తిరుపతి జిల్లా కేంద్రంలో నిర్మించనున్న అత్యాధునిక జిల్లా కోర్టు సముదాయ స్థలాన్ని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు తుడా మరియు రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. న్యాయవ్యవస్థ అవసరాలకు అనుగుణంగా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని సౌకర్యాలతో ఈ సముదాయాన్ని అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి లక్ష్యాల మేరకు కోర్టు నిర్మాణం పారదర్శకంగా, పటిష్టంగా జరిగేలా తుడా పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. భవన నిర్మాణ ప్రణాళిక, ప్రవేశ-నిష్క్రమణ మార్గాలు మరియు భవిష్యత్ ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకుని విస్తృత పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తుడా సెక్రటరీ డా. శ్రీకాంత్ బాబు, ఎస్ఈ రవీంద్రయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.
తిరుపతి నగరంలోని బైరాగిపట్టిడ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ప్రముఖ ఐస్ క్రీమ్ బ్రాండ్ 'స్కూప్స్ ఐస్ క్రీమ్' అవుట్లెట్ను ప్రారంభించి, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..
తిరుపతి, అవిలాలలో ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ శంకుస్థాపన ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, సుళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ గార్లతో కలిసి పాల్గొన్నాను.. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ శంకుస్థాపన కేవలం భవనానికి పునాది మాత్రమే కాకుండా, కార్యకర్తల ఆశయాలకు శాశ్వత నిలయంగా నిలుస్తుందని తెలియజేసాను...
మన తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం శంకుస్థాపన మహోత్సవం.. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పసుపు సైనికులు అందరూ పెద్ద ఎత్తున హాజరవ్వాలని కోరుతున్నాను.
తిరుపతి జిల్లా అనుబంధ విభాగాల కమిటీల ఏర్పాటు కోసం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇంచార్జీ దీపక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది..
ఈ సమావేశంలో అధ్యక్షురాలు పనబాక లక్ష్మీ గారు మరియు జిల్లా MLA లతో కలిసి పాల్గొని, మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన కమిటీతో పాటు తెలుగు మహిళ, తెలుగు యువత, బిసి, ఎస్సీ, ఎస్టీ సెల్, వాణిజ్య విభాగం వంటి అనుబంధ కమిటీలను ఏర్పాటు చేసి, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా పార్టీ శక్తిని మరింత పెంచాలని తెలిపాను..
తిరుపతిలో సమస్త్ జాట్ సమాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో త్రిలోకేశ్వర్ మహాదేవ్ మరియు వీర్ తేజాజీ ఆలయ పూజా కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు, హోమంలో పాల్గొన్నాను..
ఉత్తర భారత సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ జాట్ సమాజ్ ట్రస్ట్ చేస్తున్న సేవలను అభినందిస్తూ, తిరుపతి వంటి పుణ్యక్షేత్రంలో భిన్న ప్రాంతాల భక్తులకు సేవలందించడం ఆనందదాయకమని తెలియజేసాను.
ఈరోజు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం అర్హులైన లబ్ధిదారులకు చేరేలా మండల స్థాయి నాయకులు చొరవ చూపాలని, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తూ పార్టీకి–ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని సూచించాను. పార్టీ పట్ల విధేయత, క్రమశిక్షణతో పనిచేసే వారికే భవిష్యత్తులో గుర్తింపు ఉంటుందని, అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చాను.
తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ మరియు తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి గారి కుమార్తె గెహిని రెడ్డి తన జన్మదినాన్ని ఆడంబరాలకు దూరంగా సేవా కార్యక్రమాలతో జరుపుకున్నారు. తిరుపతిలోని (స్విమ్స్) ఆసుపత్రిలో వృద్ధులు, వికలాంగులు మరియు నడవలేని రోగుల కోసం వీల్ చైర్లను అందజేశారు.
అలాగే “ప్రాణం విలువ – రక్షణ అవసరం” అనే సందేశంతో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేస్తూ రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. “మా నాన్న సేవా దృక్పథమే నాకు స్ఫూర్తి” అని గెహిని రెడ్డి పేర్కొనగా, ఆపదలో ఉన్న వారికి సాయం చేయడమే నిజమైన వేడుక అని డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు.
Dollars Divakar Reddy
తిరుపతి జిల్లా కేంద్రంలో నిర్మించనున్న అత్యాధునిక జిల్లా కోర్టు సముదాయ స్థలాన్ని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు తుడా మరియు రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. న్యాయవ్యవస్థ అవసరాలకు అనుగుణంగా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని సౌకర్యాలతో ఈ సముదాయాన్ని అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి లక్ష్యాల మేరకు కోర్టు నిర్మాణం పారదర్శకంగా, పటిష్టంగా జరిగేలా తుడా పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. భవన నిర్మాణ ప్రణాళిక, ప్రవేశ-నిష్క్రమణ మార్గాలు మరియు భవిష్యత్ ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకుని విస్తృత పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తుడా సెక్రటరీ డా. శ్రీకాంత్ బాబు, ఎస్ఈ రవీంద్రయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.
#dollarsdivakarreddy #tudachairman
6 days ago | [YT] | 31
View 0 replies
Dollars Divakar Reddy
తిరుపతి నగరంలోని బైరాగిపట్టిడ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ప్రముఖ ఐస్ క్రీమ్ బ్రాండ్ 'స్కూప్స్ ఐస్ క్రీమ్' అవుట్లెట్ను ప్రారంభించి, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..
#DollarsDivakarReddy #TUDAChairman #tdp #tirupati #AndhraPradesh
6 days ago | [YT] | 29
View 0 replies
Dollars Divakar Reddy
ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ ALL THE BEST
#intermediate #AndhraPradesh #intermediateexams
1 week ago | [YT] | 26
View 2 replies
Dollars Divakar Reddy
జై తెలుగుదేశం – జై ఆంధ్రప్రదేశ్
తిరుపతి, అవిలాలలో ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ శంకుస్థాపన ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, సుళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ గార్లతో కలిసి పాల్గొన్నాను.. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ శంకుస్థాపన కేవలం భవనానికి పునాది మాత్రమే కాకుండా, కార్యకర్తల ఆశయాలకు శాశ్వత నిలయంగా నిలుస్తుందని తెలియజేసాను...
#tdp #tdptirupati #DollarsDivakarReddy #TUDAChairman #tirupati
1 week ago | [YT] | 27
View 0 replies
Dollars Divakar Reddy
రండి.. కదలిరండి..
మన తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం శంకుస్థాపన మహోత్సవం..
ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పసుపు సైనికులు అందరూ పెద్ద ఎత్తున హాజరవ్వాలని కోరుతున్నాను.
#DollarsDivakarReddy #TUDAChairman #tdptirupati #TelugudesamParty #Tirupati
1 week ago | [YT] | 34
View 2 replies
Dollars Divakar Reddy
తిరుపతి జిల్లా అనుబంధ విభాగాల కమిటీల ఏర్పాటు కోసం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇంచార్జీ దీపక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది..
ఈ సమావేశంలో అధ్యక్షురాలు పనబాక లక్ష్మీ గారు మరియు జిల్లా MLA లతో కలిసి పాల్గొని, మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన కమిటీతో పాటు తెలుగు మహిళ, తెలుగు యువత, బిసి, ఎస్సీ, ఎస్టీ సెల్, వాణిజ్య విభాగం వంటి అనుబంధ కమిటీలను ఏర్పాటు చేసి, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా పార్టీ శక్తిని మరింత పెంచాలని తెలిపాను..
#tdp
#tirupati
#AndhraPradesh
#DollarsDivakarReddy #TUDAChairman
1 week ago | [YT] | 26
View 1 reply
Dollars Divakar Reddy
తిరుపతిలో సమస్త్ జాట్ సమాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో త్రిలోకేశ్వర్ మహాదేవ్ మరియు వీర్ తేజాజీ ఆలయ పూజా కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు, హోమంలో పాల్గొన్నాను..
ఉత్తర భారత సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ జాట్ సమాజ్ ట్రస్ట్ చేస్తున్న సేవలను అభినందిస్తూ, తిరుపతి వంటి పుణ్యక్షేత్రంలో భిన్న ప్రాంతాల భక్తులకు సేవలందించడం ఆనందదాయకమని తెలియజేసాను.
#DollarsDivakarReddy #TUDAChairman #tirupati #tdp #AndhraPradesh
2 weeks ago | [YT] | 29
View 0 replies
Dollars Divakar Reddy
“పార్టీ సిద్ధాంతాలే మన బలం.. ప్రజలే మన గమ్యం!”
ఈరోజు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం అర్హులైన లబ్ధిదారులకు చేరేలా మండల స్థాయి నాయకులు చొరవ చూపాలని, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తూ పార్టీకి–ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని సూచించాను. పార్టీ పట్ల విధేయత, క్రమశిక్షణతో పనిచేసే వారికే భవిష్యత్తులో గుర్తింపు ఉంటుందని, అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చాను.
#tdp
#TelugudesamParty
#DollarsDivakarReddy
#TUDAChairman
2 weeks ago | [YT] | 38
View 0 replies
Dollars Divakar Reddy
ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు...
#mahashivratri #happyshivratri
2 weeks ago | [YT] | 26
View 2 replies
Dollars Divakar Reddy
తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ మరియు తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి గారి కుమార్తె గెహిని రెడ్డి తన జన్మదినాన్ని ఆడంబరాలకు దూరంగా సేవా కార్యక్రమాలతో జరుపుకున్నారు. తిరుపతిలోని (స్విమ్స్) ఆసుపత్రిలో వృద్ధులు, వికలాంగులు మరియు నడవలేని రోగుల కోసం వీల్ చైర్లను అందజేశారు.
అలాగే “ప్రాణం విలువ – రక్షణ అవసరం” అనే సందేశంతో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేస్తూ రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. “మా నాన్న సేవా దృక్పథమే నాకు స్ఫూర్తి” అని గెహిని రెడ్డి పేర్కొనగా, ఆపదలో ఉన్న వారికి సాయం చేయడమే నిజమైన వేడుక అని డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు.
#wearhelmetsforsafety #DollarsDivakarReddy #TUDAChairman #tirupati
2 weeks ago | [YT] | 21
View 1 reply
Load more