ఇండియా టుడే – సీ ఓటర్ సర్వే సాక్షిగా.. ఏపీలో కూటమి జోరు - వైసీపీ బేజారు!
పెరిగిన ప్రజాదరణతో 55% ఓటు షేర్ దిశగా కూటమి! 25 స్థానాలకు గానూ 22-24 ఎంపీ సీట్లు గెలుచుకోబోతున్న ఎన్డీయే! సంక్షేమం + అభివృద్ధి వెరసి.. ప్రజల తీర్పు స్పష్టం
తిరుపతి నగర అభివృద్ధిలో కీలకమైన తుడా టవర్స్ నిర్మాణ పనులను వైస్ చైర్మన్ ఆర్. గోవిందరావు గారితో కలిసి పరిశీలించాను.
తిరుపతి నగరాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసే క్రమంలో తుడా టవర్స్ ఒక ఐకానిక్ మైలురాయిగా నిలబడుతుంది.. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడవద్దని అధికారులకు ఆదేశిస్తూ... టవర్స్లో రాబోయే ఆధునిక మౌలిక సదుపాయాలు, పార్కింగ్ సౌకర్యాలు, కార్మికుల భద్రతపై చర్చించడం జరిగింది.
తిరుపతి నగరానికి సమీపంలోని "అవిలాల చెరువును" ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా “తిరుపతి ట్యాంక్ బండ్”గా అభివృద్ధి చేసి, అద్భుతమైన పర్యాటక మరియు పర్యావరణ హిత కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం..
ఈరోజు వైస్ చైర్మన్ ఆర్. గోవిందరావుతో కలిసి చెరువును క్షేత్రస్థాయిలో పరిశీలించి, రివిట్మెంట్ బండ్ బలోపేతం, సుందరీకరణ, వాకింగ్ ట్రాక్, గ్రీన్ బెల్ట్, పిల్లల ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, బోటింగ్ సౌకర్యం, సోలార్ లైట్లు వంటి పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించాను..
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా గారు యూపీకి తిరుగు ప్రయాణమైన సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో వారికి వీడ్కోలు పలకడం జరిగింది.. తిరుమల పర్యటనపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ టీటీడీ ను ప్రశంసించారు.
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా గారికి ఈరోజు ఘన స్వాగతం పలికి, వారి కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోగా, అర్చకులు వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది.. దర్శనానంతరం సతీష్ మహానా తిరుమల పవిత్రత, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రశంసలు తెలిపారు.
అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై చేసిన అసభ్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ స్థానిక టీడీపీ నాయకులతో కలిసి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు గారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది..
రాజకీయ విమర్శలు సహజమైనప్పటికీ, అంబటి రాంబాబు ఉపయోగించిన నీచమైన భాష ప్రజాస్వామ్య వ్యవస్థలకు అవమానకరమని ఆయన మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో అశాంతిని రేకెత్తిస్తాయని పేర్కొంటూ, అంబటిపై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు.
అంబటి రాంబాబు చేసిన అసభ్య వ్యాఖ్యలకు నిరసనగా తిరుపతి నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో తుడా చైర్మన్, టీటీడీ ఎక్స్అఫిషియో మెంబర్, తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన అంబటి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు సంస్కారంతో మాట్లాడాలని, వ్యక్తిగత దూషణలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. రాజకీయాల్లో హుందాతనాన్ని కాపాడటమే తమ లక్ష్యమని స్పష్టం చేస్తూ, ఇలాంటి అరాచక వ్యాఖ్యలను ఇకపై సహించబోమని హెచ్చరించారు.
అనంతరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి ఈస్ట్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి ఫిర్యాదు అందజేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు తిరుపతి లక్ష్మీపురంలో ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు NTR భరోసా పింఛన్లు అందజేశాను.
ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ మొత్తాన్ని పెంచి, ఎలాంటి జాప్యం లేకుండా నెల మొదటిరోజే ఇంటి వద్దకే అందిస్తున్న ప్రభుత్వ నిర్ణయంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్లో జరిగిన మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
గత ప్రభుత్వ హయాంలో టీటీడీ నిబంధనలను ఉల్లంఘించి అర్హతలేని డైరీలకు కోట్ల రూపాయల విలువైన నెయ్యి ఆర్డర్లు ఇచ్చారని, ఆ నెయ్యిలో జంతు కొవ్వు ఉన్నట్లు నివేదికలు తేల్చాయని తెలిపారు. ఈ కల్తీ నెయ్యితో కోట్ల లడ్డూలు తయారు చేయడం మహాపాపమని పేర్కొంటూ, దీనికి బాధ్యులైన జగన్ మోహన్ రెడ్డి మరియు ఆయన అనుచరులు హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కల్తీ నెయ్యి కేసులో ఎవరినీ వదిలిపెట్టబోమని, సీబీఐ, సిట్ విచారణ ద్వారా దోషులందరినీ శిక్షిస్తామని వారు స్పష్టం చేశారు.
Dollars Divakar Reddy
ఇండియా టుడే – సీ ఓటర్ సర్వే సాక్షిగా.. ఏపీలో కూటమి జోరు - వైసీపీ బేజారు!
పెరిగిన ప్రజాదరణతో 55% ఓటు షేర్ దిశగా కూటమి! 25 స్థానాలకు గానూ 22-24 ఎంపీ సీట్లు గెలుచుకోబోతున్న ఎన్డీయే! సంక్షేమం + అభివృద్ధి వెరసి.. ప్రజల తీర్పు స్పష్టం
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
3 days ago | [YT] | 21
View 1 reply
Dollars Divakar Reddy
తిరుపతి నగర అభివృద్ధిలో కీలకమైన తుడా టవర్స్ నిర్మాణ పనులను వైస్ చైర్మన్ ఆర్. గోవిందరావు గారితో కలిసి పరిశీలించాను.
తిరుపతి నగరాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసే క్రమంలో తుడా టవర్స్ ఒక ఐకానిక్ మైలురాయిగా నిలబడుతుంది.. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడవద్దని అధికారులకు ఆదేశిస్తూ... టవర్స్లో రాబోయే ఆధునిక మౌలిక సదుపాయాలు, పార్కింగ్ సౌకర్యాలు, కార్మికుల భద్రతపై చర్చించడం జరిగింది.
#DollarsDivakarReddy #TUDAChairman #tdp #Tirupati
3 days ago | [YT] | 15
View 0 replies
Dollars Divakar Reddy
తిరుపతి నగరానికి సమీపంలోని "అవిలాల చెరువును" ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా “తిరుపతి ట్యాంక్ బండ్”గా అభివృద్ధి చేసి, అద్భుతమైన పర్యాటక మరియు పర్యావరణ హిత కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం..
ఈరోజు వైస్ చైర్మన్ ఆర్. గోవిందరావుతో కలిసి చెరువును క్షేత్రస్థాయిలో పరిశీలించి, రివిట్మెంట్ బండ్ బలోపేతం, సుందరీకరణ, వాకింగ్ ట్రాక్, గ్రీన్ బెల్ట్, పిల్లల ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, బోటింగ్ సౌకర్యం, సోలార్ లైట్లు వంటి పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించాను..
#DollarsDivakarReddy #TUDAChairman #Tirupati #tdp #AndhraPradesh
3 days ago | [YT] | 13
View 0 replies
Dollars Divakar Reddy
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా గారు యూపీకి తిరుగు ప్రయాణమైన సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో వారికి వీడ్కోలు పలకడం జరిగింది.. తిరుమల పర్యటనపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ టీటీడీ ను ప్రశంసించారు.
#DollarsDivakarReddy #TUDAChairman #tirupati
6 days ago | [YT] | 29
View 0 replies
Dollars Divakar Reddy
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా గారికి ఈరోజు ఘన స్వాగతం పలికి, వారి కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోగా, అర్చకులు వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది.. దర్శనానంతరం సతీష్ మహానా తిరుమల పవిత్రత, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రశంసలు తెలిపారు.
#tirumala
#TTD
#AndhraPradesh
6 days ago | [YT] | 17
View 0 replies
Dollars Divakar Reddy
పవిత్రమైన శ్రీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుపతికి విచ్చేసిన
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా గారికి
రేణిగుంట (తిరుపతి) విమానాశ్రయంలో ఆత్మీయంగా స్వాగతం పలికాను.
#satishmahana
#bjp
#tudachairmandivakarreddy
#tirupati
#tirumala
6 days ago | [YT] | 25
View 0 replies
Dollars Divakar Reddy
అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై చేసిన అసభ్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ స్థానిక టీడీపీ నాయకులతో కలిసి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు గారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది..
రాజకీయ విమర్శలు సహజమైనప్పటికీ, అంబటి రాంబాబు ఉపయోగించిన నీచమైన భాష ప్రజాస్వామ్య వ్యవస్థలకు అవమానకరమని ఆయన మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో అశాంతిని రేకెత్తిస్తాయని పేర్కొంటూ, అంబటిపై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు.
#ysrcpneveragain #EndOfYCP #JaganPaniAyipoyindi #DollarsDivakarReddy #TUDAChairman
1 week ago | [YT] | 25
View 0 replies
Dollars Divakar Reddy
అంబటి రాంబాబు చేసిన అసభ్య వ్యాఖ్యలకు నిరసనగా తిరుపతి నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో తుడా చైర్మన్, టీటీడీ ఎక్స్అఫిషియో మెంబర్, తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన అంబటి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు సంస్కారంతో మాట్లాడాలని, వ్యక్తిగత దూషణలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. రాజకీయాల్లో హుందాతనాన్ని కాపాడటమే తమ లక్ష్యమని స్పష్టం చేస్తూ, ఇలాంటి అరాచక వ్యాఖ్యలను ఇకపై సహించబోమని హెచ్చరించారు.
అనంతరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి ఈస్ట్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి ఫిర్యాదు అందజేశారు.
#ambatirambabu
#ysrcpneveragain
#EndOfYCP #DollarsDivakarReddy #TUDAChairman
1 week ago | [YT] | 16
View 2 replies
Dollars Divakar Reddy
ప్రజలవద్దకే పాలన... పేదల వద్దకే ప్రభుత్వం..!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు తిరుపతి లక్ష్మీపురంలో ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు NTR భరోసా పింఛన్లు అందజేశాను.
ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ మొత్తాన్ని పెంచి, ఎలాంటి జాప్యం లేకుండా నెల మొదటిరోజే ఇంటి వద్దకే అందిస్తున్న ప్రభుత్వ నిర్ణయంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.
#ntrbharosapension #ntrbharosa #telugudesamparty #dollarsdivakarreddy #tudachairman
1 week ago | [YT] | 29
View 6 replies
Dollars Divakar Reddy
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్లో జరిగిన మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
గత ప్రభుత్వ హయాంలో టీటీడీ నిబంధనలను ఉల్లంఘించి అర్హతలేని డైరీలకు కోట్ల రూపాయల విలువైన నెయ్యి ఆర్డర్లు ఇచ్చారని, ఆ నెయ్యిలో జంతు కొవ్వు ఉన్నట్లు నివేదికలు తేల్చాయని తెలిపారు. ఈ కల్తీ నెయ్యితో కోట్ల లడ్డూలు తయారు చేయడం మహాపాపమని పేర్కొంటూ, దీనికి బాధ్యులైన జగన్ మోహన్ రెడ్డి మరియు ఆయన అనుచరులు హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కల్తీ నెయ్యి కేసులో ఎవరినీ వదిలిపెట్టబోమని, సీబీఐ, సిట్ విచారణ ద్వారా దోషులందరినీ శిక్షిస్తామని వారు స్పష్టం చేశారు.
#TirumalaLaddooKalteeNijam
#ShameOnYouJagan
#StopHurtingHindus
#DollarsDivakarReddy #tirumalatirupatidevasthanam
1 week ago | [YT] | 19
View 1 reply
Load more