నెల్లూరు జిల్లా కు విచ్చేసిన రాజంపేట పార్లమెంట్ సభ్యులు & వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు, అనంతపురం జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త *పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి* గారికి.. పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికిన..
*వై సి పి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*
గుంటూరు జిల్లా అమరావతి *ఏపీ శాసన మండలి* సమావేశ మందిరంలో *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* మాట్లాడారు. ---------------------------------------- 👉 *కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ.. బడ్జెట్ లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీకి కూడా నిధులు కేటాయించలేదన్నారు.*
👉 *ప్రభుత్వ ఉద్యోగులకు మంచి PRC , పెండింగ్ DA లతో పాటు , మొదటి నెలలోనే IR ఇస్తామని చెప్పడమే కాకుండా.. గత ప్రభుత్వం తీసుకువచ్చిన జి పి ఎస్ విధానాన్ని రద్దు చేసి OPS లేదా సమానమైన పెన్షన్ తీసుకొస్తామని ఉద్యోగులకు ఎన్నో ఆశలు పెట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం వారి గురించి బడ్జెట్ లో ఊసు అయినా ఎత్తకుండా వారిని మోసం చేసిందని అన్నారు.*
👉 *ఉద్యోగస్తులకు ప్రతినెల ఒకటో తేదీన వేతనాలు ఇస్తామని టిడిపి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ..దాన్ని అమలు చేయకుండా ఈ రోజు 4,5వ తేదీల్లో ఉద్యోగస్తులకు వేతనాలు అందిస్తున్న పరిస్థితి తలెత్తిందన్నారు.*
👉 *ఈరోజు ఉద్యోగస్తులు తమకు వెంటనే IR ప్రకటించాలని కోరుతున్నారని తెలిపారు.*
👉 *గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ లో ఉద్యోగస్తులకు IR ఇవ్వడం జరిగిందన్నారు .*
👉 *కోవిడ్ ఉన్నప్పటికీ.. ఉద్యోగస్తులు అందరికీ పూర్తిస్థాయిలో వేతనాలు ఇచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వామని గుర్తు చేశారు.*
👉 *లోకేష్ గారు యువగళం పేరుతో యాత్ర చేపట్టి యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. ఉద్యోగాలు వచ్చేలోపు ప్రతి యువత కు 3 వేల రూపాయలు నిరుద్యోగ భృతి అందిస్తామని .. బడ్జెట్లో ఉద్యోగ కల్పన విషయంలో కానీ నిరుద్యోగ భృతి అందించే విషయంలో కానీ ఎలాంటి ప్రస్తావనే లేదన్నారు.*
👉 *ప్రజా సమస్యలపై మాట్లాడాలి అనుకున్న ప్రతిపక్ష సభ్యుల్ని అనగదొక్కి.. వారిని తీవ్ర అవమానాలకు గురిచేసి.. వారి గొంతు నొక్కడం దురదృష్టకరమనే చెప్పాలి.*
👉 *ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు పాలనను ప్రజల దృష్టికి తీసుకెళ్లి.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హెచ్చరించారు.*
👉 *తమ ప్రభుత్వం వస్తే వాలంటీర్లకు 5 వేలు కాదు పదివేల రూపాయలు వేతనం అందిస్తామని చెప్పి.. ఈ రోజు 2 లక్షల 35 వేల మంది వాలంటీర్లను కూటమి ప్రభుత్వం నిలువున ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు.*
👉 *జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి పేరుతో ప్రతి తల్లికి 15 వేల రూపాయలు ఇస్తుంటే..చంద్రబాబు నాయుడు స్కూల్ కి వెళ్లే ప్రతి బిడ్డకు 15000 రూపాయలు ఇస్తామని.. చెప్పి.. ఆ పథకానికి బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించి.. తల్లులను మోసం చేయడానికి తయారయ్యారని అన్నారు .*
👉 *గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 1850 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉంటే వాటిని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత క్లియర్ చేయడం జరిగిందని తెలిపారు .*
👉 *ప్రస్తుతం 2 వేల కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉంటే వాటిని కళాశాలలకు చెల్లించాలన్న ఆలోచనే..కూటమి ప్రభుత్వం చేయటం లేదని విమర్శించారు.*
KALYANTV
1 year ago | [YT] | 0
View 0 replies
KALYANTV
1 year ago | [YT] | 0
View 0 replies
KALYANTV
1 year ago | [YT] | 1
View 0 replies
KALYANTV
1 year ago | [YT] | 0
View 0 replies
KALYANTV
నెల్లూరు జిల్లా కు విచ్చేసిన రాజంపేట పార్లమెంట్ సభ్యులు & వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు, అనంతపురం జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త *పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి* గారికి.. పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికిన..
*వై సి పి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*
1 year ago | [YT] | 0
View 0 replies
KALYANTV
గుంటూరు జిల్లా అమరావతి *ఏపీ శాసన మండలి* సమావేశ మందిరంలో *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* మాట్లాడారు.
----------------------------------------
👉 *కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ.. బడ్జెట్ లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీకి కూడా నిధులు కేటాయించలేదన్నారు.*
👉 *ప్రభుత్వ ఉద్యోగులకు మంచి PRC , పెండింగ్ DA లతో పాటు , మొదటి నెలలోనే IR ఇస్తామని చెప్పడమే కాకుండా.. గత ప్రభుత్వం తీసుకువచ్చిన జి పి ఎస్ విధానాన్ని రద్దు చేసి OPS లేదా సమానమైన పెన్షన్ తీసుకొస్తామని ఉద్యోగులకు ఎన్నో ఆశలు పెట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం వారి గురించి బడ్జెట్ లో ఊసు అయినా ఎత్తకుండా వారిని మోసం చేసిందని అన్నారు.*
👉 *ఉద్యోగస్తులకు ప్రతినెల ఒకటో తేదీన వేతనాలు ఇస్తామని టిడిపి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ..దాన్ని అమలు చేయకుండా ఈ రోజు 4,5వ తేదీల్లో ఉద్యోగస్తులకు వేతనాలు అందిస్తున్న పరిస్థితి తలెత్తిందన్నారు.*
👉 *ఈరోజు ఉద్యోగస్తులు తమకు వెంటనే IR ప్రకటించాలని కోరుతున్నారని తెలిపారు.*
👉 *గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ లో ఉద్యోగస్తులకు IR ఇవ్వడం జరిగిందన్నారు .*
👉 *కోవిడ్ ఉన్నప్పటికీ.. ఉద్యోగస్తులు అందరికీ పూర్తిస్థాయిలో వేతనాలు ఇచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వామని గుర్తు చేశారు.*
👉 *లోకేష్ గారు యువగళం పేరుతో యాత్ర చేపట్టి యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. ఉద్యోగాలు వచ్చేలోపు ప్రతి యువత కు 3 వేల రూపాయలు నిరుద్యోగ భృతి అందిస్తామని .. బడ్జెట్లో ఉద్యోగ కల్పన విషయంలో కానీ నిరుద్యోగ భృతి అందించే విషయంలో కానీ ఎలాంటి ప్రస్తావనే లేదన్నారు.*
👉 *ప్రజా సమస్యలపై మాట్లాడాలి అనుకున్న ప్రతిపక్ష సభ్యుల్ని అనగదొక్కి.. వారిని తీవ్ర అవమానాలకు గురిచేసి.. వారి గొంతు నొక్కడం దురదృష్టకరమనే చెప్పాలి.*
👉 *ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు పాలనను ప్రజల దృష్టికి తీసుకెళ్లి.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హెచ్చరించారు.*
👉 *తమ ప్రభుత్వం వస్తే వాలంటీర్లకు 5 వేలు కాదు పదివేల రూపాయలు వేతనం అందిస్తామని చెప్పి.. ఈ రోజు 2 లక్షల 35 వేల మంది వాలంటీర్లను కూటమి ప్రభుత్వం నిలువున ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు.*
👉 *జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి పేరుతో ప్రతి తల్లికి 15 వేల రూపాయలు ఇస్తుంటే..చంద్రబాబు నాయుడు స్కూల్ కి వెళ్లే ప్రతి బిడ్డకు 15000 రూపాయలు ఇస్తామని.. చెప్పి.. ఆ పథకానికి బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించి.. తల్లులను మోసం చేయడానికి తయారయ్యారని అన్నారు .*
👉 *గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 1850 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉంటే వాటిని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత క్లియర్ చేయడం జరిగిందని తెలిపారు .*
👉 *ప్రస్తుతం 2 వేల కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉంటే వాటిని కళాశాలలకు చెల్లించాలన్న ఆలోచనే..కూటమి ప్రభుత్వం చేయటం లేదని విమర్శించారు.*
1 year ago | [YT] | 0
View 0 replies
KALYANTV
2 years ago | [YT] | 0
View 0 replies
KALYANTV
2 years ago | [YT] | 10
View 2 replies