‘డే విత్ తుడా చైర్మన్’ కార్యక్రమంలో భాగంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు మంగళవారం నాయుడుపేటలో పర్యటించి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మహిళా స్టాల్స్ను ప్రారంభించి మహిళల స్వయం ఉపాధికి ఇవి దోహదపడతాయని తెలిపారు. అలాగే ‘చెత్త నుండి సంపద’ కేంద్రాన్ని సందర్శించి, చెత్త వేరు చేయడం ద్వారా ఎరువుల తయారీ, ఆదాయ అవకాశాలపై అధికారులకు సూచనలు చేశారు.
నాయుడుపేట పట్టణంలో ‘డే విత్ తుడా చైర్మన్’ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ముఖ్య అతిథులుగా పాల్గొని పలు వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు.
తుడా నిధులతో చేపట్టాల్సిన రోడ్లు, డ్రైనేజీ, పార్కుల అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల ముంగిటకే పాలన తీసుకువచ్చి నాయుడుపేటను ఆదర్శ పట్టణంగా అభివృద్ధి చేస్తామని వారు తెలిపారు.
"ఎ డే విత్ తుడా చైర్మన్” కార్యక్రమం సూళ్లూరుపేట నియోజకవర్గం MLA నెలవల విజయశ్రీ గారి నివాసం వద్ద నుండి ప్రారంభం అవుతుంది.. కావున కూటమి నాయకులు, కార్యకర్తలు తప్పక పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. 🗓️10-02-2026 🕜ఉదయం 9గంటలకు
ఇండియా టుడే – సీ ఓటర్ సర్వే సాక్షిగా.. ఏపీలో కూటమి జోరు - వైసీపీ బేజారు!
పెరిగిన ప్రజాదరణతో 55% ఓటు షేర్ దిశగా కూటమి! 25 స్థానాలకు గానూ 22-24 ఎంపీ సీట్లు గెలుచుకోబోతున్న ఎన్డీయే! సంక్షేమం + అభివృద్ధి వెరసి.. ప్రజల తీర్పు స్పష్టం
తిరుపతి నగర అభివృద్ధిలో కీలకమైన తుడా టవర్స్ నిర్మాణ పనులను వైస్ చైర్మన్ ఆర్. గోవిందరావు గారితో కలిసి పరిశీలించాను.
తిరుపతి నగరాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసే క్రమంలో తుడా టవర్స్ ఒక ఐకానిక్ మైలురాయిగా నిలబడుతుంది.. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడవద్దని అధికారులకు ఆదేశిస్తూ... టవర్స్లో రాబోయే ఆధునిక మౌలిక సదుపాయాలు, పార్కింగ్ సౌకర్యాలు, కార్మికుల భద్రతపై చర్చించడం జరిగింది.
తిరుపతి నగరానికి సమీపంలోని "అవిలాల చెరువును" ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా “తిరుపతి ట్యాంక్ బండ్”గా అభివృద్ధి చేసి, అద్భుతమైన పర్యాటక మరియు పర్యావరణ హిత కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం..
ఈరోజు వైస్ చైర్మన్ ఆర్. గోవిందరావుతో కలిసి చెరువును క్షేత్రస్థాయిలో పరిశీలించి, రివిట్మెంట్ బండ్ బలోపేతం, సుందరీకరణ, వాకింగ్ ట్రాక్, గ్రీన్ బెల్ట్, పిల్లల ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, బోటింగ్ సౌకర్యం, సోలార్ లైట్లు వంటి పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించాను..
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా గారు యూపీకి తిరుగు ప్రయాణమైన సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో వారికి వీడ్కోలు పలకడం జరిగింది.. తిరుమల పర్యటనపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ టీటీడీ ను ప్రశంసించారు.
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా గారికి ఈరోజు ఘన స్వాగతం పలికి, వారి కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోగా, అర్చకులు వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది.. దర్శనానంతరం సతీష్ మహానా తిరుమల పవిత్రత, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రశంసలు తెలిపారు.
అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై చేసిన అసభ్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ స్థానిక టీడీపీ నాయకులతో కలిసి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు గారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది..
రాజకీయ విమర్శలు సహజమైనప్పటికీ, అంబటి రాంబాబు ఉపయోగించిన నీచమైన భాష ప్రజాస్వామ్య వ్యవస్థలకు అవమానకరమని ఆయన మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో అశాంతిని రేకెత్తిస్తాయని పేర్కొంటూ, అంబటిపై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు.
Dollars Divakar Reddy
‘డే విత్ తుడా చైర్మన్’ కార్యక్రమంలో భాగంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు మంగళవారం నాయుడుపేటలో పర్యటించి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మహిళా స్టాల్స్ను ప్రారంభించి మహిళల స్వయం ఉపాధికి ఇవి దోహదపడతాయని తెలిపారు.
అలాగే ‘చెత్త నుండి సంపద’ కేంద్రాన్ని సందర్శించి, చెత్త వేరు చేయడం ద్వారా ఎరువుల తయారీ, ఆదాయ అవకాశాలపై అధికారులకు సూచనలు చేశారు.
#ADayWithTUDAChairman
#sullurpeta #DollarsDivakarReddy #TUDAChairman #tirupati
2 days ago | [YT] | 18
View 0 replies
Dollars Divakar Reddy
నాయుడుపేట పట్టణంలో ‘డే విత్ తుడా చైర్మన్’ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ముఖ్య అతిథులుగా పాల్గొని పలు వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు.
తుడా నిధులతో చేపట్టాల్సిన రోడ్లు, డ్రైనేజీ, పార్కుల అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల ముంగిటకే పాలన తీసుకువచ్చి నాయుడుపేటను ఆదర్శ పట్టణంగా అభివృద్ధి చేస్తామని వారు తెలిపారు.
#ADayWithTUDAChairman #DollarsDivakarReddy #TUDAChairman #sullurpeta #telugudesamparty
2 days ago | [YT] | 20
View 1 reply
Dollars Divakar Reddy
"ఎ డే విత్ తుడా చైర్మన్” కార్యక్రమం సూళ్లూరుపేట నియోజకవర్గం MLA నెలవల విజయశ్రీ గారి నివాసం వద్ద నుండి ప్రారంభం అవుతుంది.. కావున కూటమి నాయకులు, కార్యకర్తలు తప్పక పాల్గొనవలసిందిగా కోరుతున్నాను.
🗓️10-02-2026
🕜ఉదయం 9గంటలకు
#adaywithtudachairman #DollarsDivakarReddy #TUDAChairman #sullurpeta
3 days ago | [YT] | 23
View 1 reply
Dollars Divakar Reddy
ఇండియా టుడే – సీ ఓటర్ సర్వే సాక్షిగా.. ఏపీలో కూటమి జోరు - వైసీపీ బేజారు!
పెరిగిన ప్రజాదరణతో 55% ఓటు షేర్ దిశగా కూటమి! 25 స్థానాలకు గానూ 22-24 ఎంపీ సీట్లు గెలుచుకోబోతున్న ఎన్డీయే! సంక్షేమం + అభివృద్ధి వెరసి.. ప్రజల తీర్పు స్పష్టం
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
1 week ago | [YT] | 24
View 1 reply
Dollars Divakar Reddy
తిరుపతి నగర అభివృద్ధిలో కీలకమైన తుడా టవర్స్ నిర్మాణ పనులను వైస్ చైర్మన్ ఆర్. గోవిందరావు గారితో కలిసి పరిశీలించాను.
తిరుపతి నగరాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసే క్రమంలో తుడా టవర్స్ ఒక ఐకానిక్ మైలురాయిగా నిలబడుతుంది.. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడవద్దని అధికారులకు ఆదేశిస్తూ... టవర్స్లో రాబోయే ఆధునిక మౌలిక సదుపాయాలు, పార్కింగ్ సౌకర్యాలు, కార్మికుల భద్రతపై చర్చించడం జరిగింది.
#DollarsDivakarReddy #TUDAChairman #tdp #Tirupati
1 week ago | [YT] | 15
View 0 replies
Dollars Divakar Reddy
తిరుపతి నగరానికి సమీపంలోని "అవిలాల చెరువును" ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా “తిరుపతి ట్యాంక్ బండ్”గా అభివృద్ధి చేసి, అద్భుతమైన పర్యాటక మరియు పర్యావరణ హిత కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం..
ఈరోజు వైస్ చైర్మన్ ఆర్. గోవిందరావుతో కలిసి చెరువును క్షేత్రస్థాయిలో పరిశీలించి, రివిట్మెంట్ బండ్ బలోపేతం, సుందరీకరణ, వాకింగ్ ట్రాక్, గ్రీన్ బెల్ట్, పిల్లల ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, బోటింగ్ సౌకర్యం, సోలార్ లైట్లు వంటి పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించాను..
#DollarsDivakarReddy #TUDAChairman #Tirupati #tdp #AndhraPradesh
1 week ago | [YT] | 13
View 0 replies
Dollars Divakar Reddy
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా గారు యూపీకి తిరుగు ప్రయాణమైన సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో వారికి వీడ్కోలు పలకడం జరిగింది.. తిరుమల పర్యటనపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ టీటీడీ ను ప్రశంసించారు.
#DollarsDivakarReddy #TUDAChairman #tirupati
1 week ago | [YT] | 29
View 0 replies
Dollars Divakar Reddy
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా గారికి ఈరోజు ఘన స్వాగతం పలికి, వారి కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోగా, అర్చకులు వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది.. దర్శనానంతరం సతీష్ మహానా తిరుమల పవిత్రత, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రశంసలు తెలిపారు.
#tirumala
#TTD
#AndhraPradesh
1 week ago | [YT] | 17
View 0 replies
Dollars Divakar Reddy
పవిత్రమైన శ్రీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుపతికి విచ్చేసిన
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా గారికి
రేణిగుంట (తిరుపతి) విమానాశ్రయంలో ఆత్మీయంగా స్వాగతం పలికాను.
#satishmahana
#bjp
#tudachairmandivakarreddy
#tirupati
#tirumala
1 week ago | [YT] | 25
View 0 replies
Dollars Divakar Reddy
అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై చేసిన అసభ్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ స్థానిక టీడీపీ నాయకులతో కలిసి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు గారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది..
రాజకీయ విమర్శలు సహజమైనప్పటికీ, అంబటి రాంబాబు ఉపయోగించిన నీచమైన భాష ప్రజాస్వామ్య వ్యవస్థలకు అవమానకరమని ఆయన మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో అశాంతిని రేకెత్తిస్తాయని పేర్కొంటూ, అంబటిపై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు.
#ysrcpneveragain #EndOfYCP #JaganPaniAyipoyindi #DollarsDivakarReddy #TUDAChairman
1 week ago | [YT] | 25
View 0 replies
Load more