అమరావతి, ఫిబ్రవరి 11: బుధవారం అమరావతిలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్న తో భేటీ అయ్యాను . ఈ సందర్భంగా అరసవెల్లి రథసప్తమి వేడుకలను అధికారికంగా 'రాష్ట్ర పండుగ'గా గుర్తించినందుకు ధన్యవాదాలు తెలియజేశాను . ప్రభుత్వ ఆకాంక్షల మేరకు ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించినట్టు వివరించాను . భవిష్యత్తులో పర్యాటక రంగానికి మరింత పెద్దపీట వేయాలని కోరగా, మంత్రి లోకేష్ అన్న సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
కూటమి ప్రభుత్వం శ్రీకాకుళం అభివృద్ధికి కట్టుబడి ఉందని, ప్రతిపాదించిన పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ అన్నగారు వెల్లడించారు.
ఈ రోజు శ్రీకాకుళం నియోజకవర్గ గార మండలం బురవిల్లి గ్రామానికి చెందిన దూబ హేమశ్రీ గారు భోపాల్ లో జరిగిన వైట్లిఫ్టింగ్ క్రీడా పోటీలలో సౌత్ వెస్ట్ జోన్ లో గోల్డ్ మెడల్ మరియు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ లో ఇండియా లెవెల్ లో బ్రాంజ్ మెడల్ గెలుపొందిన సందర్భం గా విశాఖ A కాలనీ క్యాంపు కార్యాలయం లోతెలుసు కొని తనని నా ఆఫీస్ కి పిలిపించుకొని సన్మానించడం జరిగింది , నా నియోజకవర్గం లో ఇలాంటి వాళ్ళు ఉండటం నాకు ఎంతో గర్వకారణం , ఇలాంటి వాళ్లకు నా తరుపున సపోర్ట్ ఏప్పుడు ఉంటుంది అని తెలియజేస్తూ ,తాను ఉన్నత స్థనాలని అధిరోహించాలని మనసారా కోరుకుంటూన్నాను
సామాన్యులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని . మంగళవారం శ్రీకాకుళం నగరం బలగ మెట్టు జంక్షన్ వద్ద కాన్స్టెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ ఆధ్వర్యంలో మెడికవర్, కిమ్స్ వైద్యులచే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరాన్ని ప్రారంభించిను , సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని, పెద్ద ఎత్తున వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజారోగ్యానికి కృ కృషి చేసినమని, ప్రజలు వైద్య శిబిరాన్ని వినియోగించుకొని వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మేరకు మెరుగైన చికిత్సలకు కూడా కృషి చేస్తున్నామని, పేర్కొన్నాను . క్యాన్సర్ ముందస్తు పరీక్షలు, కంటి పరీక్షలు, సాధారణ పరీక్షలు, రక్త పరీక్షలు, గుండె సంబంధిత పరీక్షలు , తదితర వైద్య పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని, నిర్వాహకులను,, వైద్యులను, వైద్య సిబ్బందిని అభినందించాను . కూటమి నాయకులు, తెదేపా సీనియర్ నాయకులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు
మోగదలపాడు గ్రామ స్వయం సహాయక సభ్యులకు 15 రోజులు శిక్షణ
నాబార్డ్ సహకారం
సెర్ప్, డిఆర్డిఏ పర్యవేక్షణ
శిక్షణ పూర్తయిన తర్వాత నాబార్డ్ సహకారంతో యూనిట్ ఏర్పాటుకు రుణ సదుపాయం
అవకాశాలను సద్వినియోగం చేసుకోండి
శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్
చిన్న తరహా వ్యాపారభివృద్ధిలో స్వయంకృషి తో మహిళలు ఎదిగేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నాబార్డ్ ద్వారా మహిళలు కు 15 రోజులు శిక్షణ అందిస్తూ స్వయం సమృద్ధిగా అభివృద్ధి చెందేందుకు తోటపాటునందిస్తున్నామని అవకాశాలను స్వయం సహాయక సభ్యులు వినియోగించుకోవాలని . మంగళవారం గార మండలం మోగధలపాడు గ్రామంలో నాబార్డు సహకారంతో శ్రీ సహాయక సభ్యులకు చేపల ఉత్పత్తులపై తయారు చేసే విధానంపై ముఖ్యంగా రొయ్యల పచ్చళ్ళు, చేపల వంటలు తదితర ఉత్పత్తులపై తయారు చేసే విధానంపై ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను ప్రారంభించాను . సందర్భంగా మహిళలు స్వయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సెర్ప్ డిఆర్డిఏ పర్యవేక్షణలో వివిధ రకాల చాపల వరి కోతలపై, చేపలతో తయారు చేసిన పదార్థాలపై శిక్షణ అందించి ,శిక్షణ కాలములో రోజుకు 50 రూపాయలు ప్రోత్సాహం అందిస్తూ , పూర్తయిన తర్వాత సభ్యులు వ్యక్తిగతంగా, గ్రూపుగా ఏర్పడి వ్యాపారం చేసుకునేందుకు యూనిట్లు నిర్వహించేందుకు నాబార్డ్ ద్వారా ఆర్థిక సహకారం కల్పిస్తామని అవకాశాలను స్వయం సహాయక సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నాను . నాబార్డ్ డీడీఎం రమేష్ కృష్ణ, డిఆర్డిఏ పర్యవేక్షకులు, ఆ , మోగధలపాడు గ్రామ పెద్దలు, మహిళలు, స్వయం సహాయక సంఘ సభ్యులు, నేతలు పాల్గొన్నారు
ఈరోజు గార మండలం శాలిహుండం గ్రామంలో రేపు జరగబోయే శ్రీశ్రీ శ్రీ కాలేయ మర్దన వేణుగోపాల స్వామి స్వామివారి జాతర మహోత్సవంగా భక్తులకు ఏర్పాటు చేసిన క్యూ లైన్స్ లను పరిశీలించి ఆలయం ఈఓ, ధర్మకర్త, పోలీసు సిబ్బందితో మాట్లాడి ఏర్పాట్లు గురించి తెలుసుకునీ స్వామి వారి దర్శనం చేసుకున్న శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గొండు శంకర్ గారు.. మరియు సర్పంచ్ కొంకేన ఆదినారాయణ, ex mpp గుండ భాస్కర్ రావు గారు తదితరులు..
శ్రీకూర్మ ఆలయ అభివృద్ధికి మొదటి విడత మూడు కోట్లు విడుదల
ఇండిగో విమాన సంస్థ ఆర్కిటెక్చర్స్ శ్రీకుర్మ సందర్శన
శ్రీకూర్మం ఆలయ అభివృద్ధికి మహర్దశ
శ్వేత పుష్కరిణి అభివృద్ధికి ఇండిగో సంస్థ సామాజిక బాధ్యత కింద నిధులు మంజూరు
ఇండిగో సమస్త ఎయిర్ పోర్ట్ అధారిటీ ప్రతినిధులు రాక
పుష్కరిణి గట్టు ఆక్రమణ గురైన ప్రదేశంలో రానున్న 30 ఏళ్లకు సరిపడే విధంగా, అభివృద్ధి చేసేందుకు అధికారులతో రివ్యూ .
శ్రీకూర్మం ఆలయ అభివృద్ధికి ,సమగ్ర వసతుల కల్పనకు ప్రతిపాదనలు
శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశ్రీశ్రీకూర్మం దేవస్థానం అభివృద్ధికి, మౌలిక వస్తువుల కల్పనకు, పరిసరాల సుందరీకరణకు, వసతుల కల్పనకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారంతో ప్రముఖ విమానా సంస్థ ఇండిగో ద్వారా అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. బుధవారం ఇండిగో సంస్థ ఆర్కిటెక్చర్స్, ఇతర ప్రతినిధులతో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొదటి విడతగా పనులు ప్రారంభించేందుకు మూడు కోట్లు ఇండిగో సంస్థ సామాజిక బాధ్యత నిధులు విడుదల చేశారని, దశలవారీగా మూడు కోట్లు చొప్పున విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. మొత్తం 10 కోట్లు నిధులతో ఆలయ పరిసరాలను, పుష్కరిణి పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. రానున్న 30 ఏళ్లకు తగ్గట్టుగా అభివృద్ధి చేసేందుకు, పుష్కర్ణి గట్టు ఆక్రమిత ప్రదేశంలో ప్రధాన ముఖద్వారం అభివృద్ధి ఒంటి అంశాలపై అధికారులతో ఎమ్మెల్యే శంకర్ సమీక్ష నిర్వహించారు. కూటమి నాయకులు, మండల తాసిల్దార్, స్థానిక సచివాలయ సిబ్బంది, జలవనలు శాఖ ఇంజనీర్లు, శ్రీకూర్మం గ్రామ పెద్దలు, ఆలయ ధర్మకర్తలు, తదితరులు పాల్గొన్నారు
పరిశుభ్రతలో ఆంధ్రప్రదేశ్ దేశానికి రోల్ మోడల్ కావాలి - సంప్రదాయ గురుకులంలో స్వచ్ఛ స్వచ్ఛ్ ఆంధ్ర స్వచ్ఛ దివస్ (శ్రీకాకుళం) భారతీయ కళలకు, సంస్కృతులకు నెలవుగా నిలుస్తున్న సంప్రదాయ గురుకులాన్ని మరింత అభివృద్ధి చేయాలని తెలిపారు. భారతీయ నృత్య కలయినటువంటి కూచిపూడిని విద్యార్థులకు వారసత్వంగా అందిస్తున్న స్వాతి సోమనాథ్ సేవలను కొనియాడారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ను పరిశుభ్రమైన రాష్ట్రాల్లో నెంబర్ వన్ గా నిలపాలని లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే నెలలో మూడో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛ్ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వివరించారు. నెలకి ఒకటి చొప్పున 12 నెలలకు 12 థీమ్ లతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమాలను అన్ని నివాసిత ప్రాంతాలు, గ్రామా పంచాయితీలు, మున్సిపాలిటీలు, పాఠశాలలు, ఆస్పత్రులు, బస్టాపులు, రైల్వేస్టేషన్లు, పరిశ్రమలు తదితర ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో పరిశుభ్రత కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు అంకితభావంతో భాగ్యస్వాములు కావాలన్నారు. ప్రధానంగా పర్యావరణాన్ని పరిరక్షించడం, పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పడం, ప్రజారోగ్య పరిరక్షణ, పర్యావరణంపై కాలుష్య ప్రభావాన్ని తగ్గించడం, పర్యాటకులు, యాత్రికులు, పెట్టుబడిదారులను ఆహ్వానించే రీతిలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం, ఆర్థిక ప్రయోజనాలను మెరుగుపరచడం, పిల్లలు, భవిష్యత్తు తరాల వారికి పర్యావరణ పరిశుభ్రతపై అవగాహన కల్పించడం అనే లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టి రోడ్లు, చెత్తకుప్పలు, బోరుబావులు, కుంటలు, చెరువులు, కాలువలు లోని వ్యర్ధ పదార్థాలను తొలగించడంతో పాటు మెగా శుభ్రత డ్రైవ్ లు నిర్వహించాలన్నారు. అనంతరం స్వచ్ఛందర స్వచ్ఛ దివస్ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీని నిర్వహించారు. అనంతరం గురుకులంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఆర్టీసీని బలోపేతం చేసి ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచటమే ధ్యేయం గా పనిచేస్తున కూటమి ప్రభుత్వo
. నగరంలోని ఆర్టీసీ డిపోలో శనివారం కొత్త బస్సును ప్రారంబ కార్యక్రమం లో పాలుగునటము జరిగింధి . ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పెద్ద సంఖ్యలో కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చాము . గత ప్రభుత్వ హయంలో ఆర్టీసీ బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఒక్క కొత్త బస్సును కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితిలో ఉండేది. త్వరలోనే మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తాము . సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రజలందరూ వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లను ఆదాయ వనరుగా వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటాము . ఆర్టీసీ కాంప్లెక్స్ ను ఎత్తు చేసి వర్షపు నీరు నిల్వ ఉండకుండా అభివృద్ధి పనులు చేపడుతామని చెప్పాను . ఈ కార్యక్రమంలో నాతో పాటుగా టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నా నీయోజిక వర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు,మీరు మీ కుటుంబము అంత సంతోషంగా వుండలినని కోరుకుంటూ మరియు ముక్య విన్నపం నన్ను కలవటానికి వచ్చిన వాళ్ళు దయచేసి బోకెలు కానీ sweats కానీ తేవద్దు ,పుస్తకాలు పెన్నలు ,పేపర్బండేల్స్ కానీ తీసుకురండి .సహకరిస్తారు అని కోరుకుంటున్న
gondu shankar official
మంత్రి లోకేష్తో ఎమ్మెల్యే గొండు శంకర్ భేటీ
అమరావతి, ఫిబ్రవరి 11: బుధవారం అమరావతిలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్న తో భేటీ అయ్యాను . ఈ సందర్భంగా అరసవెల్లి రథసప్తమి వేడుకలను అధికారికంగా 'రాష్ట్ర పండుగ'గా గుర్తించినందుకు ధన్యవాదాలు తెలియజేశాను . ప్రభుత్వ ఆకాంక్షల మేరకు ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించినట్టు వివరించాను . భవిష్యత్తులో పర్యాటక రంగానికి మరింత పెద్దపీట వేయాలని కోరగా, మంత్రి లోకేష్ అన్న సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
కూటమి ప్రభుత్వం శ్రీకాకుళం అభివృద్ధికి కట్టుబడి ఉందని, ప్రతిపాదించిన పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ అన్నగారు వెల్లడించారు.
6 months ago | [YT] | 35
View 2 replies
gondu shankar official
ఈ రోజు శ్రీకాకుళం నియోజకవర్గ గార మండలం బురవిల్లి గ్రామానికి చెందిన దూబ హేమశ్రీ గారు భోపాల్ లో జరిగిన వైట్లిఫ్టింగ్ క్రీడా పోటీలలో సౌత్ వెస్ట్ జోన్ లో గోల్డ్ మెడల్ మరియు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ లో ఇండియా లెవెల్ లో బ్రాంజ్ మెడల్ గెలుపొందిన సందర్భం గా విశాఖ A కాలనీ క్యాంపు కార్యాలయం లోతెలుసు కొని తనని నా ఆఫీస్ కి పిలిపించుకొని సన్మానించడం జరిగింది , నా నియోజకవర్గం లో ఇలాంటి వాళ్ళు ఉండటం నాకు ఎంతో గర్వకారణం , ఇలాంటి వాళ్లకు నా తరుపున సపోర్ట్ ఏప్పుడు ఉంటుంది అని తెలియజేస్తూ ,తాను ఉన్నత స్థనాలని అధిరోహించాలని మనసారా కోరుకుంటూన్నాను
6 months ago | [YT] | 26
View 0 replies
gondu shankar official
ప్రజా ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం కృషి
బలగ మెట్టు ప్రాంతంలో వైద్య శిబిరం
విశేష స్పందన..
వైద్య సేవలు అందించినమెడికల్, కిమ్స్ వైద్య బృందం
సామాన్యులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని . మంగళవారం శ్రీకాకుళం నగరం బలగ మెట్టు జంక్షన్ వద్ద కాన్స్టెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ ఆధ్వర్యంలో మెడికవర్, కిమ్స్ వైద్యులచే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరాన్ని ప్రారంభించిను , సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని, పెద్ద ఎత్తున వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజారోగ్యానికి కృ కృషి చేసినమని, ప్రజలు వైద్య శిబిరాన్ని వినియోగించుకొని వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మేరకు మెరుగైన చికిత్సలకు కూడా కృషి చేస్తున్నామని, పేర్కొన్నాను . క్యాన్సర్ ముందస్తు పరీక్షలు, కంటి పరీక్షలు, సాధారణ పరీక్షలు, రక్త పరీక్షలు, గుండె సంబంధిత పరీక్షలు , తదితర వైద్య పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని, నిర్వాహకులను,, వైద్యులను, వైద్య సిబ్బందిని అభినందించాను . కూటమి నాయకులు, తెదేపా సీనియర్ నాయకులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు
6 months ago | [YT] | 16
View 0 replies
gondu shankar official
మత్స్య సంపద ఉత్పత్తులపై శిక్షణ
చేపల తో తయారు చేసే పదార్థాలపై శిక్షణ
మోగదలపాడు గ్రామ స్వయం సహాయక సభ్యులకు 15 రోజులు శిక్షణ
నాబార్డ్ సహకారం
సెర్ప్, డిఆర్డిఏ పర్యవేక్షణ
శిక్షణ పూర్తయిన తర్వాత నాబార్డ్ సహకారంతో యూనిట్ ఏర్పాటుకు రుణ సదుపాయం
అవకాశాలను సద్వినియోగం చేసుకోండి
శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్
చిన్న తరహా వ్యాపారభివృద్ధిలో స్వయంకృషి తో మహిళలు ఎదిగేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నాబార్డ్ ద్వారా మహిళలు కు 15 రోజులు శిక్షణ అందిస్తూ స్వయం సమృద్ధిగా అభివృద్ధి చెందేందుకు తోటపాటునందిస్తున్నామని అవకాశాలను స్వయం సహాయక సభ్యులు వినియోగించుకోవాలని . మంగళవారం గార మండలం మోగధలపాడు గ్రామంలో నాబార్డు సహకారంతో శ్రీ సహాయక సభ్యులకు చేపల ఉత్పత్తులపై తయారు చేసే విధానంపై ముఖ్యంగా రొయ్యల పచ్చళ్ళు, చేపల వంటలు తదితర ఉత్పత్తులపై తయారు చేసే విధానంపై ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను ప్రారంభించాను . సందర్భంగా మహిళలు స్వయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సెర్ప్ డిఆర్డిఏ పర్యవేక్షణలో వివిధ రకాల చాపల వరి కోతలపై, చేపలతో తయారు చేసిన పదార్థాలపై శిక్షణ అందించి ,శిక్షణ కాలములో రోజుకు 50 రూపాయలు ప్రోత్సాహం అందిస్తూ , పూర్తయిన తర్వాత సభ్యులు వ్యక్తిగతంగా, గ్రూపుగా ఏర్పడి వ్యాపారం చేసుకునేందుకు యూనిట్లు నిర్వహించేందుకు నాబార్డ్ ద్వారా ఆర్థిక సహకారం కల్పిస్తామని అవకాశాలను స్వయం సహాయక సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నాను . నాబార్డ్ డీడీఎం రమేష్ కృష్ణ, డిఆర్డిఏ పర్యవేక్షకులు, ఆ , మోగధలపాడు గ్రామ పెద్దలు, మహిళలు, స్వయం సహాయక సంఘ సభ్యులు, నేతలు పాల్గొన్నారు
6 months ago | [YT] | 14
View 0 replies
gondu shankar official
ఈరోజు గార మండలం శాలిహుండం గ్రామంలో రేపు జరగబోయే శ్రీశ్రీ శ్రీ కాలేయ మర్దన వేణుగోపాల స్వామి స్వామివారి జాతర మహోత్సవంగా భక్తులకు ఏర్పాటు చేసిన క్యూ లైన్స్ లను పరిశీలించి ఆలయం ఈఓ, ధర్మకర్త, పోలీసు సిబ్బందితో మాట్లాడి ఏర్పాట్లు గురించి తెలుసుకునీ స్వామి వారి దర్శనం చేసుకున్న శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గొండు శంకర్ గారు.. మరియు సర్పంచ్ కొంకేన ఆదినారాయణ, ex mpp గుండ భాస్కర్ రావు గారు తదితరులు..
7 months ago | [YT] | 19
View 2 replies
gondu shankar official
శ్రీకూర్మ ఆలయ అభివృద్ధికి మొదటి విడత మూడు కోట్లు విడుదల
ఇండిగో విమాన సంస్థ ఆర్కిటెక్చర్స్ శ్రీకుర్మ సందర్శన
శ్రీకూర్మం ఆలయ అభివృద్ధికి మహర్దశ
శ్వేత పుష్కరిణి అభివృద్ధికి ఇండిగో సంస్థ సామాజిక బాధ్యత కింద నిధులు మంజూరు
ఇండిగో సమస్త ఎయిర్ పోర్ట్ అధారిటీ ప్రతినిధులు రాక
పుష్కరిణి గట్టు ఆక్రమణ గురైన ప్రదేశంలో రానున్న 30 ఏళ్లకు సరిపడే విధంగా, అభివృద్ధి చేసేందుకు అధికారులతో రివ్యూ .
శ్రీకూర్మం ఆలయ అభివృద్ధికి ,సమగ్ర వసతుల కల్పనకు ప్రతిపాదనలు
శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశ్రీశ్రీకూర్మం దేవస్థానం అభివృద్ధికి, మౌలిక వస్తువుల కల్పనకు, పరిసరాల సుందరీకరణకు, వసతుల కల్పనకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారంతో ప్రముఖ విమానా సంస్థ ఇండిగో ద్వారా అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. బుధవారం ఇండిగో సంస్థ ఆర్కిటెక్చర్స్, ఇతర ప్రతినిధులతో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొదటి విడతగా పనులు ప్రారంభించేందుకు మూడు కోట్లు ఇండిగో సంస్థ సామాజిక బాధ్యత నిధులు విడుదల చేశారని, దశలవారీగా మూడు కోట్లు చొప్పున విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. మొత్తం 10 కోట్లు నిధులతో ఆలయ పరిసరాలను, పుష్కరిణి పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. రానున్న 30 ఏళ్లకు తగ్గట్టుగా అభివృద్ధి చేసేందుకు, పుష్కర్ణి గట్టు ఆక్రమిత ప్రదేశంలో ప్రధాన ముఖద్వారం అభివృద్ధి ఒంటి అంశాలపై అధికారులతో ఎమ్మెల్యే శంకర్ సమీక్ష నిర్వహించారు. కూటమి నాయకులు, మండల తాసిల్దార్, స్థానిక సచివాలయ సిబ్బంది, జలవనలు శాఖ ఇంజనీర్లు, శ్రీకూర్మం గ్రామ పెద్దలు, ఆలయ ధర్మకర్తలు, తదితరులు పాల్గొన్నారు
7 months ago | [YT] | 17
View 1 reply
gondu shankar official
పరిశుభ్రతలో ఆంధ్రప్రదేశ్ దేశానికి రోల్ మోడల్ కావాలి
- సంప్రదాయ గురుకులంలో స్వచ్ఛ స్వచ్ఛ్ ఆంధ్ర స్వచ్ఛ దివస్
(శ్రీకాకుళం)
భారతీయ కళలకు, సంస్కృతులకు నెలవుగా నిలుస్తున్న సంప్రదాయ గురుకులాన్ని మరింత అభివృద్ధి చేయాలని తెలిపారు. భారతీయ నృత్య కలయినటువంటి కూచిపూడిని విద్యార్థులకు వారసత్వంగా అందిస్తున్న స్వాతి సోమనాథ్ సేవలను కొనియాడారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ను పరిశుభ్రమైన రాష్ట్రాల్లో నెంబర్ వన్ గా నిలపాలని లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే నెలలో మూడో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛ్ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వివరించారు. నెలకి ఒకటి చొప్పున 12 నెలలకు 12 థీమ్ లతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమాలను అన్ని నివాసిత ప్రాంతాలు, గ్రామా పంచాయితీలు, మున్సిపాలిటీలు, పాఠశాలలు, ఆస్పత్రులు, బస్టాపులు, రైల్వేస్టేషన్లు, పరిశ్రమలు తదితర ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో పరిశుభ్రత కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు అంకితభావంతో భాగ్యస్వాములు కావాలన్నారు. ప్రధానంగా పర్యావరణాన్ని పరిరక్షించడం, పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పడం, ప్రజారోగ్య పరిరక్షణ, పర్యావరణంపై కాలుష్య ప్రభావాన్ని తగ్గించడం, పర్యాటకులు, యాత్రికులు, పెట్టుబడిదారులను ఆహ్వానించే రీతిలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం, ఆర్థిక ప్రయోజనాలను మెరుగుపరచడం, పిల్లలు, భవిష్యత్తు తరాల వారికి పర్యావరణ పరిశుభ్రతపై అవగాహన కల్పించడం అనే లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టి రోడ్లు, చెత్తకుప్పలు, బోరుబావులు, కుంటలు, చెరువులు, కాలువలు లోని వ్యర్ధ పదార్థాలను తొలగించడంతో పాటు మెగా శుభ్రత డ్రైవ్ లు నిర్వహించాలన్నారు. అనంతరం స్వచ్ఛందర స్వచ్ఛ దివస్ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీని నిర్వహించారు. అనంతరం గురుకులంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
1 year ago | [YT] | 11
View 0 replies
gondu shankar official
1 year ago | [YT] | 11
View 0 replies
gondu shankar official
ఆర్టీసీని బలోపేతం చేసి ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచటమే ధ్యేయం గా పనిచేస్తున కూటమి ప్రభుత్వo
. నగరంలోని ఆర్టీసీ డిపోలో శనివారం కొత్త బస్సును ప్రారంబ కార్యక్రమం లో పాలుగునటము జరిగింధి . ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పెద్ద సంఖ్యలో కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చాము . గత ప్రభుత్వ హయంలో ఆర్టీసీ బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఒక్క కొత్త బస్సును కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితిలో ఉండేది. త్వరలోనే మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తాము . సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రజలందరూ వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లను ఆదాయ వనరుగా వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటాము . ఆర్టీసీ కాంప్లెక్స్ ను ఎత్తు చేసి వర్షపు నీరు నిల్వ ఉండకుండా అభివృద్ధి పనులు చేపడుతామని చెప్పాను . ఈ కార్యక్రమంలో నాతో పాటుగా టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
1 year ago | [YT] | 11
View 0 replies
gondu shankar official
నా నీయోజిక వర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు,మీరు మీ కుటుంబము అంత సంతోషంగా వుండలినని కోరుకుంటూ మరియు ముక్య విన్నపం నన్ను కలవటానికి వచ్చిన వాళ్ళు దయచేసి బోకెలు కానీ sweats కానీ తేవద్దు ,పుస్తకాలు పెన్నలు ,పేపర్బండేల్స్ కానీ తీసుకురండి .సహకరిస్తారు అని కోరుకుంటున్న
1 year ago | [YT] | 19
View 1 reply
Load more