గత రాత్రి హత్యకు గురైన వై.యస్.ఆర్ సీపీ రాష్ట్ర యువజన విభాగం కన్వీనర్ నవులూరి చెన్నారెడ్డి గారి కుటుంబ సభ్యులను పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ద్వారా పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.!
చెన్నారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరారు.
ఎమ్మెల్యే విరూపాక్షి గారిని వైసీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని గారు పరామర్శించారు.
పోలీస్ ఉద్యోగాల భర్తీపై వైయస్ జగన్ను కలిసిన విద్యార్థి, నిరుద్యోగ, యువజన జేఏసీ
కనీసం 10 వేల పోలీస్ పోస్టులు భర్తీ చేయాలి
అభ్యర్థుల వయోపరిమితి 35 ఏళ్లకు పెంచాలి
నిరుద్యోగులకు అండగా ఉంటాం.. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: వైయస్ జగన్ భరోసా
తాడేపల్లి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీస్ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థి, నిరుద్యోగ, యువజన జేఏసీ ప్రతినిధులు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ను గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కలిశారు.
పోలీస్ శాఖలో దాదాపు 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిలో కనీసం 10 వేల పోలీస్ ఉద్యోగాలైనా వెంటనే భర్తీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఏపీఎస్యూ జేఏసీ కన్వీనర్ ఎంబేటి రామచంద్ర ఆధ్వర్యంలో జేఏసీ ప్రతినిధులు శ్రీ వైయస్ జగన్కు వినతిపత్రం అందజేశారు. అదే విధంగా పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల వయోపరిమితిని 35 సంవత్సరాలకు పెంచేలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కోరారు.
రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువత ఎంతోకాలంగా పోలీస్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారని జేఏసీ ప్రతినిధులు శ్రీ వైయస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీ విషయంలో ఎలాంటి ముందడుగు వేయకుండా నిరుద్యోగులను గాలికొదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి శిక్షణ తీసుకుంటూ, ఆర్థికంగా భారాన్ని మోస్తున్న నిరుద్యోగ యువతతో పాటు వారి కుటుంబాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వివరించారు.
2022లో చివరిసారిగా పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైందని, ఆ తర్వాత ఇప్పటివరకు కొత్త నోటిఫికేషన్ రాకపోవడంతో వేలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ప్రస్తుతం అమల్లో ఉన్న వయోపరిమితి కారణంగా ఎంతోమంది అర్హత కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆలస్యం చేసిన కారణంగా అభ్యర్థులు నష్టపోకుండా వయోపరిమితిని 35 సంవత్సరాలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.
పోలీస్ శాఖలో భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయకపోవడం వల్ల ఒకవైపు నిరుద్యోగ యువతకు అవకాశాలు దూరమవుతుండగా, మరోవైపు పోలీస్ శాఖలో సిబ్బంది కొరత కూడా కొనసాగుతోందని జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలో కనీసం 10 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసేలా ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ తరఫున ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
జేఏసీ ప్రతినిధుల సమస్యలను, విజ్ఞప్తులను సావధానంగా విన్న శ్రీ వైయస్ జగన్.. రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పోలీస్ ఉద్యోగాల భర్తీతో పాటు అభ్యర్థుల వయోపరిమితి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, నిరుద్యోగుల తరఫున అవసరమైన ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా శ్రీ వైయస్ జగన్ను కలిసిన వారిలో ఏపీఎస్యూ జేఏసీ కన్వీనర్ ఎంబేటి రామచంద్రతో పాటు జేఏసీ సభ్యులు వై. గణేష్, జె. నాగార్జున, ఎస్. సాంబశివరావు, వి. గురవారెడ్డి, ఎం. నవీన్, యు. అభిరామ్ తదితరులు ఉన్నారు.
గిరిజన హక్కులు, చట్టాల పరిరక్షణకు చట్టబద్ధ పరిష్కారం కల్పించాలి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి అరకు ఎంపీ డా. గుమ్మ తనూజ రాణి గారు వినతి
గిరిజనుల విద్య, ఉద్యోగ, ఉపాధి హక్కులకు భంగం కలగకుండా జీవో నెం.3 స్థానంలో ప్రత్యామ్నాయ చట్టబద్ధ వ్యవస్థను అమలు చేయడంతో పాటు చట్ట సవరణలు చేపట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి వైయస్ఆర్ సీపీ రాజ్యసభ, లోక్సభ సభ్యులు గురువారం కలిసి కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం సమర్పించారు.
అరకు ఎంపీ డా. గుమ్మ తనూజరాణి గారు మాట్లాడుతూ..జీవో నెం.3, 1/70 చట్టానికి సంబంధించిన అంశాలను, గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి గిరిజనులకు న్యాయం జరిగేలా చట్టబద్ధ పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. గిరిజనుల రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో వైయస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి గారు, మేడా రఘునాథ్ రెడ్డి గారు, గొల్ల బాబూరావు గారు, లోక్సభ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారు, వైయస్ అవినాష్ రెడ్డి గారు, మద్దిల గురుమూర్తి గారు పాల్గొన్నారు. #ఎంపీమిథునరెడ్డి #అవినాష్ రెడ్డి #
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ ను కలిసిన తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి హోటల్ నిర్వాహకులు
వైయస్ జగన్ దేవరపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రం పర్యటనలో జనం రద్దీ వల్లే తోపులాట జరిగిందని, అంతేకానీ వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని వైయస్ జగన్కు వివరించిన హోటల్ నిర్వాహకులు చందన వరలక్ష్మి, చందన దివ్య
వైఎస్సార్సీపీ కార్యకర్తలు తమ హోటల్ ధ్వంసం చేశారన్న ప్రచారంలో వాస్తవం లేదన్న నిర్వాహకులు, తాము వైఎస్సార్సీపీనేనని, వైయస్ జగన్ ప్రభుత్వంలో తమ కుటుంబం లబ్ధిపొందిందన్న నిర్వాహకులు YS Jagan Mohan Reddy YSRCP Social Media YSR Congress Party - YSRCP
BCS BVR JMR YSRCP SOCIALMEDIA
రేపు బెంగుళూరు నుంచి తాడేపల్లి కి జగనన్న 🔥
1 hour ago | [YT] | 106
View 2 replies
BCS BVR JMR YSRCP SOCIALMEDIA
14 hours ago | [YT] | 698
View 1 reply
BCS BVR JMR YSRCP SOCIALMEDIA
గత రాత్రి హత్యకు గురైన వై.యస్.ఆర్ సీపీ రాష్ట్ర యువజన విభాగం కన్వీనర్ నవులూరి చెన్నారెడ్డి గారి కుటుంబ సభ్యులను పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ద్వారా పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.!
చెన్నారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరారు.
#RIPChennaReddy
#YsJaganCares #YSRCP
2 days ago | [YT] | 365
View 0 replies
BCS BVR JMR YSRCP SOCIALMEDIA
🔥 కర్నూల్కి వస్తున్నారు... మన జగనన్న! 🔥
📅 తేదీ: 13 ఆగస్టు 2026 (గురువారం) *ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి గారిని* పరామర్శించండానికి *జగనన్న* వస్తున్నారు.
🕙 సమయం: ఉదయం 10:00 గంటలకు
📍 మార్గం: ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ ➜ కర్నూలు జిల్లా జైలు
అందరూ భారీ సంఖ్యలో పాల్గొని జగనన్నకు ఘన స్వాగతం పలుకుదాం. 💙
3 days ago | [YT] | 1,185
View 6 replies
BCS BVR JMR YSRCP SOCIALMEDIA
కర్నూలు సబ్ జైలులో ఉన్న ఆలూరు
ఎమ్మెల్యే విరూపాక్షి గారిని వైసీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని గారు పరామర్శించారు.
#YSRCP #Virupakshi #Kurnool
3 days ago | [YT] | 381
View 0 replies
BCS BVR JMR YSRCP SOCIALMEDIA
#jatiyachenthadinostswa shubakanshalu
#YSRCongressParty
#ysjagan
3 days ago | [YT] | 330
View 0 replies
BCS BVR JMR YSRCP SOCIALMEDIA
తాడేపల్లి
పోలీస్ ఉద్యోగాల భర్తీపై వైయస్ జగన్ను కలిసిన విద్యార్థి, నిరుద్యోగ, యువజన జేఏసీ
కనీసం 10 వేల పోలీస్ పోస్టులు భర్తీ చేయాలి
అభ్యర్థుల వయోపరిమితి 35 ఏళ్లకు పెంచాలి
నిరుద్యోగులకు అండగా ఉంటాం.. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: వైయస్ జగన్ భరోసా
తాడేపల్లి:
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీస్ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థి, నిరుద్యోగ, యువజన జేఏసీ ప్రతినిధులు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ను గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కలిశారు.
పోలీస్ శాఖలో దాదాపు 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిలో కనీసం 10 వేల పోలీస్ ఉద్యోగాలైనా వెంటనే భర్తీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఏపీఎస్యూ జేఏసీ కన్వీనర్ ఎంబేటి రామచంద్ర ఆధ్వర్యంలో జేఏసీ ప్రతినిధులు శ్రీ వైయస్ జగన్కు వినతిపత్రం అందజేశారు. అదే విధంగా పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల వయోపరిమితిని 35 సంవత్సరాలకు పెంచేలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కోరారు.
రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువత ఎంతోకాలంగా పోలీస్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారని జేఏసీ ప్రతినిధులు శ్రీ వైయస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీ విషయంలో ఎలాంటి ముందడుగు వేయకుండా నిరుద్యోగులను గాలికొదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి శిక్షణ తీసుకుంటూ, ఆర్థికంగా భారాన్ని మోస్తున్న నిరుద్యోగ యువతతో పాటు వారి కుటుంబాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వివరించారు.
2022లో చివరిసారిగా పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైందని, ఆ తర్వాత ఇప్పటివరకు కొత్త నోటిఫికేషన్ రాకపోవడంతో వేలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ప్రస్తుతం అమల్లో ఉన్న వయోపరిమితి కారణంగా ఎంతోమంది అర్హత కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆలస్యం చేసిన కారణంగా అభ్యర్థులు నష్టపోకుండా వయోపరిమితిని 35 సంవత్సరాలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.
పోలీస్ శాఖలో భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయకపోవడం వల్ల ఒకవైపు నిరుద్యోగ యువతకు అవకాశాలు దూరమవుతుండగా, మరోవైపు పోలీస్ శాఖలో సిబ్బంది కొరత కూడా కొనసాగుతోందని జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలో కనీసం 10 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసేలా ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ తరఫున ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
జేఏసీ ప్రతినిధుల సమస్యలను, విజ్ఞప్తులను సావధానంగా విన్న శ్రీ వైయస్ జగన్.. రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పోలీస్ ఉద్యోగాల భర్తీతో పాటు అభ్యర్థుల వయోపరిమితి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, నిరుద్యోగుల తరఫున అవసరమైన ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా శ్రీ వైయస్ జగన్ను కలిసిన వారిలో ఏపీఎస్యూ జేఏసీ కన్వీనర్ ఎంబేటి రామచంద్రతో పాటు జేఏసీ సభ్యులు వై. గణేష్, జె. నాగార్జున, ఎస్. సాంబశివరావు, వి. గురవారెడ్డి, ఎం. నవీన్, యు. అభిరామ్ తదితరులు ఉన్నారు.
4 days ago | [YT] | 568
View 0 replies
BCS BVR JMR YSRCP SOCIALMEDIA
గిరిజన హక్కులు, చట్టాల పరిరక్షణకు చట్టబద్ధ పరిష్కారం కల్పించాలి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి అరకు ఎంపీ డా. గుమ్మ తనూజ రాణి గారు వినతి
గిరిజనుల విద్య, ఉద్యోగ, ఉపాధి హక్కులకు భంగం కలగకుండా జీవో నెం.3 స్థానంలో ప్రత్యామ్నాయ చట్టబద్ధ వ్యవస్థను అమలు చేయడంతో పాటు చట్ట సవరణలు చేపట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి వైయస్ఆర్ సీపీ రాజ్యసభ, లోక్సభ సభ్యులు గురువారం కలిసి కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం సమర్పించారు.
అరకు ఎంపీ డా. గుమ్మ తనూజరాణి గారు మాట్లాడుతూ..జీవో నెం.3, 1/70 చట్టానికి సంబంధించిన అంశాలను, గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి గిరిజనులకు న్యాయం జరిగేలా చట్టబద్ధ పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. గిరిజనుల రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో వైయస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి గారు, మేడా రఘునాథ్ రెడ్డి గారు, గొల్ల బాబూరావు గారు, లోక్సభ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారు, వైయస్ అవినాష్ రెడ్డి గారు, మద్దిల గురుమూర్తి గారు పాల్గొన్నారు.
#ఎంపీమిథునరెడ్డి
#అవినాష్ రెడ్డి
#
4 days ago | [YT] | 313
View 0 replies
BCS BVR JMR YSRCP SOCIALMEDIA
06.08.2026
తాడేపల్లి
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ ను కలిసిన తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి హోటల్ నిర్వాహకులు
వైయస్ జగన్ దేవరపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రం పర్యటనలో జనం రద్దీ వల్లే తోపులాట జరిగిందని, అంతేకానీ వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని వైయస్ జగన్కు వివరించిన హోటల్ నిర్వాహకులు చందన వరలక్ష్మి, చందన దివ్య
వైఎస్సార్సీపీ కార్యకర్తలు తమ హోటల్ ధ్వంసం చేశారన్న ప్రచారంలో వాస్తవం లేదన్న నిర్వాహకులు, తాము వైఎస్సార్సీపీనేనని, వైయస్ జగన్ ప్రభుత్వంలో తమ కుటుంబం లబ్ధిపొందిందన్న నిర్వాహకులు
YS Jagan Mohan Reddy
YSRCP Social Media
YSR Congress Party - YSRCP
#YSJagan #YSJaganMohanReddy #YSRCongressParty #ysrcpandhrapradesh #YSRCongress
4 days ago | [YT] | 296
View 1 reply
BCS BVR JMR YSRCP SOCIALMEDIA
అక్రమ నిర్బంధానికి 5వ రోజు...
అసత్యానికి వేగం ఉంటుంది, కానీ సత్యానికి ఓర్పు ఉంటుంది,
Busine Virupakshi Mla Alur
Alur Busine Chandra Sekhar
#WestandWithBusineVirupakshi
#WestandWithBusineChandrashekar
#AlurConstuency #KurnoolDistrict #
4 days ago | [YT] | 195
View 0 replies
Load more