ అనుగ్రహం పొంది, చక్కని తెలివితేటలు, మంచి వాక్కు మరియు జ్ఞానమును పొందుతారు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️
3 years ago | [YT] | 168
View 0 replies
Arunachala Sannidi
మాఘ మాసం శ్యామలాదేవి నవరాత్రులు 2023 జనవరి 22న ప్రారంభమై జనవరి 30న ముగుస్తాయి..వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు అంటే ఈ పూజ గోప్యంగా చేసుకోవాలి..
సాధారణంగా ప్రతి సంవత్సరం మనకు హిందూ క్యాలెండర్ ప్రకారం నాలుగు నవరాత్రులు వస్తుంటాయి..అవి ఏవిటంటే..
1. మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు.
2. ఆశ్వయుజ మాసంలో శారదా నవరాత్రులు.
3. ఆషాడ మాసంలో వారాహి నవరాత్రులు.
4. చైత్రమాసంలో వసంత నవరాత్రులు.
ఈ 2023 వ సంవత్సరంలో మాఘమాసం మనకి జనవరి 22 శుద్ధ పాఢ్యమి ఆదివారం నాడు ప్రారంభమై, ఫిబ్రవరి 20 అమావాస్య సోమవారం నాడు ముగుస్తుంది. శ్యామలా నవరాత్రులను మాఘమాస శుద్ధ పాఢ్యమి నుండి నవమి వరకు 9 రోజులపాటు జరుపుకుంటారు..
ఈ సంవత్సరం శ్యామలా నవరాత్రులు జనవరి 22 ఆదివారం మాఘశుద్ధ పాఢ్యమి తిథితో ప్రారంభమై, జనవరి 30 సోమవారం మాఘశుద్ధ నవమి తిథితో ముగుస్తాయి.
మొదటి రోజు "జనవరి 22, ఆదివారం" నాడు అమ్మవారిని "లఘు శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.
రెండవ రోజు "జనవరి 23, సోమవారం" నాడు అమ్మవారిని
"వాగ్వాధినీ శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.
మూడోరోజు "జనవరి 24 , మంగళవారం" నాడు అమ్మవారిని "నకుల శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.
నాల్గవ రోజు "జనవరి 25, బుధవారం" నాడు అమ్మవారిని "హాసంతి శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.
ఐదవ రోజు "జనవరి 26, గురువారం" నాడు అమ్మవారిని "సర్వసిద్ధి మాతంగి" రూపంలో పూజిస్తారు.
ఆరవ రోజు "జనవరి 27, శుక్రవారం" నాడు అమ్మవారిని "వాస్యమాతంగి" రూపంలో పూజిస్తారు.
ఏడవ రోజు "జనవరి 28, శనివారం" నాడు అమ్మవారిని "సారికా శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.
ఎనిమిదవ రోజు "జనవరి 29, ఆదివారం" నాడు అమ్మవారిని "శుక శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.
తొమ్మిదవ రోజు "జనవరి 30, సోమవారం" నాడు అమ్మవారిని "రాజమాతంగి లేదా రాజశ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.
శ్యామలాదేవికి నిత్యపూజాతో పాటు మాతంగి శ్యామల అష్టోత్తరం, శ్యామల షోడశోపచార నామాలతో కుంకుమార్చన చేసుకోవాలి. వీలైన వారు మాతంగి యొక్క స్తోత్రాలు, హృదయ కవచం, సహస్రనామాలు మొదలగువాటిని పారాయణ చేస్తు పూజలు చేసుకోవాలి.ఎరుపు రంగు పూవులతో అమ్మవారికి అలంకరణ చేసి , పాయసాన్ని ప్రసాదంగా నివేదించాలి..వీలైతే ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి..
శ్రీ మాత్రే నమః
(సేకరణ)
3 years ago | [YT] | 122
View 0 replies
Arunachala Sannidi
🌸
పుష్య మకర సంక్రమణం
అయ్యప్పస్వామివారి మకరజ్యోతి .
ఈనాటి ప్రదోష వేళలో దర్శనం - పరమ పావనం.
▫
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.
▫
దట్టమైన అరణ్యంలో , ఎత్తైన కొండల్లో ,
నింగినంటే వృక్షాలతో ,
గలగలా పారే సెలయేర్లతో ,
అత్భుతమైన ప్రకృతి దృశ్యాలతో ,
అలౌకికమైన ఆనందాన్ని పంచే
సుందర స్థలాల మధ్య
హరిహరసుతునిగా
అవతరించిన అయ్యప్పస్వామి
పాదధూళితో పునీతమైన దివ్యక్షేత్రంనందు
సర్వ పాపహారణమైన దర్శనమే
మకరజ్యోతి దర్శనం.
సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు అవతారమైన
భృగు వంశీయుడైన
శ్రీ పరశురాముడు నిర్మింపజేసిన
పదునెట్టాంబడి సోపాన మార్గానికి
మండలకాలం పాటు
కఠిన నియమాలతో కఠిన దీక్షలతో
చండిక , అన్నపూర్ణ , భద్రకాళి ,
భైరవి , సుబ్రహ్మణ్యేశ్వర , గంధర్వ ,
కార్తవీర్య , తృషనాభ , శ్రుతి భేదక ,
కటు శబ్దక , యుడుంబ , భేతాళ ,
హరిప్రియ , కర్ణ పిశాచి , పులందిని ,
రేణుక , ప్రదీపిక , ప్రత్యంగిర
ఇలా పద్దెనిమిది అధి దేవతలతో
పంచలోహ కవచంతో
అలంకరించబడ్డ పదునెట్టాంబడికి
ద్వార పాలకులుగా వున్న
కరుప్ప స్వామిని ,
కడుత్త స్వాములను దాటుకుని
అరిషడ్వర్గాలను, పంచేంద్రియాలను ,
సత్త్వ రజస్తమో గుణాలను ,
దర్పము , అహంకారాలను
జయించుకొన్నవారికి
తత్త్వమసి అనే పరమపదమైన
గర్భాలయంలో
అయ్యప్పస్వామి ఎత్తైన పీఠంపై
పట్ట బంధాసనంతో చిన్ముద్రను ధరించి
యోగమూర్తిగా ప్రసన్నవదనంతో ,
గంభీరంగా వుండే దివ్య మంగళమూర్తికి
జలాభిషేకం , పంచామృతాభిషేకం ,
నెయ్యాభిషేకం , భస్మాభిషేకం ,
గాంధాభిషేకం , పుష్పార్చన లాంటి
కైంకర్యాలతో సంప్రదాయబద్దంగా
ప్రతి సంవత్సరం మకరజ్యోతి రోజున
పందళం రాజస్థానం నుండి
స్వామివారి తిరువాభరణలను
కృష్ణపరంతు అనే గరుడపక్షి
విహరించిన అనంతరం
నాయర్ వంశీయులు
నీలిమలై కొండల ద్వారా
అత్యంత కఠినమైన నియమాలతో
మోసికెళ్లి స్వామివారి
గర్భాలయ తలుపుల్ని మూసి
ఆభరణాలను అలంకరింపజేసి
కర్పూర హారతి ని ఇవ్వగానే
ఆకాశంలో నక్షత్రం కనిపిస్తూ
వుండగానే కాంతిమలై కొండపైన
" మకరజ్యోతి " కనిపిస్తుంది.
ఇదే సమయానికి
పూర్వం మహిషి అనే రాక్షసిని
వధించినందులకు కృతజ్ఞతతో
సువర్ణాభరణా శోభితుడైన
అయ్యప్పకు కర్పూరహారతి
ఇచ్చే సమయంలోనే
సాక్షాత్ దేవేంద్రుడు కూడా
పూజలు నిర్వహించి
జ్ఞానపీఠంపై కూర్చున్న
స్వామివారికి సంధ్యా హారతిని ఇస్తాడు.
ఈ కర్పూర హారతి జ్యోతినే
మకరజ్యోతి అని శాస్త్రాలు తెలుపుతున్నాయి.
అయితే , ఈ కర్పూర హారతి
సామాన్య మానవులకు కనిపించదని,
దేవతలకు మాత్రమే కనిపిస్తుందని
చెప్పబడుతున్నది.
భక్త జనుల కోసం దేవస్థానంవారే
కాంతిమలై కొండపై జ్యోతిని వెలిగిస్తారు.
కొన్ని క్షణాలు మాత్రమే కనిపించే
ఈ జ్యోతిని భక్తులు దర్శించుకొని
పునీతులు అవుతారు.
▫
మకరజ్యోతిని దర్శించడం
సర్వ పాప హారణం...సకల పుణ్య దాయకం.
▫️🕉️🕉️🕉️🕉️ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 🕉️🕉️🕉️🕉️🙏🙏
3 years ago | [YT] | 79
View 1 reply
Arunachala Sannidi
పవిత్రమైన శ్రీ గానుగపూర్ దత్త క్షేత్రం లో ఉన్న శ్రీ గురుదత్త నృసింహ సరస్వతి స్వామి వారు వారి నిర్గుణ పాదుకలు,ఓం శ్రీ గురుదత్త జై గురుదత్త
🕉️🕉️ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 🕉️🕉️
https://youtu.be/XEIDHEx631U
3 years ago (edited) | [YT] | 131
View 2 replies
Arunachala Sannidi
అరుణాచల సన్నిధి ప్రేక్షకుల కు
వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
3 years ago | [YT] | 112
View 0 replies
Load more